Donald Trump | భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. భారత్ను నరకకూపంగా అభివర్ణించారు. వలసదారులు అమెరికాకు విధేయులు కారని, అమెరికాలో పుట్టిన ప్రతి వ్యక్తికి పౌరసత్వం లభించడం హాస్యాస్పదమని వ�
గ్రామీణ భారతంలో పాము కాటు మరణాలను నివారించే లక్ష్యంతో కిసాన్ మిత్ర ఛడీ అనే కొత్త ఎలక్ట్రానిక్ పరికరం అందుబాటులోకి వచ్చింది. వెలుగు తక్కువగా ఉండే ప్రాంతాల్లో తరుచూ పనిచేసే రైతులు పాముకాటుకు గురికావడం
Tourist Visas | భారత్- చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగినప్పటి నుంచి గత ఐదారేళ్లుగా చైనా జాతీయులకు నిలిపేసిన పర్యాటక వీసాలను పునరుద్ధరించాలని భా�
దక్షిణాఫ్రికా జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్.. మొదట బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది.
Motorola Edge 70 Pro : ప్రముఖ మొబైల్ బ్రాండ్ మోటోరోలా నుంచి ఎడ్జ్ సిరీస్లో భాగంగా ఎడ్జ్ 70 ప్రో పేరుతో కొత్త 5జీ ఫోన్ను విడుదల చేసింది. ఇది మీడియం రేంజ్ ఫోన్. 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉంది.
Paramita Tripathi | భారత్ , కువైట్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కువైట్లో భారత రాయబారి పారమితా త్రిపాఠి పునరుద్ఘాటించారు.
Strait of Hormuz : హార్ముజ్ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులకు గురైన మూడు నౌకల్లో ఒకటి భారత్కు వస్తున్న నౌక కూడా ఉంది.
PM Modi:ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దానికి భారత్ తలవంచబోదు అని ప్రధాని మోదీ అన్నారు. పెహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంలో ఆయన తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. పెహల్గామ్ బాధితులన�
దక్షిణాఫ్రికా పర్యటనలో సఫారీలతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు వచ్చిన భారత మహిళల జట్టు.. బుధవారం కీలక మూడో టీ20 ఆడనుంది. ఇప్పటికే సిరీస్లో 0-2తో వెనుకబడ్డ హర్మన్ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్లో గెలిస్తేన�
మరో రెండు నెలల్లో మొదలుకానున్న మహిళల టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్కు వరుసగా రెండో పరాభవం ఎదురైంది.
India warns Iran | హోర్ముజ్ జలసంధిలో భారత్కు చెందిన రెండు ట్యాంకర్లపై దాడి తర్వాత ఇరాన్ను భారత్ హెచ్చరించింది. ఇలాంటి సంఘటనల వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది.
Pahalgam attack : పహల్గాం దాడి జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. గత ఏడాది ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.