INDvSA : గౌహతి టెస్టులో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా టీ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 107 రన్స్ చేసింది. జోర్జీ 21, స్టబ్స్ 14 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికా 395 రన�
IMD: ఇవాళ రాత్రి 7.30 నిమిషాల లోపు బూడిద మబ్బులు ఇండియా దాటి వెళ్తాయని భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. హైలీ గుబ్బి పర్వతం పేలడం వల్ల.. భారత్తో పాటు అరేబియా దేశాల్లో విమాన రాకపోకలపై ప్రభావం ప�
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) భారతదేశ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది చివర్లో నెతన్యాహు ఢిల్లీకి (India Visit) రావాల్సి ఉన్నది. భద్రతా కారణాలతో ఆయన తన పర్యటనను వాయిదా (Postpone) వేసుకున్నారు.
Chinese Man: దేశంలోకి చొరబడిన 49 ఏళ్ల ఆ చైనీస్ వ్యక్తిని .. సహస్త్ర సీమా బల్ దళాలు పట్టుకున్నాయి. ఇండో నేపాల్ సరిహద్దుల్లో ఉన్న రూపైదియా వద్ద అతన్ని అరెస్టు చేశారు.
ట్రాన్సిట్ హాల్ట్ సందర్భంగా తన భారతీయ పాస్పోర్టును గుర్తించడానికి నిరాకరించిన చైనా ఇమిగ్రేషన్ అధికారులు షాంఘై విమానాశ్రయంలో తనను 18 గంటలపాటు బంధించి తీవ్ర వేధింపులకు గురి చేశారని అరుణాచల్ ప్రదేశ�
Kabaddi World Cup : క్రికెట్లోనే కాదు కబడ్డీలోనూ భారత మహిళలు జగజ్జేతలుగా నిలిచారు. కబడ్డీ ప్రపంచకప్(Kabaddi World Cup)లో తమకు తిరుగులేదని చాటుతూ వరుసగా రెండో ఏడాది టైటిల్ కొల్లగొట్టారు.
INDvSA: మార్క్రమ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డి బ్యాట్ హెడ్జ్ తీసుకున్న బంతి.. స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే మూడోవ స్లిప్ స్థానంలో ఉన్న మార్క్రమ్.. తన కుడి వైపు పరుగు తీస్తూ ఆ బ
జీ20 సదస్సు (G20 Summit) నిర్వహణపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా (Cyril Ramaphosa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న సింధ్ ప్రాంతం తిరిగి భారత్లో కలవవచ్చునని, సరిహద్దులు మారొచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సింధి సమాజ్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 1947లో ద�
అరంగేట్ర అంధుల మహిళా టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. కొలంబో ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో భారత అమ్మాయిలు.. ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్
Rajnath Singh | దేశ సరిహద్దులు మారవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అలాగే పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతం కూడా భారత్లోకి తిరిగి రావచ్చని అన్నారు. నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంట�
Kuldee[ Yadav : ఐదొందలు కొట్టేలా కనిపించిన సఫారీలను 489కే కట్టడి చేసినా విజయంపై మాత్రం ఆశలు లేవు. మార్కో జాన్సెస్(93) వికెట్ తీసి ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించిన కుల్దీప్ యాదవ్ (Kuldee[ Yadav) కీలక వ్యాఖ్యలు చేశాడు.
T20 World Cup 2025 : భారత మహిళా క్రికెటర్లు మరో ఐసీసీ ట్రోఫీని అందుకున్నారు. హర్మన్ప్రీత్ కౌర్ సేన వన్డే ప్రపంచ కప్ను సగర్వంగా ముద్దాడి నెల దాటక ముందే అంధ మహిళల జట్టు (Blind Cricket Team) చరిత్ర సృష్టించింది.