లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రసిద్ధ దొంగ కార్ల మార్కెట్ను పోలీసులు మూసివేయించారు. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంతో పాటు, దేశ వ్యాప్తంగా దొంగిలించిన కార్లను మీరట్లోని సోటిగంజ్ మార్కెట్కు తరలిస్త�
50 ఏళ్ల తర్వాత ఆ నవాబు వారసులకు | ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 50 ఏళ్ల పాటు తమకు వారసత్వంగా రావాల్సిన ఆస్తి కోసం పొరాడారు ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ను
బలరాంపూర్, డిసెంబర్ 11: ఉత్తరప్రదేశ్లోని ఐదు నదులను అనుసంధానం చేస్తూ నిర్మించిన ‘సరయు కెనాల్’ జాతీయ ప్రాజెక్టును ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో 14 లక్షల హెక్టార్లకు సాగు నీరు అంద�
POLICE | హత్య కేసులో ఏ ఆధారం లేకపోవడంతో పోలీసులు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అనుకోకుండా వారికి ఒక కాగితం ముక్క దొరికింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్తో పోలీసులు నేరస్థుడిని
తెలంగాణసహా ఆయా రాష్ర్టాలకు త్వరలో 5వేల నెబ్యులైజర్ల పంపిణీన్యూఢిల్లీ: సిప్లా.. తెలంగాణసహా దేశంలోని ఆయా రాష్ర్టాల్లోగల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల (పీహెచ్సీ)కు 5వేల నెబ్యులైజర్లను విరాళంగా ఇస్తున్�
లక్నో: బాలికకు మత్తు మందు ఇచ్చిన 17 ఏండ్ల బాలుడు తన కుటుంబానికి చెందిన మందులషాపులో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 13 ఏండ్ల బాలిక ఆరవ తరగతి చదువుతున్నది. ఈ నెల 7న రా�
Death Sentence | కేవలం తన మేకను చంపేశారనే కోపంతో ఒక వ్యక్తి తన బలగంతో వెళ్లి రెండు హత్యలు చేశాడు. ఈ హత్యలు చేసినందుకు కోర్టు నిందితులకు ఉరి శిక్ష విధించింది
Pm Modi Gorakhpur tour | ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం యూపీలోని ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోరఖ్పూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్తో
ఘజియాబాద్ (యూపీ), డిసెంబర్ 6: ఇస్లాం నుంచి బహిష్కరణకు గురైన ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ సోమవారం హిందూమతంలోకి మారారు. తన పేరును జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మార్చుకున్�
లక్నో: ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ సోమవారం హిందూ మతంలోకి మారారు. ఇందులో భాగంగా ఘజియాబాద్ దాస్నాదేవి ఆలయంలో ప్రతిష్టించిన శివలింగానికి ఆయన పాలాభిషేకం చేశారు. సోమవారం ఉదయం 10.30 గం
UP Doctor kills wife and children over omicron fears | గత రెండేళ్లుగా కరోనావైరస్ ప్రపంచాన్ని భయపెట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ రూపం మార్చుకుని విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. ఇవన్నీ కళ్
లక్నో: వైన్ కార్టన్ల మాయం ఘటనలో మహిళా పోలీస్పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ కైరానా పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ముజఫర్నగర్ జిల్లాలో జరిపిన ఎక్సైజ్ శాఖ దాడుల్లో పట్టుకున్న 12 కేసులకు సంబంధించిన మద
లక్నో: ఈసారి జరిగే ఎన్నికల్లో బుందేల్ఖండ్లో బీజేపీకి అన్ని తలుపులు మూసుకుపోతాయని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తెలిపారు. బూటకపు వాగ్దానాలను ప్రజలు అంగీకరించరని, బీజేపీ అధికారంలోకి రా�