AUSvIND: శనివారం జరిగే మూడో వన్డే కోసం ఆస్ట్రేలియా మార్పులు చేసింది. ఆ జట్టు బృందంలోకి ఎడ్వర్డ్స్ వచ్చేశాడు. అతను ఇటీవల ఇండియాతో జరిగిన సిరీస్లో పాల్గొన్నాడు. ఇక చివరి మూడు టీ20ల కోసం మ్యాక్స్వెల్�
ఒకవైపు తీవ్ర ఆంక్షలు విధించినా.. నిన్న మొన్నటి వరకు రష్యా చమురు దిగుమతిని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామని గట్టిగా ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు వెనకడుగు వేసింది. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో ది�
Smartphone Sales | ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్య భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్ స్వల్పంగా వృద్ధిని నమోదు చేసింది. ఓమ్డియా నివేదిక ప్రకారం.. ఈ త్రైమాసికంలో స్మార్ట్ఫోన్స్ షిప్మెంట్స్ 3శాతం పెరిగి 48.4 మిలియన్ యూ�
Diwali Crackers | దీపావళి రోజున దేశవ్యాప్తంగా పటాకుల మోత మోగింది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి బాంబులు కాల్చారు. యావత్ దేశవ్యాప్తంగా దీపావళి ఒకేరోజున 62వేల టన్నుల మందుగుండు సామగ్రిని ఉపయోగించార�
Belgium | పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని భారత్ను తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. చోక్సీని భారత్కు అప్పగించే విషయంలో బెల్జియం కోర్టు బుధవారం �
భారత్-అఫ్ఘానిస్థాన్ దౌత్య సంబంధాల్లో ముందడుగు పడింది. కాబూల్లోని భారత తరఫున పనిచేస్తున్న ‘టెక్నికల్ మిషన్'కు ఎంబసీ హోదా కల్పిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం ప్రకటించారు.
Diwali | ఈ ఏడాది దేశవ్యాప్తంగా దీపావళి అమ్మకాలు రూ.6.05లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ.5.40 కోట్ల విలువైన వస్తువ వ్యాపారం.. రూ.65వేల కోట్ల విలువైన సర్వీసెస్ వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్
Womens World Cup : సొంతగడ్డపై నిర్వహించే ఐసీసీ టోర్నీల్లో ఆతిథ్య జట్లు చెలరేగిపోతాయి. తమకు అనువైన వాతావరణ పరిస్థితులను బలంగా మార్చుకొని.. ప్రత్యర్థుల భరతం పడుతూ కప్ వేటలో ముందుంటాయి. కానీ, పదిహేడో సీజన్ మహిళల వన్డే �
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assebly Election) పోలింగ్ దగ్గర పడుతున్నప్పటికీ విపక్ష ఇండియా (INDIA) కూటమిలో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని మహాగఠ్బంధన్లో (Mah
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా స్పందించారు. తక్షణమే ఆ దేశంనుంచి చమురు కొనుగోళ్లు ఇలాగే కొనసాగితే న్యూఢీల్లీ భారీ సుంకాలు (Trump Tariffs) ఎదుర్కోక తప్పదన�
25వ ఏషియన్ రోయింగ్ చాంపియన్షిప్స్లో భారత రోయర్లు సత్తా చాటారు. ఈ నెల 16 నుంచి 19 దాకా జరిగిన పోటీల్లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలతో పాటు 2 కాంస్యాలు సాధించి అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి