ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 150కిపైగా దేశాలపై 10 లేదా 15 శాతం సుంకాలు (Trump Tariffs) విధించనున్నట్లు ప్రకటించారు.
US Visa | ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ ప్రభుత్వం అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఆ దేశానికి వెళ్లాలనుకునే వ
రష్యాతో వ్యాపారం కొనసాగించే దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తుందని భారత్, చైనా, బ్రెజిల్ని ఉద్దేశిస్తూ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ హెచ్చరించారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమత�
Electric Car | భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నది. సరఫరా గొలుసులోని, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కు సంబంధించిన సమస్యలు సకాలంలో పరిష్కరించగలిగితే 2028 ఆర్థిక సంవత్సరానికి భారత్లో ఎలక్ట్�
Satyajit Ray: ఫిల్మ్ ఫిగర్ సత్యజిత్ రేకు చెందిన పూర్వీకుల ఇంటిని బంగ్లా సర్కారు కూల్చివేస్తోంది. అయితే ఆ కూల్చివేత నిర్ణయంపై పునరాలోచన చేయాలని భారత ప్రభుత్వం కోరింది.
విద్యుత్తో నడిచే వాహన తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత్లో అడుగుపెట్టింది. తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం ప్రారంభించింది.
Womens ODI World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సన్నద్ధతలో భాగంగా భారత జట్టు రెండు వామప్ మ్యాచ్లు ఆడనుంది. పుష్కర కాలం తర్వాత ఉపఖండంలో జరుగనున్న ఈ మెగా టోర్నీలో పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో టీమిండియా తలపడను
GE-404 engine | అమెరికా (USA) నుంచి భారత్ (India) మరో GE-404 ఇంజిన్ను రిసీవ్ చేసుకుంది. ఇప్పటికే ఒక ఇంజిన్ను అందుకున్న భారత్.. ఇప్పుడు రెండో ఇంజిన్ను స్వీకరించింది.
ICC WTC Points Table | లార్డ్స్ టెస్ట్లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఓటమిపాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు. ఆతిథ్య జట్టు భారత్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఆద్యంతం రసవత్తరంగా సాగిన మూడో టెస్టులో టీమ్ఇండియా పోరాడి ఓడింది.
Trade Talks | భారత్-అమెరికా (India-USA) దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Trade agrement) కోసం సోమవారం నుంచి మరో విడత చర్చలు జరుగనున్నాయి. అమెరికా (US) లోని వాషింగ్టన్ (Washington) నగరంలో ఇవాళ చర్చలు మొదలు కానున్నాయి.
Lords Test: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా చేతులెత్తేసింది. దాదాపు ఓటమి అంచున ఉన్నది. అయిదో రోజు భోజన విరామ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 112 రన్స్ చేసింది. ఇండియా గెలవాలంటే ఇంకా 81 రన్స్ చే