Vivo T5x 5G : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో తాజాగా ఇండియాలో టీ5ఎక్స్ పేరుతో 5జీ ఫోన్ను విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి ఫ్లిప్కార్ట్, వివో ఆన్లైన్ స్టోర్, ఎంపిక చేసిన ఔట్లెట్లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.
OPPO K14 5G : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ సంస్థ ఒప్పో తాజాగా కే14 5జీ అనే ఫోన్ను విడుదల చేసింది. మీడియం రేంజ్ బడ్జెట్లోనే ఈ ఫోన్ను తీసుకొచ్చింది. అందుబాటు ధరలోనే పవర్ఫుల్ బ్యాటరీతో ఫోన్ కావాలనుకునేవార�
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రభుత్వాధినేతగా 8,391 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. అటు సీఎంగా, ఇటు ప్రధానిగా మోదీ ఈ ఘనత దక్కించుకున్నాడు.
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి అంతే వేగంతో కిందికి పడిపోతున్నది. త్వరలో రూ.2 లక్షలకు చేరుకుంటున్నదన్న అంచనాలతో చిన్న స్థాయి నుంచి కార్పొరేట్ వర్గ
OPPO A6s 5G : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ ఒప్పో నుంచి తాజాగా ఏ6ఎస్ 5జీ అనే ఫోన్ విడుదలైంది. ఈ నెల 18న కంపెనీ ఈ ఫోన్ను లాంఛ్ చేసింది. పవర్ఫుల్, లాంగ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటివి దీని ప్రత్యేకతలు.
Iranian Navy guided India's LPG vessel | అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో కీలక హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించింది. అయితే భారత్కు చెందిన ఎల్పీజీ నౌకకు ఇరాన్ నేవీ సహాయం చేసింది. హోర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లేందుకు
Iranian oil : భారత్కు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్. ఇరాన్ నుంచి చమురు కొనేందుకు ఉన్న ఆంక్షల్ని అమెరికా ఎత్తివేసింది. దీంతో ఇకపై ఇండియా.. ఇరాన్ నుంచి కూడా చమురు కొనుగోలు చేసే వీలుంది.
Jazeera Airways : ఇరాన్ యుద్ధ సంక్షోభ సమయంలో కువైట్-ఇండియా మధ్య విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి ఇచ్చి ఇరు దేశాల మధ్య విమానాలు నడిపేందుకు అంగీకరించింది.
టెలికాం యూజర్లు మరింత పెరిగారు. ఈ ఏడాది తొలి నెలలో భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్లోకి 44 లక్షల మంది సబ్స్ర్కైబర్లు జత కాగా, రిలయన్స్ జియో పరిధిలోకి 24.37 లక్షల మంది చేరినట్టు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ త
Realme P4 Lite 5G : చైనాకు చెందిన రియల్మి సంస్థ బడ్జెట్ రేంజ్, మీడియం రేంజ్ ఫోన్లు కొనే వినియోగదారులే లక్ష్యంగా ఫోన్లు విడుదల చేస్తుంటుంది. తాజాగా మరో 5జీ బడ్జెట్ ఫోన్ను మార్కెట్లో లాంఛ్ చేసింది.
Indian Ships : ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద అనేక దేశాలకు చెందిన నౌకలు చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందులో ఇండియాకు చమురు తీసుకొచ్చే 22 నౌకలు ఉన్నాయి.
దేశంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తప్పిదమే ఈ సంక్షోభానికి కారణమని ఏఐ చాట్ బాట్ గ్రోక్ అభిప్రాయపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల గురించి ముందే తెలిసినా కేంద్రం మేల్కొ�