అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు యూరప్లోని పలు ప్రాంతాల్లో వలసలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఆస్ట్రేలియాలో వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన భారీ ప్రదర్శన నిజానికి అన్ని దేశాలకు చెందిన వలసదారులక�
కృత్రిమ మేధస్సుకు ప్రాధాన్యం పెరగడం, వీసాలపై ఆంక్షల నేపథ్యంలో అమెరికన్ కంపెనీలు తమ కార్మిక వ్యూహాలపై పునరాలోచన ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్-1బీ వీసాల చార్జీలను భారీ�
ఆట కంటే ఆటేతర విషయాలతో వార్తల్లో నిలిచిన ఆసియా కప్ ముగింపు కూడా వివాదాస్పదం అయింది. ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య హోరాహోరీగా ముగిసిన ఫైనల్ అనంతరం విజేతల (టీమ్ఇండియా)కు అందజేయాల్సిన ట్రోఫీ ప్రధానోత
క్రికెట్ అభిమానులకు ఉర్రూతలూగించేందుకు మరో ప్రతిష్టాత్మక ఐసీసీ ఈవెంట్ సిద్ధమైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్నకు నేడు (మంగళవారం) తెరలేవనుంది. నేటి (సెప్టెంబర్
Chiranjeevi | ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్పై ఘన విజయం సాధించి, చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుత విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
పదిహేను రోజుల వ్యవధిలో దాయాది పాకిస్థాన్తో ముచ్చటగా మూడోసారి జరిగిన పోరులో భారత్దే పైచేయి. టోర్నీలో అపజయమన్నదే లేకుండా సాగిన టీమ్ఇండియా.. ఆదివారం చిరకాల ప్రత్యరితో ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఆసియా కప్�
ఆసియాకప్లో దాయాదులు భారత్, పాకిస్థాన్ పోరుకు సర్వం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గ�
ఉగ్రవాదమే కేంద్రంగా పాకిస్థాన్ విదేశాంగ విధానం ఉందని భారత్ విమర్శించింది. ఐక్య రాజ్య సమితి(ఐరాస)లో ఉగ్రవాదాన్ని కీర్తించడం ద్వారా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారని
Child Marriages | దేశంలో బాల్య వివాహాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (JRC) విడుదల చేసిన ‘టిప్పింగ్ పాయింట్ టు జీరో: ఎవిడెన్స్ టువార్డ్స్ ఎ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా’ నివేదిక ప్రకారం బాలి�
R Venkataramani: సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి మళ్లీ అటార్నీ జనరల్గా నియమితులయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దేశంలోని ఏ కోర్టులోనైనా హాజరయ్యే హక్కు అట�
ఆసియాకప్లో భారత్, శ్రీలంక సూపర్-4 పోరు అభిమానులను కట్టిపడేసింది. టీ20 మజాను అందిస్తూ ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయ్యింది.