R Venkataramani: సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి మళ్లీ అటార్నీ జనరల్గా నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దేశంలోని ఏ కోర్టులోనైనా హాజరయ్యే హక్కు అట�
ఆసియాకప్లో భారత్, శ్రీలంక సూపర్-4 పోరు అభిమానులను కట్టిపడేసింది. టీ20 మజాను అందిస్తూ ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయ్యింది.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25 శాతం అదనపు జరిమానా సుంకాలు చెల్లిస్తున్న భారత్ తాము ఇరాన్, వెనిజువెలా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని అమెరికాను కోరింది.
Triglycerides: దేశంలో 5 నుంచి 9 ఏళ్ల మధ్య వయసున్న మూడోవంతు పిల్లల్లో ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. జమ్మూకశ్మీర్, వెస్ట్ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాల పిల్లల్లో ఇది మరీ ఎక్కువగా ఉన్న
Smartphone Exports | భారత నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఈ సుంకాల ప్రభావం భారత్లో తయారైన వస్తువులపై ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్త�
ఆసియా కప్లో డిఫెండింగ్ చాంపియన్స్గా బరిలోకి దిగి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్న భారత జట్టు బుధవారం మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్-4లో పాకిస్థాన్తో ఆడిన తొలి మ్య
ప్రపంచ క్రికెట్పై తనదైన శైలిలో ముద్ర వేసిన దిగ్గజ అంపైర్ డికీ బర్డ్ కన్నుమూశాడు. వయసు సంబంధిత సమస్యలతో 92 ఏండ్ల వయసులో మంగళవారం తుదిశ్వాస విడిచాడు. 1973-1996 సమయంలో పలు చారిత్రక మ్యాచ్లకు అంపైర్గా వ్యవహరి�
UNGA | భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ధాటించారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడ�
ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్లకు (ఏ ఫార్మాట్లో అయినా) ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనధికారికంగా అది తుపాకులు, తూటాలు లేని సమరం. అభిమానులకది మైదానంలో ఇరుజ�