న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఆయా రాష్ట
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పాలక బీజేపీతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉంటుందని నిషాద్ పార్టీ మంగళవారం స్పష్టం చేసింది. �
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. పార్టీకి దూరమవుతున్న జాట్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. జాట్ రాజుగా పేర
లక్నో: చాలా ఏండ్లుగా వినియోగించని లిఫ్ట్ను రిపేర్ కోసం తెరిస్తే అందులో ఒక మగ వ్యక్తి అస్థిపంజరం కనిపించింది. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లా కైలిలోని ఒపెక్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. 500 పడకల ఆసుపత్రిని 1991ల�
లక్నో : యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషిపై కేసు నమోదైంది. బీజేపీ నేత ఆకాష్ కుమార్ సక్సేనా ఫిర్యాదు ఆధారంగా మాజీ గవర్నర�
లక్నో: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో గొరఖ్పూర్లోని బహ్రాంపూర్కు చెందిన బాలిక ప్రతి రోజు పడవను నడుపుతూ స్కూలుకు వెళ్తున్నది. విద్యా�
లక్నో: ఉత్తరప్రదేశ్లో వందల సంఖ్యలో చిన్నారులు ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రయాగరాజ్లోని మోతీలాల్ నెహ్రూ హాస్పిటల్లో ప్రస్తుతం 171 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు. వారంతా వైరల్ ఫీవర్, ఎన్సెఫాలిటిస్, న్యు�
లక్నో : తన భార్యను వేధిస్తున్న ఆకతాయిలను వారించిన వ్యక్తిపై నిందితులు ఇనుప రాడ్తో దాడికి పాల్పడిన ఘటన యూపీలోని మీరట్ జిల్లాలో వెలుగుచూసింది. లిసారి గేట్ ప్రాంతంలో వివాహితను అదే ప్రాంతానికి �
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏఐఎంఐఎం సన్నద్ధమవుతోంది. ఈనెల 7న అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్�
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపడతామని ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోన�
లక్నో : నేర రాజధానిగా మారిన యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా ఘటనలో మరదలిని నిర్బంధించి ఆమెకు మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ రెండు నెలలుగా లైంగిక దాడికి పాల్పడిన వ
లక్నో : యూపీలో మహిళలు, బాలికలు, చిన్నారులే కాకుండా వృద్ధ మహిళలకూ రక్షణ కరువైంది. ఫతేపూర్ జిల్లాలో 70 ఏండ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడగా బలియా జిల్లాలో 98 ఏండ్ల వృద్ధ మహిళపై
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో గత పది రోజుల్లో సుమారు 53 మంది మరణించారు. వారిలో 45 మంది చిన్నారులే ఉన్నారు. అయితే వీరంతా డెంగీ వ్యాధితో మరణించినట్లు భావిస్తున్నారు. దీనిపై విచారణ