Punjab woman : పంజాబ్కు చెందిన భారతీయ యువతి కెనడాలో హత్యకు గురైంది. ఆమె సహజీనవం చేస్తున్న భారతీయ యువకుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
OTT apps : దేశంలో ఓటీటీ యాప్స్ విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. దీనిలో భాగంగా అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేస్తున్న ఓటీటీలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఇలాంటి 50 ఓటీటీ యాప్స్ను నిషేధి
ఆసియా గేమ్స్లో భారత క్రికెట్ జట్లు (మెన్స్, ఉమెన్స్) నేరుగా క్వార్టర్స్ నుంచే బరిలోకి దిగనున్నాయి. ఇరు విభాగాల్లోనూ డిఫెండింగ్ చాంపియన్లుగా ఉన్న భారత్.. వరుసగా రెండో స్వర్ణం కోసం బరిలోకి దిగనుంది.
ఈ ఏడాది డిసెంబర్ నుంచి జరుగబోయే బిగ్బాష్ లీగ్ (బీబీఎల్)లో ఆరంభ మ్యాచ్ను భారత్ (చెన్నై)లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్న క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరో ప్రతిష్టాత్మక టెస్టును ఇక్కడ జరిపించేందుకు ప
ఆరు పరాజయాల తర్వాత ఎట్టకేలకు జింబాబ్వేతో తొలి టీ20లో గెలిచి విజయాల బాట పట్టిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత్ అదే జోష్లో ఆ జట్టును మరోసారి పడగొట్టేందుకు సిద్ధమైంది.
కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల ఆట కంటే డోపింగ్ ఉల్లంఘనలే చర్చనీయాంశమయ్యాయి. భారత జూడో జట్టులో మరోసారి డోపింగ్ కలకలం రేగింది.గత ఎడిషన్లో రజతం గెలిచిన స్టార్ జుడోకా తులికా మాన్పై జాతీయ డోప�
Asian Games 2026 : జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడలు 2026 క్రికెట్ నాకౌట్ బెర్తులు ఖరారయ్యాయి. మహిళల విభాగంలోనూ భారత్ సహా నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్ ఆడనున్నాయి.
Shreyas iyer | టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో టాస్ గెలిచిన తొలి సారథిగా చ�
వరుసగా రెండు సిరీస్ ఓటముల తర్వాత భారత టీ20 జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం హరారే వేదికగా జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్�
భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగం అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరే రాజస్థాన్ యంగ్ పేసర్ అశోక్ శర్మ జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్లో బరిలోకి దిగి అంతర్జాతీయ అ�
WTC Final : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మరోమారు ఇంగ్లండ్ (England)కే పట్టం కట్టింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2025-27Final ) ఆతిథ్య హక్కులను వరసగా మూడోసారి ఆ దేశానికే కట్టబెట్టింది.
Ind vs Zim | ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశకు గురైన భారత జట్టు ఇప్పుడు జింబాబ్వే పర్యటనతో కొత్త ఆరంభానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం టీమిండియా ఇప్పటి�
పసికూన ఐర్లాండ్తో పాటు పటిష్ట ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బలు తిన్న శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు మరో సవాల్కు సిద్ధమైంది. ఈసారి ప్రత్యర్థి జింబాబ్వే. వరుసగా రెండు సిరీస్ ఓటముల తర్వాత పొట్�
Lalit Modi | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) 16 ఏళ్ల తర్వాత భారత్కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు. 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్కు సంబంధించిన విదేశీ మారకద్రవ్య �