భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడ్డ అతడు.. రెండ్రోజుల పాటు ఐసీయూలో ఉన్న విషయం విదితమే.
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు భారత జట్టుకు భారీ షాక్. ఫామ్లో ఉన్న స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్ వరల్డ్ కప్లో నాకౌట్ దశకు దూరమైంది.
వచ్చేనెల 14 నుంచి భారత్తో రెండు టెస్టు మ్యాచ్లు ఆడనున్న దక్షిణాఫ్రికా 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచాక ఎడమ కాలిగాయంతో పాకిస్థాన్తో జరిగిన టెస్టులకు దూరమైన కెప్టెన్�
భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి ఒకింత ఆందోళనకరంగా ఉంది. శనివారం ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని దవాఖానలో చికి�
ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీని వరుణుడు నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు దక్కించుకున్న భారత్..తమ ఆఖరి పోరులో బంగ్లాదేశ్తో ఆదివారం తలపడ్డ మ్యాచ్ వర్షం కారణంగా రద్ద
SIR | కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) చేపట్టబోతున్నది. ఈ అంశంపై సోమవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నది. రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సన్నాహకంగా
ఐఫోన్లు సహా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ తైవాన్ సంస్థ ఫాక్స్కాన్ హైదరాబాద్ ప్లాంట్ను రూ. 4,800 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది.
కొటక్ మహీంద్రా బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,253 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది.
మ్యాచ్ ముగిశాక కామెంటేటర్లు గిల్క్రిస్ట్, రవిశాస్త్రితో రోహిత్, కోహ్లీ మాట్లాడుతూ.. తమకు ఆస్ట్రేలియాలో ఎన్నో అనుభూతులు ఉన్నాయని, ఇక్కడ ఆడటం తమకు చాలా ఇష్టమని అన్నారు.
మూడు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియా (IND vs AUS) క్లీన్ స్వీప్పై కన్నేసింది. మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని టీమ్ఇండియా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో సిడ్నీ వన్డే�