లక్నో: తాను బీజేపీలోనే ఉన్నానని, ఆ పార్టీకి రాజీనామా చేయలేదని ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి తెలిపారు. పార్టీకి తాను చాలా అంకితభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. బీజేపీకి రాజీన
Lucknow ఉత్తర ప్రదేశ్ బీజేపీలో తుపాన్ కొనసాగుతోంది. కార్మిక మంత్రి స్వామి మౌర్య రాజీనామా చేసి, 24 గంటలు గడిచిందో లేదో మరో మంత్రి రాజీనామా చేసేశారు.
లక్నో: బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి.. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం మాయావతితో పాటు తాను క
యూపీలో 223 సీట్లతోనే అధికారంలోకి ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ వైపు మొగ్గు బీజేపీ అధికారం చేజారే అవకాశం పంజాబ్లో ఆప్ లేదా హంగ్ మణిపూర్లో కాంగ్రెస్-బీజేపీ వార్ గోవాలో మళ్లీ అధికారంలోకి బీజేపీ ఏబీపీ సీవో
లక్నో: ఉత్తరప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 400కుపైగా సీట్లను గెలుచుకుంటుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో యోగిసర్కారు పూర్తి�
చాంద్రాయణగుట్ట : ఉద్యోగానికి వెళ్లిన యువకుడు అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సునిల్ కుమార్�