లక్నో : అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)ని కరోనా వైరస్ వణికిస్తోంది. కొవిడ్-19 లక్షణాలతో ఏఎంయూ క్యాంపస్ తో పాటు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజుల్లో 34 మంది మరణించడం కలకలం రేపింది. కరో�
ఆజంఖాన్| సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్, అతని కుమారుడు అబ్దుల్లాఖాన్కు కరోనా సోకడంతో వారిని జైలు నుంచి చికిత్స కోసం దవాఖానకు తరలించారు.
లక్నో : లిక్కర్ బాటిల్ ను పడవేసిందనే కోపంతో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను కొట్టి చంపిన ఘటన యూపీలోని ఖేరి జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్ పూర్ దులాహి గ్రామంలో
బీజేపీ| ఉత్తరప్రదేశ్లో కరోనా మహమ్మారికి మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. అధికార పార్టీ బీజేపీకి చెందిన సలోన్ ఎమ్మెల్యే దాల్ బహదూర్ శుక్రవారం ఉదయం మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపో�
అజిత్ సింగ్| కరోనా కాటుకు మరో రాజకీయ ప్రముఖుడు ప్రాణాలొదిరారు. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. 82 ఏండ్ల అజిత్ సింగ్ ఏప్రిల్ 22న కరోనా బ�
అలహాబాద్: హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం వల్ల కొవిడ్ పేషెంట్లు చనిపోవడం ఓ నేరపూరిత చర్య అని, ఇది మారణ హోమానికి ఏమాత్రం తక్కువ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్
లక్నో : గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అధికార యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ వారణాసి, అయోధ్యలో విజయాన్ని సాధించగా.. మాయ�
లక్నో : ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తన భార్య ప్రాణాలు కోల్పోయిందని ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ ఎస్ఐ ఆరోపించారు. దవాఖాన నిర్వాకంపై ఎస్ఐ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడ�
లక్నో: ఇంటి పైకప్పు కూలడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగానే చనిపోయారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఒక ఇంట్లో భార్యాభర్తలు, ముగ్గురు పి
లక్నో : కొవిడ్-19 చికిత్సలో దీటుగా పనిచేస్తుందని చెబుతున్న విరాఫిన్ డ్రగ్ మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్ లో అందుబాటులోకి రానుంది. లక్నో, వారణాసి, ప్రయాగరాజ్ జిల్లాల్లో ఒక్కో దవాఖాన�