Chinese Woman | భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన చైనా మహిళను అరెస్టు చేశారు. సరైన వీసా, పాస్పోర్టు పత్రాలు లేకుండా ఇండో - నేపాల్ సరిహద్దు దాటేందుకు యత్నించగా ఆమెను సశస్త్ర సీమా బల్ సిబ్బంది పట్టుకున
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పారు. ఆయన ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ ఒప్పందం ఫ్రే
Zohran Mamdani : ఢిల్లీ అల్లర్ల కేసు విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ కు మద్దతుగా అమెరికాలోని న్యూయార్క్ కొత్త మేయర్ జొహ్రాన్ మమ్దానీ లేఖ రాయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
Mustafizur row : బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ తొలగింపు అంశం బంగ్లాదేశ్ క్రికెట్ కు ఇబ్బందిగా మారింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ప్రభావం బంగ్లాదేశ్ క్రికెట్ పై గట్టిగానే
Modi-Trump : భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కాల్ చేయకపోవడం వల్లే రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ ఆగిందని అమెరికా వాణిజ్య విభాగ కార్యదర్శి హోవర్డ్ లుత్నిక్ అన్నారు.
Trump Tariffs | రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం మేరకు సుంకాలను విధించడానికి అనుమతించే కొత్త బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించారు. వచ్చే వారం సెనేట్లో ఓట
POCO M8 5G : చైనాకు చెందిన షావోమీ కో బ్రాండ్ పోకో నుంచి తాజాగా పోకో M8 అనే 5జీ డ్యుయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపే విషయంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పెండింగ్ రక్షణ కొనుగోళ్లు, వాణిజ్య అంశాలకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ‘సర్.. ప్లీజ్ మిమ్మల్ని కలవొచ్చా’ అంటూ తనను ప్రాధేయపడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశార
ISRO : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ను లాంఛ్ చేయనుంది. ఏపీలోని శ్రీహరి కోటలోని లాంచింగ్ ప్యాడ్ నుంచి 12న ఉదయం 10.17 గంటలకు ఈ ప్రయోగం చేపట్టన
India's economy : 2026 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.4 శాతం ఉండొచ్చని భారత గణాంకాల సంస్థ (నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ)) అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది మార్చి చివరినాటికి ముగియనున్న సంగతి తెలిసిం