లక్నో,జూలై :ఉత్తరప్రదేశ్ అత్యధికంగా గోధుమలు సేకరించి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నది. ఉత్తర ప్రదేశ్ లో కనీస మద్దతు ధరకు అందించి12.98 లక్షల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో 56.41 లక్షల మెట్రిక్ టన్ను�
లక్నో : యూపీలోని అలీఘఢ్ జిల్లాలో వివాహిత ప్రియుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. అతౌలి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒకే చీరతో ఉరి వేసుకుని వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. స్ధానికులు పోలీసులక
లక్నో : సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఐపీ సింగ్పై లక్నోకు చెందిన ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురిచేశాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు అవదేష్ సింగ్ పోలీసులకు ఇచ్చ�
రాజస్థాన్లో పిడుగులు | రాజస్థాన్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాజస్థాన్ రాష్ర్ట వ్యాప్తంగా పిడుగుపాటుకు 25 మంది చనిపోగా, ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్క జైపూర్లోనే 16 మంది మృతి చెందగా, 2
లక్నో: ఉత్తరప్రదేవ్ ప్రభుత్వం జనాభా నియంత్రణకు నడుం బిగించింది. ఆదివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021-2030కిగాను కొత్త జనాభా విధానాన్ని ప్రక�
టూ చైల్డ్ పాలసీ అమలుకు యూపీ సమాయత్తం జనాభా నియంత్రణ బిల్లును రూపొందించిన యూపీ లా కమిషన్ జూలై 19 వరకు అభిప్రాయ సేకరణ.. అనంతరం అసెంబ్లీలో బిల్లు నిబంధనలు పాటించకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ఎన్నికలకు అనర్హులు
లక్నో: ఉత్తరప్రదేశ్లో స్థానిక ఎన్నికల సందర్భంగా శనివారం పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. 825 స్థానాలకు బ్లాక్ ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించారు. ఓటింగ్ సందర్భంగా ఎటావా జిల్లాలో హింస చెలరేగింది. కొందర�
నాట్లు వేసిన పురుషులు ఓదెల: నారు తీయడం.. నాటు వేయడం మహిళలు చేయడం సాధారణమే.. అదే పని పురుషులు చేస్తే ఆశ్చర్యమే.. పైచిత్రంలో నాట్లు వేస్తూ కనిపిస్తున్న వారు ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు. రాష్ట్రం లో వరిసాగు �