AP News | టీడీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి స్పృహతప్పి పడిపోయారు. మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తచెరువు మ
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) వైసీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఏపీ సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
AP News | వైసీపీ పథకాలను పొగిడినందుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గీతాంజలిపై అసభ్యంగా పోస్టులు పెట్టిన ఇద్దరిని తెనాలి పోలీసులు అరెస్�
TDP List | ఆంధ్రప్రదేశ్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం(TDP) అభ్యర్థుల రెండో జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఈ మూడు పార్టీలు శనివారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనల
AP Elections | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ - జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పొత్తులో బీజేపీ కూడా కలవబోతున్నట్లు సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్
AP Politics | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీని ఓడించేందుకు టీడీపీ - జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీలు బీజేపీతో కూడా జతకట్టేందుకు గత కొద్ది రోజుల నుంచి ప్ర
AP Politics | కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శనివారం భేటీ అయ్యారు. అమిత్ షాతో సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజకీయాలపై చర్చించారు.
AP Advisor Sajjala | అమరావతి : ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్పై ఉందని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (AP Advisor Sajjala) విమర్శించారు.