టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ కీలక పోరుపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం ఈనెల 15న కొలంబోలో టీమ్ఇండియాతో తాము ఆడబోమంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తికర
లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఎక్కువ బెర్తులు దక్కించుకుని పారిస్ కంటే ఎక్కువ పతకాలు నెగ్గాలనే లక్ష్యంతో ఉన్న భారత షూటర్లకు సదావకాశం. 2028 క్రీడల్లో 8 బెర్తులను ఖాయం చేసే ఆసియా రైఫిల్/పిస్టోల్ చాంపియన్
త్వరలో ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ను ఆడబోమని చెప్పిన పాకిస్థాన్ నిర్ణయం ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. దాయాదుల పోరు రైద్దెతే సుమారు 250 మిలియన్ల యూఎస్ డాలర్లు (రూ.2,200 కోట్�
Supreme Court : పాకిస్తాన్ నుంచి వలస వచ్చి, ఇక్కడే ఉండిపోయిన హిందూ దళితులకు ప్రభుత్వం ఇండ్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
T20 World Cup: భారత్తో మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరిస్తే, టోర్నీలో ఆ దేశ నెట్ రన్రేట్ తగ్గనున్నది. భారత్ రన్రేట్కు ఎటువంటి సమస్య ఉండదు. ఇక ఇండోపాక్ మ్యాచ్ రద్దు అయితే.. ఆ మ్యాచ్ను ప్రసారం చేసే �
T20 World Cup: భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్థాన్ జట్టు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి హెచ్చరించింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఈనెల 15వ తేదీన జరగనున�
బంగ్లాదేశ్కు ఇచ్చే విదేశీ అభివృద్ధి సాయాన్ని భారత్ సగానికి (రూ.60 కోట్లకు) తగ్గించింది. పొరుగు దేశంలో మైనారిటీలపై దాడులు పెరుగుతున్న వేళ, ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం �
కేంద్ర ప్రభుత్వం ఆదివారం బ్యాగేజ్ నిబంధనలను సవరించింది. సుంకం లేకుండా భారత్లోకి దిగుమతి చేసుకున్న వస్తువులపై పరిమితిని రూ. 50,000 నుంచి రూ.75,000కు పెంచింది. కొత్త బ్యాగేజ్ రూల్స్ను ఆదివారం నోటిఫై చేసింది. �
India vs Pakistan : అండర్ 19 వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ సిక్స్ మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో టోర్నీలో సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది.
Epstein Files : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. లైంగిక నేరాలకు పాల్పడ్డ నిందితుడు, అమెరికన్ వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైల్స్ తాజాగా విడు
Balochistan : అయితే, బీఎల్ఏ కాల్పుల వెనుక భారత్ హస్తం ఉందని పాక్ ఆరోపించింది. పాక్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ ఈ ఆరోపణలు చేశాడు. కానీ, ఈ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం ఒక ప్రకటన వ
Budget 2026 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఇది మనం కలగంటున్న వికసిత్ భారత్ 2047కు సరైన దిశను చూపే బడ్జెట్ అని �