ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో భారత ‘ఏ’ జట్టు టైటిల్కు అడుగుదూరంలో నిలిచింది. బ్యాంకాక్లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్లో రాధా యాదవ్ సారథ్యంలో భారత �
భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై ఈ ఏడాది మార్చిలో సంతకాలు జరిగే అవకాశం ఉందని, ఈ ఒప్పందం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం వెల్లడి�
Supreme Court : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Tarique Rahman : బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించాడు.
Pax Silica: అమెరికాకు చెందిన ప్యాక్స్ సిలికాతో ఇవాళ భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ప్యాక్స్ సిలికా డిక్లరేషన్పై రెండు దేశాలు సంతకాలు చేశాయి. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ప్రతినిధి సెర్గియో
ఇటీవల గుండెపోటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. వయసుతో సంబంధం లేకుండా నిత్యం ఏదో ఒకచోట ఇవి సంభవిస్తూనే ఉన్నాయి. స్కూల్ విద్యార్థులు, యువకులు సైతం హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతున్న ఘటనలు చోటుచేసు�
నెవిటేర్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల 45 నిమిషాలపాటు భారత్లోని పలు విమానాల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం 6.45 నిమిషాలకు బుకింగ్, చెక్ఇన్ సమ
Israel : ఇజ్రాయెల్లో భారతీయులపై దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది. ఈ వీడియోను కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
Vivo V70 series : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో తాజాగా రెండు వీ70 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. వివో వీ70 ఎలైట్, వీ70 అనే రెండు ఫోన్లు రిలీజయ్యాయి. మంచి కెమెరా కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్లను విడుదల �
Ashwini Vaishnaw : పిల్లలు, యువత సోషల్ మీడియా (ఎస్ఎం) వాడకంపై త్వరలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
Vijay Mallya | పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Malya).. తాను భారత్కు తిరిగిరాలేనని బాంబే హైకోర్టు (Bombay High Court) కు తెలియజేశారు. తాను బ్రిటన్ను దాటి రాకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, అందువల్ల తాను భారత్కు ఎప్�
India-France Meet 2026 : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. మేక్రాన్, ప్రధాని మోదీ మధ్య చర్చల అనంతరం అనేక అంశాల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు.