భారత్-అఫ్ఘానిస్థాన్ దౌత్య సంబంధాల్లో ముందడుగు పడింది. కాబూల్లోని భారత తరఫున పనిచేస్తున్న ‘టెక్నికల్ మిషన్'కు ఎంబసీ హోదా కల్పిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం ప్రకటించారు.
Diwali | ఈ ఏడాది దేశవ్యాప్తంగా దీపావళి అమ్మకాలు రూ.6.05లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందులో రూ.5.40 కోట్ల విలువైన వస్తువ వ్యాపారం.. రూ.65వేల కోట్ల విలువైన సర్వీసెస్ వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్
Womens World Cup : సొంతగడ్డపై నిర్వహించే ఐసీసీ టోర్నీల్లో ఆతిథ్య జట్లు చెలరేగిపోతాయి. తమకు అనువైన వాతావరణ పరిస్థితులను బలంగా మార్చుకొని.. ప్రత్యర్థుల భరతం పడుతూ కప్ వేటలో ముందుంటాయి. కానీ, పదిహేడో సీజన్ మహిళల వన్డే �
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assebly Election) పోలింగ్ దగ్గర పడుతున్నప్పటికీ విపక్ష ఇండియా (INDIA) కూటమిలో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని మహాగఠ్బంధన్లో (Mah
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా స్పందించారు. తక్షణమే ఆ దేశంనుంచి చమురు కొనుగోళ్లు ఇలాగే కొనసాగితే న్యూఢీల్లీ భారీ సుంకాలు (Trump Tariffs) ఎదుర్కోక తప్పదన�
25వ ఏషియన్ రోయింగ్ చాంపియన్షిప్స్లో భారత రోయర్లు సత్తా చాటారు. ఈ నెల 16 నుంచి 19 దాకా జరిగిన పోటీల్లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలతో పాటు 2 కాంస్యాలు సాధించి అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి
సుదీర్ఘ కెరీర్లో భారత క్రికెట్ జట్టుకు వందలాది మ్యాచ్లు ఆడిన లెజెండరీ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. సుమారు ఏడు నెలల విరామానికి తెరదించుతూ కోట్లాది అభిమానులను మళ్లీ తమ ఆటతో అలరించేంద
ఫిట్నెస్ లేమితో భారత జట్టులో చోటు కోల్పోయి సెలక్టర్లపై నేరుగా విమర్శలకు దిగుతున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్లో సత్తాచాటాడు.
యువ షట్లర్ తన్వి శర్మ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్స్లో అదరగొడుతున్నది. టోర్నీ ఆరంభం నుంచి ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న ఆమె.. శనివారం ఇక్కడ జరిగిన �
రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు. ఆ దేశం నుంచి భారత్ ఇక చమురు కొనుగోలు చేయదని మళ్లీ ప్రకటించారు.
Donald Trump: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదు అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని ఆయన గతంలోనూ పేర్కొన్న విషయం తెలిసిందే. భారత్ ఇప్పటికే వెనక్కి తగ్గిం
జపాన్కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల దిగ్గజం తోషిబా భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జపాన్తోపాటు భారత్ల్లో ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని రెట్టింపు పెంచుకోవ�
స్వదేశంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్స్లో యువ షట్లర్ తన్వి శర్మ సరికొత్త చరిత్ర లిఖించింది. ఉమెన్స్ సింగిల్స్లో సెమీస్కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకున్న 16 ఏండ్ల తన