ఇంగ్లండ్ గడ్డపై వరుసగా మూడు ఓటములతో సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇప్పుడు పరువైనా దక్కించుకోవాలని చూస్తోంది. ఐదు టీ20ల సిరీస్లో శనివారం జరిగే ఆఖరి పోరులో అయినా గెలిచి వైట్వాష్ ప్రమాదాన్ని తప్పించుకో�
సమస్యను మించిన చిక్కులు తెస్తే ఏమవుతుంది? ప్రస్తుతం ఇథనాల్ సమస్య అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నది. పెట్రోల్ కొరతకు ప్రత్యామ్నాయంగా కేంద్రం పంటల ఆధారిత ఇథనాల్ను ముందుకు తెచ్చింది.
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) దేశ జీడీపీ వృద్ధిరేటు పడిపోవచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే 6.6 శాతంగా అంచనా వేసింది. అంతకుముందు 6.9 శాతంగా ఉండటం గమనార్హం. కాగా, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త�
క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కానుంది. 142 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన ఈ ‘క్రికెట్ మక్కా’లో తొలిసారి మహిళా జట్లు టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాయి.
టీ20 వరల్డ్ చాంపియన్ భారత్కు మరో భంగపాటు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయ కత్వంలో టీమిండియా వరుసగా రెండో సిరీస్ కోల్పోయింది. ఐర్లాండ్ చేతిలో వైట్వాష్ అయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్తో టీ20 సిరీ�
నేపాల్లో జరిగిన సౌత్ ఏషియన్ రాక్బాల్ టోర్నమెంట్లో భారత జట్టు సభ్యుడిగా స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ క్రీడాకారుడు గోపాల్ యాదవ్ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ఎంఎల్ఆర్ఐటీ విద్యాసంస్థ ఫౌండర్ సెక్
Telangana techie : భార్యను చంపి, గుర్తు తెలియన వారు చేసిన హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన తెలంగాణ యువకుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలో ఉన్న తన ప్రేయసి కోసం ఆ యువకుడు తన భార్యను చంపినట్లు తేలింద
UDISE : దేశంలో 1.02 కోట్ల మంది టీచర్లు, 14.66 లక్షల స్కూళ్లు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు దేశంలోని స్కూళ్లకు సంబంధించి యూడీఐఎస్ఈ+ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) 2025-26 రిపో�
Nothing Phone 4b : నథింగ్ నుంచి వచ్చే ఫోన్లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. వీటి డిజైన్ ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే నథింగ్ నుంచి 4ఏ సహా వివిధ మోడల్ ఫోన్లు విడుదలయ్యాయి. ఇప్పుడు వీటి తర్వాతి వెర్షన్గా 4బి పేరుతో కొత్త ఫోన్ విడు
దేశంలో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) వినియోగం ఊపందుకుంటున్నది. గత నెలలో మునుపెన్నడూ లేనివిధంగా ఈవీల రిటైల్ విక్రయా లు జరిగాయి మరి. జూన్లో ఆల్టైమ్ హై రికార్డును సృష్టిస్తూ ఏకంగా 3 లక్షల మార్కును దాటి 3,
దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు. మే నెలలో ఏకంగా దేశీయ విమానయాన సంస్థలు 1.53 కోట్ల మంది విమాన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయి.
భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) గత ఏడాది 44 శాతం పెరిగాయని ఐక్యరాజ్య సమితి (యూఎన్) తెలిపింది. 39 బిలియన్ డాలర్లు వచ్చినట్టు చెప్పింది.
టీ20 వరల్డ్కప్ నెగ్గిన తర్వాత కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ చెత్తాటతో నిరాశపరుస్తోంది. ఐర్లాండ్ చేతిలో వైట్వాష్ అయిన తర్వాత ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన అయ్యర్సేన వరుసగా రె