Rafale Jets | సైనిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవడం కోసం భారత్ (India) మరో డీల్కు సిద్ధమైంది. త్రివిధ దళాల పోరాట సామర్థ్యాన్ని పెంచే దిశగా ఫ్రాన్స్ (France) తో రఫేల్ యుద్ధ విమానాల (Rafale jets) డీల్ను కుదుర్చుకోనుంది. ఇందుకోసం �
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ముచ్చటగా మూడోసారి టైటిల్ను ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా గ్రూపు దశలో ఆఖరి పోరుకు సిద్ధమ�
Shahpur Kandi barrage : సింధు నదీ జలాల ఒప్పందంతో తీవ్ర నీటి సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు ఇప్పుడు ఇండియా ఇంకో షాకివ్వబోతుంది. రవి నది నుంచి నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపేయనుంది.
Bill Gates: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సదస్సులో బిల్ గేట్స్ పాల్గొనడం లేదు. ఆహ్వానితుల జాబితా నుంచి ఆయన పేరును ప్రభుత్వం తొలగించినట్లు తెలుస్తోంది. ఎప్స్టీన్ ఫ�
Meerut Metro: దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే మెట్రో మార్గంగా మీరట్ మెట్రోను రూపొందించారు. ఆ రూట్లో రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లనున్నది. ఆ కారిడార్ను ప్రధాని మోదీ ఓపెన్ చేయనున్నారు.
Ilayaraja | భారతీయ సంగీత ప్రపంచంలో కాపీహక్కుల వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది. తను స్వరపరిచిన పాటల రాయల్టీ విషయంలో నిర్మాతలతో కోర్టు పోరాటాలు చేస్తూ వస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు తాజాగా ఢిల్�
దేశీయ రిటైల్ మార్కెట్.. 2035నాటికి రూ.210-215 లక్షల కోట్లకు చేరవచ్చని సోమవారం విడుదలైన ఓ నివేదిక అంచనా వేసింది. 2025లో మార్కెట్ విలువ రూ.90-95 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నది.
హెచ్పీఆర్సీ ఇంటర్నేషనల్ ఎరీనా పోలో చాంపియన్షిప్లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 12-3 తేడాతో జర్మనీపై అద్భుత విజయం సాధించింది.
India Vs Pakistan: కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో.. పాక్పై ఇండియా విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ పూర్తి కాకముందే.. పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మోషిన్ నఖ్వీ .. స్టేడియం విడిచి వెళ్లారు. ఆ
రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత్ కట్టుబడి ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన రక్షణ సమావేశంలో రూబియో మాట్లాడుతూ ‘భారత్తో మేము జరిపి�
IND vs PAK | ఫార్మాట్ ఏదైనా ప్రపంచకప్ టోర్నీల్లో దాయాది పాకిస్థాన్కు చుక్కలు చూపెట్టే టీమ్ఇండియా.. ఆ సంప్రదాయాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ మరోసారి విజయ దుందుభి మోగించింది. ఇరుజట్ల మధ్య కొలంబో ఆతిథ్యమిచ్చ�
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తర్వాత భారత మహిళల జట్టు ఆడిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ సేన.. కంగారూలతో సిడ్నీలో వర్షం అంతరాయం కల్గించిన తొలి
Om Birla : లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బంగ్లాదేశ్ వెళ్లనున్నారు. అక్కడ ఈ నెల 17న బంగ్లా ప్రధానిగా తారిఖ్ రహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఓంబిర్లా దేశ ప్రతినిధిగా హాజరుకానున్నారు.