గడ్డి కోసేందుకు వెళ్లినప్పుడు దారుణం పరారీలో నిందితులు.. ఒకరి అరెస్టు ముజఫర్నగర్లో బాలికపై లైంగిక దాడి బాలిక క్లాస్మేట్ సోదరుడే నిందితుడు నోయిడా, అక్టోబర్ 11: ఉత్తరప్రదేశ్లో దళితులపై అఘాయిత్యాలు ఆ
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర పార్టీ నేతలు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో జీపీవోలోని గాంధీ విగ్రహం వద్ద సోమవారం మౌన దీక్ష చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మి�
లక్నో: రైతులు, చట్టాన్ని అణగదొక్కేవారు, రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కగలరని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లఖింపూర్ ఖేరీ ఘటన నేపథ్యంలో రైతులకు మద్దతుగా సహరాన్పూర్లో ఆదివారం జరిగ
Danish PM Mette Frederiksen | డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్ ప్రేమ సౌధం తాజ్మహల్ను ఆదివారం ఉదయం సందర్శించారు. ఈ ప్రదేశంగా అద్భుతమైందని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన 8 మందిలో నలుగురు రైతుల మరణంపై నిరసనగా ఈ నెల 18న రైల్ రోకోకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఈ ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొ�
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆకస్మికంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక దళిత వాడను సందర్శించారు. చీపురు చేత పట్టి ఆ దళిత వాడలో ఆమె ఊడ్చారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్య నాథ్
లక్నో: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరాహార దీక్షను శనివారం విరమించారు. లఖింపూర్ ఖేరీలో ఆదివారం నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లింద
లక్నో: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మౌన దీక్ష చేపట్టారు. లఖింపూర్ ఖేరీ ఘటన నిందితులను అరెస్ట్ చేసే వరకు తన దీక్షను విరమించబోమనని ఆయన చెప్పారు. లఖింపూర్ ఖేరీలో ఆదివారం నిరసన చేస�
లక్నో: తన కుమారుడు ఆశిష్ మిశ్రా శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనప
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసినట్లు ఆరోపణలున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా శుక్రవారం పోలీసుల విచారణకు గైర్హాజరయ్యార�