India vs Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ధనంజయ డి సిల్వా, సోనల్ దినుషాలు ప్రస్తుతం పిచ్లో పాతుకుపోయ్యారు. ఆ ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. 372 టార్గెట్తో ర�
భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లపై కేంద్రం తిరిగి చర్చలు ప్రారంభించాలని కోరుతూ, అలాగే ఢిల్లీ మార్చ్కు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన న
భారత సంతతి నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్షంలో పండించిన తాజా ఆకుకూరలను కోసి వంట వండారు. భవిష్యత్ దీర్ఘకాలిక యాత్రలలో ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయవచ్చో తన ప్రదర్శన ద్వారా తెలియజేశారు.
Meta : పిల్లలపై అభ్యంతరకర, లైంగిక వీడియోలు (సీఎస్ఏఎం) విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే మెటాకు సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉండదని కేంద్రం హెచ్చరించింది. ఈ విషయంలో ఎవరికైనా ఇదే రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
పాత వాహనాలను కాపాడేందుకు ఈ10 పెట్రోల్ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ, భారత ఇథనాల్ బ్లెండింగ్ దూకుడు చర్యలపై ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీలంక గడ్డపై స్పిన్నర్లు విజృంభించడంతో తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా.. మూడో రోజు, సోమవారం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టును 79.4 ఓవర్లలో
హాకీ ప్రపంచకప్ను విజయంతో ఆరంభించిన భారత్కు రెండో పోరులో చుక్కెదురైంది. ఈ టోర్నీలో 32 ఏండ్లుగా ఇంగ్లండ్పై నెగ్గని భారత్.. తాజా ఎడిషన్లోనూ ఆ గండాన్ని అధిగమించలేకపోయింది.
శ్రీలంకతో గాలెలో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు రాణించిన భారత బ్యాటర్లు రెండో రోజు తడబడ్డారు. దేవ్దత్ పడిక్కల్ (230 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్తో 167) జోరును కొనసాగించినా ధృవ్ జురెల్ (68 బంతుల్లో 4 ఫోర్
FIH Hockey World Cup : ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ వరల్డ్కప్ను భారత జట్టు(Team India) డ్రాతో ఆరంభించింది. చైనా (China)తో ఆదివారం హోరాహోరీ మ్యాచ్లో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా ఆఖర్లో పట్టుసడలించింది.
PM Tarique Rahman : బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ వచ్చే వారంలో ఇండియాలో పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ పర్యటనపై బంగ్లాదేశ్ వైఖరి విచిత్రంగా ఉంది. తాము పెట్టిన రెండు షరతులకు అంగీకరిస్తేనే అనుకూల వాతావరణం ఏర్పడుతుంద
LPG production : దేశంలోని చమురు ఉత్పత్తి, రిఫైనరీ సంస్థలకు ఈ నెల 13న కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని ఆదేశించింది. రోజుకు 63,810 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేయాలని దేశంలోని 21 రిఫైనరీలను ఆదేశించింది.