భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో మొదటి విడత ఉమ్మడి ప్రకటనను నాలుగైదు రోజుల్లో ఖరారు చేసి సంతకం చేసే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలిపారు.
Bharat Taxi App : దేశంలోని ప్రయాణికులు, ట్యాక్సీలు నడిపేవారి కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపొందిన భారత్ ట్యాక్సీ యాప్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ప్రారంభించారు.
Russia: ఏ దేశం నుంచి అయినా భారత్ స్వేచ్ఛగా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు అని రష్యా పేర్కొన్నది. చమురు సరఫరా అంశంలో తమ విధానంలో ఎటువంటి మార్పు ఉండదని క్రెమ్లిన్ వెల్లడించింది.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ తన విధానాన్ని మార్చుకుందని భావించడానికి తమకు ఎటువంటి కారణం కనిపించడం లేదని రష్యా స్పష్టం చేసింది.
భారతదేశం అనే మహావృక్షానికి రాష్ర్టాలే వేళ్లు. వేళ్లు బలంగా ఉంటేనే వృక్షం వర్ధిల్లుతుంది. కానీ, నేడు ఆ వేళ్లకు అందాల్సిన పోషకాలను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటూ, రాష్ర్టాల స్వయంప్రతిపత్తిని నీరుగారు�
బుల్ ఎట్టకేలకు రంకె వేసింది. గత కొన్ని నెలలుగా స్తబ్దుగా కొనసాగిన సూచీలు మళ్లీ దౌడ్తీశాయి. భారత్-అమెరికా దేశాల మధ్య ఎట్టకేలకు వాణిజ్య ఒప్పందం కుదరడంతో బుల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది.
టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ కీలక పోరుపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వం ఈనెల 15న కొలంబోలో టీమ్ఇండియాతో తాము ఆడబోమంటూ ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తికర
లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఎక్కువ బెర్తులు దక్కించుకుని పారిస్ కంటే ఎక్కువ పతకాలు నెగ్గాలనే లక్ష్యంతో ఉన్న భారత షూటర్లకు సదావకాశం. 2028 క్రీడల్లో 8 బెర్తులను ఖాయం చేసే ఆసియా రైఫిల్/పిస్టోల్ చాంపియన్
త్వరలో ప్రారంభం కావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్ను ఆడబోమని చెప్పిన పాకిస్థాన్ నిర్ణయం ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. దాయాదుల పోరు రైద్దెతే సుమారు 250 మిలియన్ల యూఎస్ డాలర్లు (రూ.2,200 కోట్�
Supreme Court : పాకిస్తాన్ నుంచి వలస వచ్చి, ఇక్కడే ఉండిపోయిన హిందూ దళితులకు ప్రభుత్వం ఇండ్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
T20 World Cup: భారత్తో మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరిస్తే, టోర్నీలో ఆ దేశ నెట్ రన్రేట్ తగ్గనున్నది. భారత్ రన్రేట్కు ఎటువంటి సమస్య ఉండదు. ఇక ఇండోపాక్ మ్యాచ్ రద్దు అయితే.. ఆ మ్యాచ్ను ప్రసారం చేసే �
T20 World Cup: భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్థాన్ జట్టు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి హెచ్చరించింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఈనెల 15వ తేదీన జరగనున�
బంగ్లాదేశ్కు ఇచ్చే విదేశీ అభివృద్ధి సాయాన్ని భారత్ సగానికి (రూ.60 కోట్లకు) తగ్గించింది. పొరుగు దేశంలో మైనారిటీలపై దాడులు పెరుగుతున్న వేళ, ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం �