లక్నో : ఉత్తర ప్రదేశ్లో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో జరిగే ఈ ఎన్నికల్లో 2.14 లక్షలకు పైగా సీట్లలో 3.52 లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉద
భద్రాద్రి కొత్తగూడెం : బాధిత స్థితిలో ఇంటిని విడిచిపెట్టిన మహిళ 25 సంవత్సరాల తర్వాత ఖమ్మంకు చెందిన అన్నం సేవా ఫౌండేషన్ కృషితో తిరిగి కుటుంబ సభ్యులను కలిసింది. మహిళ దశాబ్దం పాటు దౌర్భాగ్యమై
లక్నో : ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదరవుతుండటంతో యూపీ ప్రభుత్వం ఆక్సిజన్ కొనుగోలు, సిలిండర్ల రీఫిల్లింగ్ కు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను తప్పనిసరి చేసింది. ఇండ్లలో ఆక
భర్తపై అనుమానంతో | భర్తపై అనుమానం పెంచుకున్న ఓ భార్య ఎలాగైనా అతన్ని పోలీసులకు పట్టించాలనుకుంది. కానీ విధి బాగా లేక ఆమెనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
క్రిమినల్| కరడుగట్టిన నేరస్థుల కోసం పోలీసులు ఓ ఇంటిపై రైడ్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ క్రిమినల్ రెండో అంతస్థులో ఉన్న బాత్రూమ్ కిటికీలో నుంచి దూకాడు.
రెమ్డెసివిర్| కొవిడ్ రోగులకు చికిత్సలో భాగంగా ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనిని కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇంజక్షన్ను బ్లాక్మార్కెట్లో వి�
లక్నో : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో 10, 12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే 1 నుండి 12వ తరగతి వరకు పాఠశాలలను మే 15 వరకు �