లైంగికదాడి| ఉత్తరప్రదేశ్లో మగువలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో మృగాళ్లు అతివలపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. సుల్తాన్పూర్ జిల్లాలో ఓ మైనర్ బాలి�
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని తన సొంతూరికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రైలులో వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తాను కూడా ఆదాయపన్ను కడుతున్నట్లు �
మొరాదాబాద్| ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై మొరాదాబాద్ వద్ద ఓ డీసీఎంను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పిన బస్స
ఎన్నికల బరి| రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీచేస్తామని, ఎవరితో పొత్తుపెట్టుకునే ఆలోచన లేదని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో వ�
మీరట్ : రక్షక భటులుగా బాధితులకు అండగా నిలవాల్సిన వారే స్వంత మనిషినే కాటేశారు. కామంతో కండ్లు మూసుకుపోయిన మామ తాను పోలీస్ అనే విషయం మరిచి మహిళా పోలీస్గా పనిచేస్తున్న కోడలిపైనే లైంగిక దాడికి ద
బదౌన్ : ఉత్తర్ ప్రదేశ్లోని బుదౌన్లో దారుణం జరిగింది. కొత్తగా పెండ్లయిన మహిళ(20)పై భర్త, ఇద్దరు మరుదులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కట్నం విషయంలో భర్త కుటుంబ సభ్యులు కొందరు ఆమెను వ�
లక్నో : ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉండగా మూడో పెండ్లికి సిద్ధమైన భర్త (మతపెద్ద)ను భార్య హత్య చేసింది. ముజఫర్నగర్ సమీపంలోని షికార్పూర్ గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది. మూడో భార్య కోసం మతపె�
ప్రయాగ్రాజ్,జూన్ 25 :రుతుపవనాలరాకతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగా నీటి మట్టం పెరుగుతున్నది.నదికి పక్కన ఉన్న ఇసుక దిబ్బల్లో ఖననం చేసిన మృతదేహాలు ఇప్పుడు ప్రయాగ్రాజ్లోని నీటిలో తేలుతున్నాయి. గత మూడ�
సొంతూరికి రైలెక్కిన రాష్ట్రపతి దంపతులు | భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన భార్య సవితాదేవితో కలిసి యూపీ కాన్పూర్లోని స్వస్థలానికి రైలులో బయలుదేరారు.
వాణిజ్య పన్నుల శాఖ| ఉత్తరప్రదేశ్లోని జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మరణించారు. మధురా జిల్లాలోని అలీగఢ్ సమీపంలో యమునా ఎక్స్ప్రెస్ వేపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ప్ర�
లక్నో : యాపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల పర్వానికి బ్రేక్ పడటం లేదు. ఆగ్రా జిల్లాలోని పిన్హట్ ప్రాంతంలో దళిత మహిళ(25)పై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది
చిన్నారులు| ముగ్గురు చిన్నారులు.. అంతా 11, 12 ఏండ్ల వారే. రోజూలానే ఆడుకోవడానికని వెళ్లారు. పొద్దుపోయినప్పటికీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు వారిని వెతకడం ప్రారంభించారు. చివరికి ఊరి చివరన ఉన్�
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కెప్టెన్గా వ్యవహరిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. యూపీ అసెంబ్�
అక్రమ మద్యం| ఉత్తరప్రదేశ్లో అక్రమ మద్యం తయారు చేస్తూ నలుగురు మృత్యువాత పడ్డారు. మొరదాబాద్ జిల్లాలోని రాజ్పూర్ కెసారియాలోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తుండగా విషపూరిత వాయువులు వెలువడ్డాయి. ద�