మహబూబ్నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనే కారణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసా�
Chandra Babu | టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉంటుందని, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఎదగడానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.
TDP | వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితా సత్యసాయి జిల్లా మడకశిరలో చిచ్చు రేపింది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్కుమార్కు టికెట్ ఖరారు చేయడం పట్ల అసమ్మతి చెలరేగ
YSRCP | ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కి షాక్ తగిలింది. వైసీపీని వీడుతున్నట్లు రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) తెలిపారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన
Janasena | తనకు సలహాలు, సూచనలు చేసే వారు అక్కర్లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ మాజీ మంత్రి హరిరామజోగయ్య మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజు పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. చంద్రబాబు భవి
AP Politics | ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-జనసేనకు బీజేపీ షాకిచ్చేందుకు సిద్ధమయ్యింది. నిన్నమొన్నటిదాకా టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని భావించినప్పటికీ.. ఇ�
AP Politics | ఏపీలో అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు టీడీపీ - జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ - జనసేనతో కలిసి పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. టీడీపీ - జనసేన కూటమిత�
AP News | నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసమ్మతి గళం భగ్గుమన్నది. ఉదయగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ బొల్లినేని రామారావు తన అసంతృప్తిని వెల్లగక్కారు. ఎన్ఆర్ఐ సురేశ్కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర
TDP | రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇది ప్రజలు కోరుకునన పొత్తు అని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన జనసేన-టీడీపీ భ�
Pawan Kalyan | వైసీపీ గూండాయిజాన్ని చూసి భయపడకండని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. ప్రజలపై దాడి చేస్తే మక్కీలు ఇరగ్గొట్టి మడత మంచంలో పడేస్తానని హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించి�
AP MLA's | ఏపీకి చెందిన అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ, టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వ�
AP Politics | ‘ వై నాట్ 175 ’ లక్ష్యంతో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ(YCP) పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు(MLAs) , ఎంపీ(MPs)లు ఒక్కొ్క్కరూ రాజీనామా చేస్తూ ఆ పార్టీ లక్ష్యానికి గండి కొడుతున్నారు.