సమీప భవిష్యత్తులోనూ భారతీయ రిటైల్ క్రెడిట్ మార్కెట్లో బంగారం తాకట్టుపై రుణాలదే హవా అని బహుళజాతి డాటా, టెక్నాలజీ సంస్థ ఎక్స్పీరియన్ ఓ నివేదికలో పేర్కొన్నది.
S-400 Missile : ఇండియాకు రష్యా అందిస్తున్న వాటిలో ఎస్–400 లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కీలకమైనవి. వీటిని అందించే విషయంలో 2018లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 5.4 బిలియన్ డాలర్ల ఒప్పందం మేరకు ఐదు ఎస్–400 క్షిప
India–US : ఇండియా–అమెరికా మధ్య అరుదైన ఖనిజాలు, లోహాల సరఫరాపై కీలక ఒప్పందం కుదిరింది. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ సప్లైలపై వ్యూహాత్మక ముందడుగు పడింది. ఈ విషయంలో ఇరు దేశాలు ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై ఒక ఫ్రే
India-Pakistan Border: ఇండో పాక్ బోర్డర్ రాత్రి పూట వెలిగిపోతోంది. సరిహద్దుల్లో విద్యుత్తు లైట్లు ధగధగలాడుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉన్న రాడ్క్లిఫ్ లైన్ బోర్డర్ వద్ద ఇరు వైపులా విద్యుత్తు లైట్లు �
భారత టాప్ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ అంతర్జాతీయ వేదికపై మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగిన ఎఫ్ఐజీ వరల్డ్ చాలెంజ్ కప్ మహిళల వాల్ట్ విభాగంలో రజత పతకం సాధించింద�
ప్రతి దేశంలో మూర్ఖులు ఉంటారని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కొ రూబియో అన్నారు. అమెరికాలో భారత సంతతిపై జాతి విద్వేష వ్యాఖ్యలపై స్పందన ఏంటని ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఓ విలేకరి ప్రశ్నించ�
Marco Rubio : ఇటీవల అమెరికా టూరిస్ట్ వీసాలు, హెచ్1బీ వీసాల్లో ఇండియన్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రుబియో దృష్టికి జైశంకర్ తీసుకెళ్లారు. దీనిపై రుబియో స్పందిస్తూ.. తాము ఇండియాను ప్రత్యేకంగా టార్గెట్ చేయలేదని,
‘నా ఆశలన్నీ యువతపైనే ఉన్నాయి. ఆధునిక యువత నుంచే నా అనుచరులు వస్తారు. వారు సింహాల్లాగా పనిచేసి దేశంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు’ అని ఈ దేశ యువతను ఉద్ధేశించి స్వామి వివేకానందుడు చెప్పిన మాటలివి.
దేశంలో మండుటెండలు 48 డిగ్రీలకు చేరుకొన్నాయి. ఈ నెల 28 వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని&ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం హై అలర్ట్ జారీ చేసింది.
వేసవి అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేవి మామిడి, పుచ్చకాయ, ద్రాక్షలే. కానీ భారతదేశంలో వీటితో పాటు ఇంకా ఎన్నో ప్రత్యేకమైన, అరుదైన వేసవి పండ్లు ఉన్నాయి.
Iran | నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి (US foreign minister) మార్కో రూబియో (Marco Rubio) భారత్ (India) కు చేరుకున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన
Heat wave | దేశంలో భానుడు తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు భగభగ మండుతున్నాయి. జనం ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటే భయంతో వణికిపోతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్లకే ప�
కోల్కతాలోని సెయింట్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయమైన మదర్ హౌస్ను సందర్శించడంతో భారతదేశంలో తన తొలి నాలుగు రోజుల అధికార పర్యటనను ప్రారంభించారు.