Girl Siya | ఐదేళ్ల బాలిక 74 మందులు, సౌందర్య సాధనాలను కేవలం మూడున్నర నిమిషాల్లో గుర్తించింది. దీంతో ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నది.
Yuvraj Singh : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఇంకో యాభై రోజులే ఉంది. 'ఫిఫ్టీ డేస్ టు గో' అనే థీమ్తో సోమవారం జరిగిన కార్యక్రమంలో మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తన విలువైన సందేశాన్ని ఇచ్చాడు.
India | పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ (Pak army chief) సయ్యద్ అసిం మునీర్ (Asim Munir).. భారత్కు అణు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. మునీర్ వ్యాఖ్యలపై భారత్ (India) తీవ్రంగా స్పందించింది.
IT Employees | ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో గత కొన్నేండ్లుగా ‘లేఆఫ్' తుఫాన్ అలజడి రేపుతున్నది. లక్షలాది ఉద్యోగాలను తుడిచిపెట్టేసింది. భారత్లోనూ దీని ప్రభావం ఉన్నప్పటికీ, టీసీఎస్ ఇటీవల చేపట్టిన తొలగింపులతో ఇ�
Abhijit Banerjee | అమెరికా సుంకాల పెంపు వల్ల జరుగుతున్న నష్టం కంటే రష్యా నుంచి చౌకగా వస్తున్న చమురు దిగుమతులే మనకు విలువైనవా? అని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ ప్రశ్నించారు.
భారత నావికా దళం అరేబియా సముద్రంలో నావికా విన్యాసాలు నిర్వహించడానికి నిర్ణయించింది. అదే సమయంలో మన దాయాది పాకిస్థాన్ కూడా తమ ప్రాదేశిక జలాల్లో నౌకా విన్యాసాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది.
భారత సర్ఫింగ్ క్రీడలో సరికొత్త చరిత్రను లిఖిస్తూ యువ సర్ఫర్ రమేశ్ బుదిహాల్ సంచలనం సృష్టించాడు. మహాబలిపురం (తమిళనాడు)లో జరిగిన ఏషియన్ సర్ఫింగ్ చాంపియన్షిప్స్ -2025లో రమేశ్ కాంస్యం సాధించి సత్తాచా�
గాలి, నీరు, వెలుతురు... వీటికి ఖర్చేం అవ్వదు. అవసరాలకు వాడేస్తాం. అవసరానికి మించి వృథా చేస్తాం. కలుషితం చేసేస్తాం. కానీ, అవి దొరకని రోజున అల్లాడిపోతాం. రకరకాల సమస్యలు, అనారోగ్యాలు, ఆకలి... ఆఖరికి బతుకే ముగిసిపో�
Piyush Goyal | అగ్రరాజ్యం అమెరికా 50శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భారత్ వైఖరిని స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్�
US Tariff | ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి జరిగింది. ఆ తర్వాత భారత సైన్యం 6-7 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ కార్యక్రమాన్ని చేపట్టింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలను న
సుంకాలపై వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్తో వాణిజ్య చర్చలు జరిపే ప్రసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. వాషింగ్టన్లోని తన ఓవల్ ఆఫీసులో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ భా
Ind vs US | అగ్రరాజ్యం అమెరికా (USA) కు భారత్ (India) షాకిచ్చింది. అమెరికాతో కీలకమైన ఆయుధ కొనుగోలు ఒప్పందాలకు భారత్ తాత్కాలికంగా బ్రేకులు వేసింది. భారత ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అదనంగా 25 శ
వ్యవసాయం, డెయిరీ రంగాల్లో తమ కంపెనీల రాకను అడ్డుకుంటుండంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రగిలిపోతున్నారు. ప్రతీకార సుంకాలతో దారికి తెచ్చుకోవాలని చూశారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో
దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అందుకోసం వ్యక్తిగతంగా ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమేనని చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివరిలో భారత్ను సందర్శించనున్నారు. ప్రస్తుతం ఆయన పర్యటన తేదీలను ఖరారు చేస్తున్నట్లు మాస్కో పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గురువారం