చుట్టూ సముద్రం.. మధ్యలో నలభై అడుగుల ఎత్తున్న రాతి గోడలు. వాటి వెనుక.. రాచరిక వైభవం! మూడున్నర శతాబ్దాలు దాటుతున్నా తరగని సౌందర్యం! కట్టుబానిసలుగా మన దేశానికి వచ్చినవారి పట్టుదలకు నిదర్శనం.. మహారాష్ట్రలోని జ�
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘కార్నివోర్ డైట్' గురించే చర్చ! ఫిట్నెస్ ప్రపంచంలో ఇదో హాట్టాపిక్. ప్లేట్లో నుంచి పప్పు, అన్నం, కూరగాయలను తీసేసి.. కేవలం చికెన్, మటన్, గుడ్లతోనే కడుపు నింపుకొనే ఈ ట్రెండ్ మనదే
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.21,028 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
అమెరికాకు చెందిన వాహన సంస్థల ధరలు భారీగా తగ్గబోతున్నాయి. భారత్-అమెరికా దేశాల మధ్య ఎట్టకేలకు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరడమే ఇందుకు కారణం. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన మోటర్ సైకిళ్ల తయారీ సంస్థ హార్ల
Pixel 10a : గూగుల్ సంస్థ నుంచి వచ్చే పిక్సెల్ ఫోన్లకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ సంస్థ నుంచి మోస్ట్ అవైటెడ్ అయిన పిక్సెల్ 10ఏ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ నెలలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
Piyush Goyal : ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టారిఫ్లను ట్రంప్ తగ్గించాడు. నేటి నుంచే ఈ టారిఫ్లు అమలవుతున్నాయి. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి పీయ�
Trade Deal : భారత్పై విధించిన సుంకాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గించారు. ఈ మేరకు టారిఫ్లు తగ్గిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది.
మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3ని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందిపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించింది.
అండర్-19 ప్రపంచకప్లో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. టైటిల్ ఫెవరేట్ హోదాకు తగ్గట్లు మెగాటోర్నీలో అపజయమెరుగని యువ భారత్ ఆరోసారి వరల్డ్కప్ను తమ సొంతం చేసుకుంది. శనివారం పరుగుల వరద పారిన ఫైనల్ పో�
పొట్టి ప్రపంచకప్ పోరుకు వేళైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. సరిగ్గా రెండేండ్ల క్రితం కరీబియన్ దీవుల్లో టీమ్ఇండియా కొత్త చరిత్ర లిఖించిన వైనం ఇంకా కండ్ల ముందు కద�
Pakistan : భారత్పై పాక్ కుట్రలు ఆగడం లేదు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు బుద్ధి చెప్పినా.. ఆ దేశ వైఖరిలో మార్పు రావడం లేదు. భారత వ్యతిరేక కుట్రలకు మళ్లీ పాక్ ఆజ్యం పోస్తోంది.
Donald Trump: ఇప్పటి వరకు 90 సార్లు చెప్పారు. మళ్లీ అదే విషయాన్ని తెలిపారు ట్రంప్. ఇండియా, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ఆయన తాజాగా వెల్లడించారు.
భారత్లో పేద బస్తీల్లో గోడలనే తరగతి గదులుగా మార్చిన ‘రూబుల్ నాగి’ ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్' అందుకున్నారు. గురువారం దుబాయ్లో నిర్వహించిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ వేదికగా పురస్కారాన్ని ప్రదానం �