Nepal | నేపాల్లో (Nepal) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.
Peter Navarro | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) భారత్ (India) పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇదివరకే భారత్పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై రెండవ దశ ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సోమవారం వైట�
రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న భారత్తోసహా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్థించారు. సోమవారం �
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజాల్లో ఒకటైన ఎల్జీ అనుబంధ సంస్థయైన ఎల్జీ ఇండియా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది క�
Bezalel Smotrich | ఇజ్రాయెల్ (Israel) ఆర్థిక మంత్రి (Finance Minister) బెజలెల్ స్మోట్రిచ్ (Bezalel Smotrich) భారత పర్యటనకు రానున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు బెజలెల్ స్మోట్రిచ్ భారత్లో పర్యటిస్తారని భారత విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయ�
Zelensky | రష్యా చమురు (Russian Oil) కొనుగోలు కారణం చూపి భారత్ (India) సహా పలు దేశాలపై అగ్రారాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా సుంకాలు, ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
Lunar Eclipse | సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళప్రియులను కనువిందు చేసింది. యావత్ భారతదేశం వ్యాప్తంగా ఈ గ్రహణం కనిపించింది. పలుదేశాల్లోనూ ఈ గ్రహణం దర్శనమిచ్చింది. ఖగోళప్రియులు ఆసక్తిగా ఈ గ్రహణ
ప్రధాని మోదీకి దమ్ముంటే అమెరికాపై 70శాతం సుంకాలు విధించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. భారత్పై అమెరికా పెద్ద మొత్తంలో టారిఫ్లు విధిస్తుంటే, దీనిని మోదీ సర్కార్ సరిగా ఎదుర్కోవటం లేదని కే
ఒక పక్క ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న వాణిజ్య సంబంధాల మెరుగుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ భారత్పై మరోసారి టారిఫ్లు విధిస్తామని ట్రంప్ యంత్రాంగం బెదిరింపులకు పాల్పడుతున్నది.
రాజ్గిర్(బీహార్): ఆసియా కప్ టోర్నీలో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కొరియాను మట్టికరిపించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన పోరులో టీమ్ఇం�
మంగళవారం జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష కూటముల మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది. అయితే, బీజేడీ, బీఆర్ఎస్ సహా మొత్తం 18 మంది ఎంపీలు ఎవరికి ఓటు వేస�