Vivo V70 series : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో తాజాగా రెండు వీ70 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. వివో వీ70 ఎలైట్, వీ70 అనే రెండు ఫోన్లు రిలీజయ్యాయి. మంచి కెమెరా కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్లను విడుదల �
Ashwini Vaishnaw : పిల్లలు, యువత సోషల్ మీడియా (ఎస్ఎం) వాడకంపై త్వరలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.
Vijay Mallya | పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Malya).. తాను భారత్కు తిరిగిరాలేనని బాంబే హైకోర్టు (Bombay High Court) కు తెలియజేశారు. తాను బ్రిటన్ను దాటి రాకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, అందువల్ల తాను భారత్కు ఎప్�
India-France Meet 2026 : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. మేక్రాన్, ప్రధాని మోదీ మధ్య చర్చల అనంతరం అనేక అంశాల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు.
Rafale Jets | సైనిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవడం కోసం భారత్ (India) మరో డీల్కు సిద్ధమైంది. త్రివిధ దళాల పోరాట సామర్థ్యాన్ని పెంచే దిశగా ఫ్రాన్స్ (France) తో రఫేల్ యుద్ధ విమానాల (Rafale jets) డీల్ను కుదుర్చుకోనుంది. ఇందుకోసం �
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ముచ్చటగా మూడోసారి టైటిల్ను ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా గ్రూపు దశలో ఆఖరి పోరుకు సిద్ధమ�
Shahpur Kandi barrage : సింధు నదీ జలాల ఒప్పందంతో తీవ్ర నీటి సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు ఇప్పుడు ఇండియా ఇంకో షాకివ్వబోతుంది. రవి నది నుంచి నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపేయనుంది.
Bill Gates: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సదస్సులో బిల్ గేట్స్ పాల్గొనడం లేదు. ఆహ్వానితుల జాబితా నుంచి ఆయన పేరును ప్రభుత్వం తొలగించినట్లు తెలుస్తోంది. ఎప్స్టీన్ ఫ�
Meerut Metro: దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే మెట్రో మార్గంగా మీరట్ మెట్రోను రూపొందించారు. ఆ రూట్లో రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లనున్నది. ఆ కారిడార్ను ప్రధాని మోదీ ఓపెన్ చేయనున్నారు.
Ilayaraja | భారతీయ సంగీత ప్రపంచంలో కాపీహక్కుల వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది. తను స్వరపరిచిన పాటల రాయల్టీ విషయంలో నిర్మాతలతో కోర్టు పోరాటాలు చేస్తూ వస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు తాజాగా ఢిల్�
దేశీయ రిటైల్ మార్కెట్.. 2035నాటికి రూ.210-215 లక్షల కోట్లకు చేరవచ్చని సోమవారం విడుదలైన ఓ నివేదిక అంచనా వేసింది. 2025లో మార్కెట్ విలువ రూ.90-95 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నది.
హెచ్పీఆర్సీ ఇంటర్నేషనల్ ఎరీనా పోలో చాంపియన్షిప్లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 12-3 తేడాతో జర్మనీపై అద్భుత విజయం సాధించింది.