జూనియర్ ఆసియా కప్లో భారత మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతున్నది. గురువారం జరిగిన క్వార్టర్స్లో భారత్.. 19-0తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది.
Xi Jinping: బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇండియా వస్తున్నారు. ఈ విషయాన్ని ఇవాళ చైనా సర్కారు కన్ఫర్మ్ చేసింది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో ఆ బ్రిక్స్ భేటీ జరగ�
T20Is: ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఆసియా గేమ్స్లో జరిగే టీ20 మ్యాచ్లకు యశ్ థాకూర్ను తీసుకున్నారు. హర్షిత్ రాణా స్థానంలో అతన్ని ఎంపిక చేశారు. ఇక ఆఫ్ఘన్తో సిరీస్కు బుమ్రా ఫిట్ ఉన్నట్లు బీసీసీఐ పేర్కొన్న
Nuclear Warheads: భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నట్లు అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తన రిపోర్టులో పేర్కొన్నది. దీంట్లో అదనంగా కొత్త క్షిపణుల కోసం 30 వార్హెడ్స్ ఉన్నట్లు తెలిపింది. ఎఫ
మహిళల ఆసియా కప్లో టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగి ఓటమన్నదే లేకుండా ఆడుతున్న భారత్ సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీస్లో హర్మన్ప్రీత్ సేన.. బంగ్లాదేశ్తో అమీతుమీ తేల్చుకోనుంది. గ్�
ఐపీఎల్లో గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాలుగు నెలల విరామం తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అక్టోబర్లో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగబోయే మ�
Philips 5G : ఎలక్ట్రానిక్ రంగంలో ఫిలిప్స్ సంస్థకు ఉన్న ప్రత్యేక స్థానం ఉంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఫిలిప్స్ నుంచి తాజాగా మొదటి స్మార్ట్ఫోన్ విడుదలైంది.
Orangutans : కోతి జాతికి చెందిన ఒరాంగ్టన్స్ ఇండియాలో ఉండవు. అలాంటి ఒరాంగ్టన్స్ ఇప్పుడు ఇండియాలో ప్రత్యక్షమయ్యాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఐదు బేబీ ఒరాంగ్టన్స్ను అటవీ శాఖ అధ�
భారత్లో పరోక్ష ధూమపాన మరణాలు 1990తో పోలిస్తే 2003 నాటికి 50శాతం మేరకు పెరిగాయి. 2023లో భారత్లో 44.4 కోట్ల మంది పరోక్ష ధూమపానానికి గురైనట్లు ప్రపంచవ్యాప్త విశ్లేషణ వెల్లడించింది. ఆరోగ్యపరంగా పిల్లలకు ఇది గణనీయమైన
Vivo T5 5G : ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో నుంచి టీ5 5జీ పేరుతో కొత్త ఫోన్ లాంఛ్ అయింది. సెప్టెంబర్ 9, బుధవారం నుంచి ఫ్లిప్కార్ట్లో సేల్కు అందుబాటులో ఉంటుంది.
Japan :భారత్తో జరిగే టీ20 మ్యాచ్కు జట్టును ప్రకటించింది జపాన్. కెండిల్ కడోవాకి ఫ్లెమింగ్ ఆ జట్టుకు సారధ్య బాధ్యతలు తీసుకున్నాడు.. సనోలో 22వ తేదీన ఈ మ్యాచ్ జరగనున్నది. 15 మంది సభ్యులతో కూడిన
ఐక్య రాజ్య సమితి(ఐరాస) కొత్త ప్రపంచ పటంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసిది. ఐరాస ప్రతిపాదన ఏదైనా నిర్దిష్ట పటాన్ని గుర్తించినట్టు కాదని భారత విదేశాంగ శాఖ ఆదివారం తెలిపింది. ఆ ప్రతిపాదనలో దేశాల సరిహద్దులు,
UN world map : ఐక్యరాజ్యసమితిలో ‘కరెక్ట్ ద మ్యాప్’ పేరుతో నూతన ప్రపంచ పటానికి మద్దతుగా సెప్టెంబర్ 4న ప్రవేశపెట్టిన తీర్మానానికి ఇండియా అనుకూలంగా ఓటేసింది.
New World Map: మెర్కేటర్ మ్యాప్ శకం ముగియనున్నది. ఇక వినియోగంలోకి కొత్త వరల్డ్ మ్యాప్ రానున్నది. ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానం పాస్ అయ్యింది. ఆ కొత్త మ్యాప్ తీర్మానానికి ఇండియా అనుకూలంగా �