Under -19 Asia Cup : పురుషుల అండర్ -19 ఆసియకప్ ఫైనల్లో భారత జట్టుకు పాకిస్థాన్ బిగ్ షాకిచ్చింది. భారీ స్కోర్ చేసిన పాక్ అనంతరం పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టింది. 12వ సారి విజేతగా రికార్డు నెలక�
Sunil Gavaskar : ఫామ్లోలేని శుభ్మన్ గిల్ (Shubman Gill)పై వేటు వేసి.. సంజూ శాంసన్ను తీసుకున్నారు. ఈ నిర్ణయం అందరూ ఊహించిందే. వరల్డ్ క్లాస్ బ్యాటరైన అతడిని తప్పించడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar) స్పందించాడు.
JP Nadda: యువ డాక్టర్లు స్వేచ్ఛగా విదేశాలకు వెళ్లవచ్చు అని, కానీ విదేశాలకు వెళ్లే నెపంతో వైద్య సౌకర్యాలు సరిగాలేవని దేశంపై నిందలు మోపరాదు అని మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. లక్నోలో కింగ్ జార్జ�
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరో హైఓల్టేజీ ఫైనల్ సమరానికి సిద్ధమయ్యాయి. ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్లో భాగంగా ఈ రెండు జట్లూ సెమీస్లో తమ ప్రత్యర్థులను చిత్తుచేసి టైటిల్ పోరుకు అర్హత సా�
అమెరికా వీసా సంక్షోభం మరింత అధ్వానంగా మారింది. హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది అక్టోబర్కు వాయిదా పడడంతో వందలాది భారతీయుల అమెరికా ఉద్యోగాలు గాలిలో దీపంలా మారాయి.
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న అశాంతి పరిస్థితి 1971 విమోచన యుద్ధం తర్వాత భారతదేశానికి ‘అతి పెద్ద వ్యూహాత్మక సవాలు’ను విసురుతోందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.
PM Modi | ఇథియోపియా (Ethiopia) లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) కి అపూర్వ గౌరవం దక్కింది. అక్కడి ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ తో సత్కరించ�
అర్జెంటీనా దిగ్గజ ఫుల్బాలర్ మెస్సీ మూడు రోజుల భారత్ పర్యటన ఆఖరి రోజు ఢిల్లీలో జరిగిన ఒక ఉదంతం భారత్ పరువును అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలు చేసింది. అరుజ్ జైట్లీ స్టేడియంలో మెస్సీ పాల్గొన్న కార్యక్ర�
Queen of Jordan | ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో జోర్డాన్ రాజకుటుంబానికి భారత్తో ఉన్న అనుబంధం మరోసారి తెరపైకి వచ్చింది. కోల్కతాలో పుట్టి.. జోర్డాన్కు యువరాణిగా ఎదిగిన ప్రిన్సెస్ సర్వత్ ఎల్ హసన్ అరుదైన గాథ �
అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ భారత పర్యటన దిగ్విజయంగా ముగిసింది. సోమవారం ముంబై నుంచి ఢిల్లీకి ఆలస్యంగా చేరుకున్న మెస్సీకి ఘన స్వాగతం లభించింది.
స్వదేశంలో జరిగిన స్కాష్ వరల్డ్ కప్లో భారత జట్టు సంచలన ప్రదర్శనతో టైటిల్ కైవసం చేసుకుంది. రాబోయే 2028 ఒలింపిక్స్లో ఈ ఆటను అరంగేట్రం చేయించనున్న నేపథ్యంలో భారత్.. హేమాహేమీ జట్లను ఓడించి ఫైనల్లో కప్పు �