LPG tanker Symi | ఎల్పీజీ లోడ్ (LPG load) తో కూడిన ట్యాంకర్ ‘సైమీ (Symi)’ సురక్షితంగా గుజరాత్ (Gujarat) లోని కండ్లా పోర్టుకు చేరుకుంది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక దాదాపు 20 వేల టన్నుల ఇంధనాన్ని తీసుకొచ్చింది. పశ్చిమాసియ�
C295 aircraft : దేశీయ యుద్ధ విమాన తయారీ రంగంలో కీలక మలుపు చోటు చేసుకోనుంది. దేశీయంగా తయారు చేసిన ఎయిర్బస్ సీ295 అనే యుద్ధ విమానం త్వరలో అందుబాటులోకి రానుంది.
ఉషూ సాండా ప్రపంచకప్లో భారత ఉషూ క్రీడాకారులు సత్తాచాటారు. ఆరుగురి బృందంతో ఈ టోర్నీలో పాల్గొన్న భారత్.. రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలతో మెరిసింది.
PM Modi : యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అబుదాబి చేరుకున్నారు. మోదీకి యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.
దేశమంతా 2047 నాటికి మానవరహిత వ్యవసాయం దిశగా ముందుకెళ్లాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు.
Sugar Exports : చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని కేంద్రం తెలిపింది.
New Delhi : ఒమన్ తీరంలో భారత వాణిజ్య నౌకపై బుధవారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని తాజాగా కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ దాడిని ఖండిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
భారత హాకీ దిగ్గజం, మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ హాకీ ఇండియా (హెచ్ఐ)తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. భారత జూనియర్ జట్టు కోచ్గా అద్భుత ఫలితాలు సాధించిన తనను పక్కన పెట్టిన హెచ్ఐ విదేశీ కోచ్ వైపు �
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ వంటి టాప్ షట్లర్లు తొలి రౌండ్ విఘ్నాలను అధిగమించి ప్రిక్వార్టర్స్ చే