Rafale Fighter Jets: సుమారు 3.25 లక్షల కోట్లతో దాదాపు 114 రఫేల్ యుద్ధ విమానాలను రక్షణ శాఖ కొనుగోలు చేయనున్నది. త్వరలో ఫ్రాన్స్తో జరిగే డీల్లో సంతకాలు చేయనున్నారు. మాక్రన్ రాక సందర్భంలో ఆ డీల్ కుదిరే అవక
India Vs Pakistan: ఇండియాతో వరల్డ్కప్లో ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. దీంతో 15వ తేదీన హైవోల్టేజ్ మ్యాచ్కు అంతా రెఢీ అవుతున్నారు. మ్యాచ్ ఆడేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన పాక్ ప్రధానికి శ్రీలంక అధ్యక్�
Ind vs Pak | టీ20 వరల్డ్ కప్లో క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది . చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన హై వోల్టేజ్ పోరు గత �
టీ20 ప్రపంచకప్లో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై అనిశ్చితి కొనసా..గుతూనే ఉంది. ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లబోయే (మ్యాచ్ రైద్దెతే) ఆస్కారమున్న నేపథ్యంలో ఐసీసీ ఈ మ్యాచ్ను ఎలాగైన నిర్వహి�
Pakistan Cricket Board: టీ20 వరల్డ్కప్లో ఇండియాతో ఫిబ్రవరి 15వ తేదీన జరగనున్న మ్యాచ్ను ఆడబోమని పాకిస్థాన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ను ఆడాలంటే కొన్ని షరతులు పెట్టింది. ఐసీసీకి ఆ షరతులన�
India-US trade deal | అగ్రరాజ్యం అమెరికా (USA) తో ట్రేడ్ డీల్ (Trade deal) తర్వాత ఆసియాలో భారత్ మెరుగైన స్థితికి చేరుకుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ అయిన జేఎం ఫైనాన్షియల్ (JM Financial) నివేదిక వెల్లడించింది. ఈ ఒప్పందం భారత మ
అంతరిక్ష నిఘా సామర్థ్యాల్ని పెంచుకునే దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది. ఇస్రో ద్వారా రోదసిలోకి ప్రయెగించిన ఓ ప్రైవేట్ సంస్థ శాటిలైట్ ‘ఇన్ ఆర్బిట్ స్నూపింగ్'ను విజయవంతంగా నిర్వహించింది.
భారత్తో గల్వాన్ ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే చైనా రహస్యంగా అణు పరీక్షలు జరిపినట్టు అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి థామస్ డినానో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చైనా అత్యంత రహస్యంగా అణు పరీక్షలను జరిపింది.
వచ్చే ఒలింపిక్స్లో ఆడించనున్న క్రీడల్లో ఒకటైన లాక్రోస్లో భారత్ అదరగొట్టింది. సౌదీ అరేబియాలోని రియాద్ ఆతిథ్యమిచ్చిన ఆసియా లాక్రోస్ చాంపియన్షిప్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలు సాధించి సర�
PM Modi : ఇండియాలో దూసుకుపోతున్న యూపీఐ సేవలు త్వరలో మలేసియాలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. మలేసియా వేదికగా వెల్లడించారు.
Shadley Van Schalkwyk | టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వాంఖడే స్టేడియంలో భారత్–అమెరికా మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏకపక్షంగా గెలుస్తుందనే అంచనాలను ఒక్క బౌలర్ తలకిందులు చేశాడు.