Kushinagar international airport | యూపీ కుషీనగర్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 20న జాతికి అంకితం చేస్తారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ ఆరో�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని జిల్లా కోర్టులో ఒక న్యాయవాదిపై కాల్పులు జరిపి హత్య చేశారు. షాజహాన్పూర్ జిల్లా కోర్టులో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. న్యాయవాది భూపేంద్ర సింగ్ కోర్టు కాంప్లెక్స్లోని మూడో అంత�
Encounter | ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. రూ. 50 వేల రివార్డు ఉన్న బంగ్లాదేశ్ క్రిమినల్ హమ్జాను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. గడిచిన రెండేండ్లలో మూడు దోపిడీ కేస
యూపీలో పండుగపూట విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 15 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బిజ్నోర్ జిల్లా అలీపూర్మాన్ వద్ద ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన�
న్యూఢిల్లీ: బీజేపీ వృద్ధ కార్యకర్త, ఉత్తరప్రదేశ్కు చెందిన నాటి జన సంఘ్ మాజీ ఎమ్మెల్యే భులై భాయ్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం కలిసిశారు. ఢిల్లీలోని యూపీ భవన్లో ఆయనతో ప్రత్యేకంగా స
లక్నో: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ఫటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసిన కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను గుర�
గడ్డి కోసేందుకు వెళ్లినప్పుడు దారుణం పరారీలో నిందితులు.. ఒకరి అరెస్టు ముజఫర్నగర్లో బాలికపై లైంగిక దాడి బాలిక క్లాస్మేట్ సోదరుడే నిందితుడు నోయిడా, అక్టోబర్ 11: ఉత్తరప్రదేశ్లో దళితులపై అఘాయిత్యాలు ఆ
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర పార్టీ నేతలు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో జీపీవోలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం మౌన దీక్ష చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మి�
లక్నో: రైతులు, చట్టాన్ని అణగదొక్కేవారు, రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కగలరని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లఖింపూర్ ఖేరీ ఘటన నేపథ్యంలో రైతులకు మద్దతుగా సహరాన్పూర్లో ఆదివారం జరిగ