సంక్లిష్టకర విధానపరమైన అడ్డంకులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. దేశీయ వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్ ఇప్పుడిదే చెప్తున్నది. ‘భారతీయ రాష్ర్టాల్�
కాంపౌండ్ ఆర్చర్లు సత్తా చాటడంతో ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్స్లో గురువారం ఒక్కరోజే భారత్ ఏకంగా ఐదు పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో మూడు స్వర్ణాలు ఉండటం విశేషం. తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నంతో పాటు అభ�
Khawaja Asif | పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశం రెండు దేశాలతో యుద్ధానికి సిద్ధంగా ఉందంటూ ప్రకటించారు.
గత దశాబ్ద కాలంగా ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బీజేపీ సర్కార్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ ఆధారాలను ప్రతిపక్షాలు బయటపెడుతుండటం దేశవ్యాప్త
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది డిసెంబర్లో భారత్ను సందర్శించనున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగుతున్నప్పటికీ భారత్-రష్యా బంధం బలపడుతున్న వేళ జరగనున్న పుతిన్ భారత పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
Climate Disasters | ప్రకృతి విపత్తులు (Climate Disasters) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుపానుల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.
Eden Gardens : మరో రెండు రోజుల్లో తొలి టెస్టు ఉన్నందున భారత క్రికెటర్లు ప్రాక్టీస్ షురూ చేశారు. మరి.. ఈడెన్లో ఎలాంటి వికెట్ ఉండనుంది? ఎప్పటిలానే స్పిన్నర్లకు అనుకూలిస్తుందా? అనేది చర్చనీయాంశమవుతోంది.
Guwahati Test : టెస్టు మ్యాచ్లో రోజుకు మూడు సెషన్లు ఉంటాయని తెలిసిందే. ఎక్కడైనా సరే లంచ్ తర్వాత టీ బ్రేక్ (Tea Break) ఇవ్వడం చూశాం. కానీ, ఈ ఆనవాయితీని భారత బోర్డు (BCCI) పక్కనపెట్టనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో ట�
థాయ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరిగే మహిళల ఏఎఫ్సీ అండర్-20 ఏషియన్ ఫైనల్స్ టోర్నీలో గ్రూపులు ఖరారయ్యాయి. సోమవారం బ్యాంకాక్లో గ్రూపుల వర్గీకరణ జరిగింది. ఇందులో జపాన్, ఆస్ట్రేలియా, చైనీస్ తైపీతో కలి�
Shanghai-Delhi flight | చైనా ఈస్ట్రన్ ఎయిర్లైన్స్ సంస్థ ఆదివారం షాంఘై-ఢిల్లీ విమాన సర్వీసును ప్రారంభించింది. 95 శాతం ఆక్యుపెన్సీతో ఈ విమానం నడిపింది. ఐదేళ్ల విరామం తర్వాత భారత్కు నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్న
న్యాయం అనేది కొద్ది మందికి మాత్రమే దక్కే ప్రత్యేకాధికారం కాదని, అది అందరికీ దక్కే హక్కని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. సమాజంలోని అంచులలో నిలబడి ఉన్న చివరి వ్యక్తికి కూడా న్యాయం వెలుగు చ�
భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద గ్రూపును తయారు చేసేందుకు లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తన సన్నిహిత అనుచరులను బంగ్లాదేశ్కి పంపినట్లు లష్కర్కు చెందిన సీనియర్ కమాండర్ ఒకరు వెల్లడించారు.
భారత్లో ఉగ్రదాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. స్వయంగా ఆ దేశ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆధ్వర్యంలో భారత్పై ఉగ్ర దాడులకు ఎస్ 1 అనే రహస్య యూనిట్ �
విదేశీ గడ్డపై నుంచి నేర సామ్రాజ్యాలు ఏలుతున్న భారత్కు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు వెంకటేష్ గర్గ్, భాను రాణాలను భారతీయ భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి.
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7న విశ్వ క్రీడా సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం 8 నగరాలను ఎంపిక చేసింది. ఊహించినట్టే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియానికి తొలి ప్రాధాన్యమిచ్చింది ఐసీసీ.