Lakhimpur Kheri violence | లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఘటనపై దర్యాప్తును హైకోర్టు రిటైర్డ్
Zika Virus | ఉత్తరప్రదేశ్లో జిహా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తున్నది. ఒక్క కాన్పూర్ పట్టణంలోనే ఇప్పటివరకు 123 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
లక్నో: లైంగికదాడి కేసులో యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి ప్రత్యేక కోర్టు జీవితఖైదు విధించింది. అతడితోపాటు మరో ఇద్దరికి కూడా ఇదే శిక్షను వేసింది. ప్రజాపతి, పలువురు కలిసి తనపై లైంగికదాడికి పాల్పడ్డారన
లక్నో : యూపీలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా గురువారం ఆరోపించారు. లక్నోలోని బాపూ భవన్లో ప్రభుత్వ అధికారి ఓ కాంట్రాక్టు ఉద్యోగిని వేధించిన ఘటనలో అరెస్ట్ అ�
లక్నో: వచ్చే ఏడాది జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఓ అత్తరును
లక్నో: అన్నను మొసలి బారి నుంచి తమ్ముడు కాపాడాడు. ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని మధోతండా ప్రాంతంతో ఈ ఘటన జరిగింది. సోదరులైన వికాస్, నీరజ్ శుక్రవారం వ్యవసాయ పనుల అనంతరం చేతులు కడుక్కునేందుకు సమీపంలోని �
Uttar Pradesh | దీపావళి పండుగ వేళ ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. పటేల్నగర్కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అశోక్
CM Yogi | 2022లో ఉత్తరప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని, ఆ తర్వాతే ఎన్నికల బ�
కాన్పూర్ (యూపీ): ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 30 మందికి వైరస్ సోకినట్టు బయటపడింది. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 66కు చేరుకుంది. ఈ 66 మ