2025 ఏడాదిలో ప్రజాస్వామ్య దేశాల్లో భారత్లోనే అత్యధిక ఇంటర్నెట్ షట్డౌన్లు నమోదయ్యాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రపంచ డిజిటల్ హక్కుల పరిరక్షణ సంస్థ ‘యాక్సెస్ నౌ’ నివేదిక ప్రకారం, 2025లో భారత్�
Israel : ఇండియా-ఇజ్రాయెల్ మధ్య ఉన్న సంబంధాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన లైట్ మెషీన్ గన్స్ను ఇండియాకు అందించింది ఇజ్రాయెల్.
Oracle Layoffs : అమెరికాకు చెందిన టెక్ సంస్థ ఒరాకిల్ తమ భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 12,000 మందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Iran crude Oil | పశ్చిమాసియా (West Asia) లో యుద్ధం కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు (Iranian Crude) పై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఇటీవల అమెరికా (USA) ప్రకటించింది. దాంతో ఇరాన్ చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు ఆసక్తి �
Census 2027 : దేశంలో జనాభా లెక్కల కోసం కేంద్రం చేపట్టిన జనగణన తొలివిడత కార్యక్రమం ప్రారంభమైంది. ఏప్రిల్ 1, బుధవారం నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. ఇది 16వ విడత లెక్కింపు.
Lava Bold N2 Pro : ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా దేశంలో మరో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. బోల్డ్ ఎన్2 ప్రో పేరుతో బేసిక్ మోడల్ ఫోన్ను విడుదల చేసింది. లావా సంస్థలో బోల్డ్ సిరీస్లో వచ్చిన మరో మంచి ఫోన్ ఇది.
Lashkar terrorist : దేశంలో భారీ ఉగ్రకుట్ర బయటపడింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు సహకరిస్తున్న షబ్బిర్ అహ్మద్ అనే ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
Census 2027 | దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి విడత ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది. రెండో దశలో జనాభా
కువైట్పై ఇరాన్ దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్తు, నీటి శుద్ధి ప్లాంట్పై జరిపిన బాంబు దాడుల్లో భారతీయుడు చనిపోయినట్టు భారత ఎంబసీ సోమవారం వెల్లడించింది.
Galaxy A57 5G : కొరియన్ మొబైల్ బ్రాండ్ సామ్సంగ్ నుంచి గెలాక్సీ సిరీస్లో భాగంగా ఏ57 5జీ, ఏ37 5జీ అనే రెండు ఫోన్లు విడుదలయ్యాయి. ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్లుగా చెప్పుకోవచ్చు.
Tecno Spark 50 5G : హాంకాంగ్కు చెందిన మొబైల్ తయారీ సంస్థ టెక్నో, ఇండియాలో తాజాగా కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. టెక్నో స్పార్క్ 50 పేరుతో 5జీ ఫోన్ను విడుదల చేసింది.
భారత్లో గత కొన్ని దశాబ్దాలుగా ప్రసూతి మరణాల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ప్రసూతి, గైనకాలజీ, మహిళా ఆరోగ్య పత్రిక లాన్సెట్ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం భారత్లో 1990 నుంచి 2023 వరకు ప్రతి లక్ష సజీ�
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్ఐఐ)పై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరుగుతుండటం వీరిలో ఆందోళన నెలకొన్నది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో లక్షల
సాఫ్ అండర్-20 ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన గ్రూపు-బీ పోరు 1-1తో డ్రాగా ముగిసింది.
PM Modi-Trump : ఇటీవల ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫోన్ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది.