భారతీయ అమెరికన్, న్యూయార్క్ మేయర్ జోహ్రా మమ్దానీ భారత్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. నాలుగురోజుల అధికారిక పర్యటన నిమిత్తం అమెరికాకు వచ్చిన బ్రిటన్రాజు కింగ్ చార్లెస్, రాణి కామిల్లాలను మర్యా
భారత్ నుంచి అపహరించి అమెరికాకు తీసుకువచ్చిన పలు పురావస్తు కళాఖండాలను భారత్కు అమెరికా అప్పగించింది. పలు దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న 14 మిలియన్ డాలర్ల విలువైన 657 పురావస్తు కళాఖండాలను న్యూయార్�
రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ శనివారం విడుదల చేసిన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాల్లో భారత్ 157వ స్థానంలో ఉంది. 2025 సూచీలో భారత్ 151వ స్థానంలో ఉండగా ప్రస్తుత సంవత్సరం ఆరు స్థానాలు పతనమైంది. ఈ జర్నల�
స్వచ్ఛమైన ఇంధన పరిష్కారంగా ప్రచారం చేస్తున్నప్పటికీ పెట్రోల్లో ఇథనాల్ కలపాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నం దేశంలో నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నది. దేశంలో పండించే దాదాపు అన్ని ఇతర పంటల కంటే ఎ
ethanol : చమురు కొరతను ఎదుర్కొనేందుకు భారతీయ వాహనదారులు ఎక్కువగా వాడే పెట్రోల్లో ఇథనాల్ కలపాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన ఇథనాల్ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఆపరేషన్ సింధూర్లో అత్యంత కీలక పాత్ర పో షించిన గగనతల రక్షణ వ్యవస్థ ‘ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్ సిస్టం’కు సంబంధించి మరో యూనిట్ రష్యా నుంచి భారత్కు రాబోతున్నది.
ఊబర్ కప్లో భారత కథ ముగిసింది. గ్రూప్-ఏలో ఆడిన మూడు మ్యాచ్లకు గాను రెండింట్లో ఓడిన భారత్.. ఈ టోర్నీ నుంచి గ్రూప్ దశ లోనే వైదొలిగింది. గ్రూప్ స్టేజ్లో చైనాతో జరిగిన ఆఖరి పోరులో భారత మహిళా షట్లర్లు 0-5తో
Russia S-400 : రష్యాకు చెందిన ఎస్400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ త్వరలో ఇండియాకు రానున్నాయి. ఇవి ఐదో దశ డిఫెన్స్ సిస్టమ్స్. ఇప్పటికే నాలుగోదశ ఎస్400 క్షిపణులు ఇండియాకు చేరాయి.
India | ప్రపంచ దేశాల్లో రక్షణ రంగం (Deffence Sector) పై అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ (India) ఐదో స్థానంలో నిలిచింది. గడిచిన ఏడాది (2025) లో మన దేశం రక్షణ రంగంపై 92.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అమెరికా (USA), చైనా
దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడి ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత మహిళా జట్టుకు ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. ఇరుజట్ల మధ్య జోహన్నెస్బర్గ్ వేదికగా శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో
ఈ సారి ఎండలతో భారత్ అల్లాడిపోతున్నది. భారత్లోని అనేక నగరాలు నిప్పుల కుంపటిలా మారాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో టాప్ 100 అత్యంత వేడి నగరాల్లో 95 భారత్లో ఉన్నాయంటూ ‘ఏక్యూఐ.ఇన్' రియల్టైమ్ గ్లోబల్ టెం
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ ఆర్థికం ఆగమాగమైంది. మొన్నటికి మొన్న అతిపెద్ద ఎకానమీల్లో టాప్-5 జాబితాలో నుంచి దిగజారి ఆరో స్థానానికి పడిపోయిన భారత్.. తాజాగా తలసరి ఆదాయంలోనూ నేలచూపులే చూస్తున్నట్టు తేల�