PM Modi | ఇథియోపియా (Ethiopia) లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) కి అపూర్వ గౌరవం దక్కింది. అక్కడి ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ తో సత్కరించ�
అర్జెంటీనా దిగ్గజ ఫుల్బాలర్ మెస్సీ మూడు రోజుల భారత్ పర్యటన ఆఖరి రోజు ఢిల్లీలో జరిగిన ఒక ఉదంతం భారత్ పరువును అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలు చేసింది. అరుజ్ జైట్లీ స్టేడియంలో మెస్సీ పాల్గొన్న కార్యక్ర�
Queen of Jordan | ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో జోర్డాన్ రాజకుటుంబానికి భారత్తో ఉన్న అనుబంధం మరోసారి తెరపైకి వచ్చింది. కోల్కతాలో పుట్టి.. జోర్డాన్కు యువరాణిగా ఎదిగిన ప్రిన్సెస్ సర్వత్ ఎల్ హసన్ అరుదైన గాథ �
అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ భారత పర్యటన దిగ్విజయంగా ముగిసింది. సోమవారం ముంబై నుంచి ఢిల్లీకి ఆలస్యంగా చేరుకున్న మెస్సీకి ఘన స్వాగతం లభించింది.
స్వదేశంలో జరిగిన స్కాష్ వరల్డ్ కప్లో భారత జట్టు సంచలన ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకుంది. రాబోయే 2028 ఒలింపిక్స్లో ఈ ఆటను అరంగేట్రం చేయించనున్న నేపథ్యంలో భారత్.. హేమాహేమీ జట్లను ఓడించి ఫైనల్లో కప్పు �
WPI | టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం మెరుగైంది. నవంబర్లో 0.32శాతం పెరిగింది. అంతకు ముందు నెల అక్టోబర్లో -1.21శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్లో ఈ రేటు 2.16శాతంగా నమోదైంది. నెలవారీ ప్రాతిపదికన �
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ ముందంజ వేసింది. చండీగఢ్ దారుణ ఓటమిని మరిపిస్తూ ధర్మశాలలో టీమ్ఇండియా దుమ్మురేపింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో(25 బంతులు మిగిలుండగ
అండర్-19 ఆసియాకప్లో యువ భారత్ వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. తమ తొలి మ్యాచ్లో యూఏఈపై ఘన విజయం సాధించిన టీమ్ఇండియా..తాజాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించింది.
Under -19 Asia Cup : అండర్-19 ఆసియా కప్ను భారత జట్టు రెండో విక్టరీ కొట్టింది. తొలి పోరులో ఆతిథ్య యూఏఈని చిత్తుగా ఓడించిన టీమిండియా ఈసారి పాకిస్థాన్ను 90 పరుగులతో మట్టికరిపించింది.
Mexico Tariffs | భారత (India) నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచేందుకు మెక్సికో (Mexico) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెక్సికో టారిఫ్ల పెంపుపై భారత్ స్పందించింది. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూరే విధంగా చర్చలు జరుపుతామన�
సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ మూడు రోజుల భారత పర్యటన తొలిరోజే తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. తమ ఆరాధ్య ఆటగాడిని ప్రత్యక్షంగా వీక్షించాలని.. లైవ్లో అతడి ఆటను కండ్లనిండారా చూసి ఆ అపురూప క్షణాలను జీవితాం�
Trump Tariffs: భారత్పై అదనంగా విధించిన సుంకాన్ని ఎత్తివేయాలని అమెరికా చట్టసభ ప్రతినిధులు తీర్మానం చేపట్టారు. డిబోరా రాస్, మార్క్ వాడే, రాజా కృష్ణమూర్తి.. ఆ తీర్మానం చేశారు. భారత్పై అదనపు సుంకాన్ని వి
భారత్, రష్యా దేశాలను చైనాకు అమెరికా కోల్పోయినట్లు కొన్ని నెలల క్రితం వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ మూడు దేశాలతో చేతులు కలిపి కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట