YS Sharmila | ఏపీలో పదేండ్ల పాటు పరిపాలన చేసిన టీడీపీ, వైసీపీతో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులు 39 శాతం పెరిగాయి. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని నామినేషన్ సమయంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్ల�
Perni Nani | టీడీపీ అధినేత బందరులో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట అసత్యమేనని ఖండించారు. చంద్రబాబును తిట్టడానికే తనకు మంత్రి పదవి ఇచ్చారని.. తనను బూతుల నాని అని చంద్రబ
Chandrababu | ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద దాడి కేసుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాయి దాడి ఘటనతో అధికార వైసీపీ పార్టీ అభాసుపాలైందని విమర్శించారు. నిందితులకు టీడీపీ నేతలతో సంబంధం ఉన్నట్లు ప్రభుత్వ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్పడింది. రాళ్ల దాడి నేపథ్యంలో సీఎం జగన్ కంటికి గాయమవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం గుడివాడలో జరగాల్సిన
YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఆగంతకుడు జగన్పై రాయితో దాడికి పాల్పడ్డాడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్నగర్కు చేరుకున్న జగన్.. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ �
Donnu Dora | అరకు టీడీపీలో అసమ్మతి రోజురోజుకీ పెరిగిపోతుంది. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఆత్మహత్యాయత్నం చేసిన దొన్ను దొర.. తన సీటు లాక్కున్న వారి అంతుచూస్తానని హెచ్చరించారు. అరకు టికెట్ను బీజేపీకి కేటా�
మేలో జరిగే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఏపీలో ఎన్డీయేలో భాగస్వామి అయినా, తెలంగాణలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ర�
Nandyala | నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుంచి కర్నూలుకు వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు బర్రెలను ఢీకొట్టి బోల్తా కొట్టింది. పాన్యం మండలం కమ్మరాజుపల్లి ద�
Araku | పొత్తులో భాగంగా అరకు టికెట్ను బీజేపీకి కేటాయించడం పట్ల టీడీపీ నేత దొన్ను దొర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఈ �
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మర్కాపురం, బాపట్లలోని ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్కుమార్ మీ నా కు వైసీపీ ఫిర్