రెండు ప్రతిష్టాత్మక టోర్నీల కోసం భారత పురుషుల, మహిళల జట్లు సిద్ధమయ్యాయి. యూఈఏ వేదికగా ఆసియా కప్ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమ్ఇండియాను ఎంపిక చేస్తే..స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్నకు హ�
ODI World Cup Squad : ఏడాది తర్వాత టీ20ల్లో పునరాగమనం చేసి అదరగొట్టిన షఫాలీ వర్మ (Shafali Verma)కు మహిళల వన్డే ప్రపంచ కప్ స్క్వాడ్లో చోటు దక్కలేదు. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి శ్రీచరణి (Sree Charani) తొలిసారి ప్ర�
Jitendra Singh | 2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేవేస్తాడని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ దిశగా దేశంగా వేగంగా అడుగులు వేస్తోందని.. అంతర�
Under-19 World Cup : పురుషుల అండర్ -19 వరల్డ్ కప్ పోటీలకు అమెరికా (USA) అర్హత సాధించింది. క్వాలిఫయర్స్లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ కప్ బెర్తు సాధించింది యూఎస్ఏ. దాంతో, మెగా టోర్నీ బరిలో నిలిచిన జట్ల సంఖ్య 16కు చేరింది.
Shubhanshu Shukla | అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. నేడు ప్రధాన మంత్రి నరేం�
Asia Cup | ఆసియా కప్లో భారత్ను చిత్తుచేస్తామని పాకిస్తాన్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ పేర్కొన్నాడు. సెప్టెంబర్ నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ జరుగనున్నది. సెప్టెంబర్ 14న భారత్-పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్
టారిఫ్ వార్ వేళ భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సందిగ్ధంలో పడింది. వాణిజ్య చర్చల కోసం భారత్ రావాల్సిన అమెరికా బృందం తమ పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డ�
Shathira Jakir Jessy : క్రికెటర్గా దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె ఇప్పుడు విశ్వవేదికపై చరిత్ర సృష్టించనుంది. బ్యాటర్గా రాణించిన ఆమె త్వరలోనే అంతర్జాతీయ మ్యాచ్లకు అంపైర్గా వ్యవహరించనుంది.
Pahalgam Attack | పహల్గామ్ ఉగ్రదాడి, ఉగ్రవాదంపై పోరాటంలో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్ భారత్కు సంఘీభావం ప్రకటించారు. భారత ప్రభుత్వం, ప్రజలతో తమ దేశం నిలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట�
క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఏదో తెలియని మహత్తు ఉంది. ఏ ముహూర్తంలో పరిచయమైందో గానీ అభిమానులను ఏండ్లుగా అలరిస్తూనే ఉన్నది. తరాలు మారుతున్నా.. తరగని వన్నెతో తులతూగుతున్నది. కాలానికి తగ్గట్లు ఈ ఆట కొత్త �
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మార్పులకు శ్రీకారం చుట్టింది. రానున్న దేశవాళీ క్రికెట్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యంగా ప్లేయర్ల గాయాలు, షార్ట్ రన్, రి
Foreign Ministry | అమెరికా, రష్యా మధ్య అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్వాగతించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన �