దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూటమి అధికారంలోకి రానుందా.. 12 ఏండ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదా?. రాహుల్ గాంధీ మరో ఐదేండ్లపాటు విపక్షంలోనే కొన
భారత దేశంపై టారిఫ్ల దాడి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వూల్ఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ వైఖరి వల్ల అమెరికాకు ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించ�
అమెరికా విధించిన అదనపు టారిఫ్ల అమలు మన దేశంలో బుధవారం నుంచి ప్రారంభమైంది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఆర్థిక సహాయం అందిస్తున్నదని ఆరోపించిన శ్వేత సౌధం �
ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు సిరీస్ను 2-2తో డ్రా చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆ టూర్లో మరో టెస్టు అయినా ఆడేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత్లో పెద్ద ఎత్తున బ్యాటరీ సెల్స్ తయారీకి పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ముందుకు రాకపోవడం వెనుకున్న కారణాల్లో లిథియం కోసం చైనాపైనే ఆధారపడాల్సి వస్తుండటం ఒకటని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్�
భారత్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరుగబోయే ఫిడే ప్రపంచకప్ భారత్లో జరుగనుంది.
Chess World Cup : ప్రపంచ చదరంగంపై చెరగని ముద్ర వేసిన భారత్లో త్వరలోనే అతిపెద్ద క్రీడా సంబురం మొదల్వనుంది. ప్రతిష్ఠాత్మక చెస్ వరల్డ్ కప్ (Chess World Cup) పోటీలకు మనదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
దేశానికి మూల స్తంభాలైన చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు ఇటీవల తరచూ వివాదాస్పదమవుతున్నాయి. ఆ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు కొందరు గతి, శ్రుతి తప్పి వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్�
Flood Warning: తావీ నదిలో వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు పాకిస్థాన్కు ఇండియా వార్నింగ్ ఇచ్చింది. ఇస్లామాబాద్లో ఉన్న భారతీయ హై కమీషన్కు అలర్ట్ అంశాన్ని చేరవేశారు. భారత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పాక
JD Vance | రష్యా చమురు (Russian Oil) కొనుగోలును కారణంగా చూపి భారత్ (India)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అదనపు టారిఫ్లు (US tariffs) విధించిన విషయం తెలిసిందే.
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నదంటూ భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50శాతం వరకు టారిఫ్లు విధించటం ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతున్నది.
భారత్ ‘ఏ’, ఆస్ట్రేలియా ‘ఏ’ జట్ల మధ్య అనధికారిక తొలి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నది.
కేవలం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే విధానాలను అమలు చేస్తామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులను సమర్థించారు. ‘ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం-2025’లో శ
దేశంలో నిషేధమైన షార్ట్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫాం టిక్టాక్ను మళ్లీ యాక్సెస్ చేయగలుగుతున్నామంటూ కొందరు యూజర్లు చేస్తున్న ప్రకటనలను భారత్ ఖండించింది.