ఫిడే చెస్ ప్రపంచకప్నకు భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో జరుగనున్న ఈ టోర్నీ భారత్లో జరుగుతుందని ఈ మేరకు ఫిడే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Jagdeep Dhankhar | భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా వైద్యుల సలహా మేరకు తక్షణం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
WCL 2025 | లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో పాకిస్తాన్తో ఆడటానికి భారత్ నిరాకరించిన తర్వాత టోర్నీలో గందరగోళం నెలకొన్నది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో టోర్నీని ముందుకు తీసుకెళ్లడంలో నిర్వాహకులు ఇబ్బ�
WCL 2025 | వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు భారత్ నిరాకరించింది. దాంతో టోర్నీ నిర్వాహకులు మ్యాచ్ను రద్దు చేశారు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్, మాజీ క్�
UPI Payments | డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతున్నది. యూపీఐ పేమెంట్స్లో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. భారత్లో ప్రతినెలా రూ.1800 కో
ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా శనివారం ప్రారంభించింది. దీని కోసం రూ.14 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. విద్యుత్తును భారీగా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ట�
పాకిస్థాన్ ప్రభుత్వం భారత్పై మరోసారి విషాన్ని కక్కింది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తాయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించిన న
Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బ్రిక్స్(BRICS)పై నోరుపారేసుకున్నారు. బ్రిక్స్ను చిన్న సహాయం అని పేర్కొంటూనే.. డాలర్కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని ప్రవేశపెట్టాలని చూస్తోందని వ్యాఖ్�
Andre Russel : టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఏడు నెలల ముందే అల్విదా పలికి కరీబియన్ జట్టుకు ఝలక్ ఇచ్చాడు రస్సెల్. ఆస్ట్రేలియాతో సిరీస్ మధ్యలోనే రసెల్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి రికార్డులపై ఓ లుక్కేస్తున్నారు అభిమా�
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాక్ ఉద్రిక్తల వేళ 5 యుద్ధ విమానాలు కూలినట్లు ఆయన తెలిపారు. రిపబ్లికన్ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఎవ
ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్తో పాటు బుధవారం మొదలైన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా సౌతాంప్టన్లో ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. సిరీస్ గెలుపుపై గురిపెట్�
భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో వినియోగిస్తున్న డ్యూక్ బంతులపై ఎన్నడూ లేని విధంగా వివాదం కొనసాగుతున్నది. గతానికి భిన్నంగా డ్యూక్ బాల్స్ స్వల్ప వ్యవధిలోనే బంతి ఆకారంతో పాటు మెరుపు కోల్పోతున్నాయి.
Scotch whisky: విదేశాల నుంచి వచ్చే స్కాచ్ విస్కీ ధరలు తగ్గనున్నాయి. త్వరలో భారత్, బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ) జరగనున్నది. ఆ ఒప్పందం తర్వాత విస్కీ ధరలు తగ్గే ఛాన్సు ఉన్నది.
Satyajit Ray | ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి కూల్చివేతను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. మైమెన్సింగ్లో ఉన్న ఆ ఇంటిని రెనొవేషన్ కోసం కమిటీని ఏర్పాటు చేసింది.