Telegram : నీట్ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అయితే, కేంద్రం నిషేధం విధించినా.. ఇంకా ఈ యాప్ పని చేస్�
Celebi Aviation : ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్కు అండగా నిలిచినందుకు టర్కీకి భారీ బుద్ధి చెప్పింది ఇండియా. ఆ దేశానికి సంబంధించిన ఏవియేషన్ సంస్థను నిషేధించడంతో ఆ సంస్థ ఒక్కరోజులోనే 500 మిలియన్ డాలర్లు నష్టప�
Infinix Smart 20 : ఇన్ఫినిక్స్ సంస్థ స్మార్ట్ సిరీస్లో వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తుంటుంది. తాజాగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 పేరుతో 4జీ ఫోన్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ సేల్లో అందుబాటులోకి వచ్చింది. ధర ఎంట్రీ లె�
మారుతున్న ఆర్థిక వ్యవస్థలో కేవలం డిగ్రీలు మాత్రమే ఉపాధికి హామీ ఇవ్వకపోవచ్చునని, సంప్రదాయ వృత్తి మార్గాలను పునః సమీక్షించుకోవాలని దేశ ముఖ్య ఆర్థిక సలహాదారు (ఈసీఏ) వి అనంత నాగేశ్వరన్ యువతకు పిలుపునిచ్చ�
India-Bangladesh : భారత్, బంగ్లాదేశ్ మధ్య మరో వివాదం తలెత్తింది. బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ సన్నిహితుడు, ఆయన సలహాదారుడు అయిన జాహెద్ ఉర్ రెహమాన్ను న్యూఢిల్లీ ఎయిర్పోర్టులో అధికారులు నిలిపివేశారు. దాదాపు రెండు గ
LNG carrier Disha : హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్, అమెరికా ప్రకటించాయి. దీంతో అక్కడి నుంచి వాణిజ్య నౌకలు కదులుతున్నాయి. తాజాగా ఇండియాకు చెందిన దిశ అనే ఎల్ఎన్జీ కలిగిన నౌక హార్ముజ్ జలసంధిని దాటి
దేశంలో 7 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని తెలంగాణ రీసెర్చ్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ డీసీ తిరుపతిరావు తెలిపారు. ప్రీ డయాబెటీస్తో వారి సంఖ
మహిళల టీ20 ప్రపంచకప్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధమైంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ ఆదివారం జరిగే తమ తొలి పోరులో చిరకాల ప్రత�
Xiaomi 17T : చైనాకు చెందిన షావోమీ సంస్థ నుంచి షావోమీ 17టీ పేరుతో స్మార్ట్ఫోన్ ఇటీవల ఇండియాలో విడుదలైంది. దాదాపు ఫ్లాగ్షిప్ ఫీచర్లతో, కాస్త అందుబాటు ధరలోనే ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పటికే సేల్లో అందుబాటులోకి వచ్చ�
India | ఒమన్ తీరం (Oman Coast) లో భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై దాడి జరిగిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ (Foreign Ministry) స్పందించింది. మరో నౌకపై దాడి జరిగిందన్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నది. �
ప్రతియేటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనమిక్స్ అండ్ పీస్(ఐఈపీ) విడుదల చేసే ‘గ్లోబల్ పీస్ ఇండెక్స్'(జీపీఐ)లో భారతదేశం ర్యాంకు గత ఏడాది కన్నా మరింత దిగజారింది. భారత్ నిరుడు 115వ ర్యాంకులో ఉండగా, ఈసారి 127కు పత�
భారత్, అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్కు వేళయింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య తొలి పోరు జరుగనుంది. ఏకైక టెస్టులో అఫ్గాన్పై రికార్డు విజయమందుకున్న భారత్..అదే జోరును వన్డేల్లోనూ కొ�
Donald Trump : హార్ముజ్ జలసంధి వద్ద భారత నౌకలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఇరాన్ పనే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని, ఈ దాడి ఆమోదయోగ్యం కాదని ట్రంప�
S Jaishankar : యూరప్ అందించే ఆయుధాలతో ఇండియాపై దాడులు జరుగుతున్నాయని, కానీ, యూరప్పై దాడులకు ఇండియా ఆయుధాలు అందించడం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శించారు. ర