ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్పడింది. రాళ్ల దాడి నేపథ్యంలో సీఎం జగన్ కంటికి గాయమవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం గుడివాడలో జరగాల్సిన
YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఆగంతకుడు జగన్పై రాయితో దాడికి పాల్పడ్డాడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్నగర్కు చేరుకున్న జగన్.. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ �
Donnu Dora | అరకు టీడీపీలో అసమ్మతి రోజురోజుకీ పెరిగిపోతుంది. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇప్పటికే ఆత్మహత్యాయత్నం చేసిన దొన్ను దొర.. తన సీటు లాక్కున్న వారి అంతుచూస్తానని హెచ్చరించారు. అరకు టికెట్ను బీజేపీకి కేటా�
మేలో జరిగే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఏపీలో ఎన్డీయేలో భాగస్వామి అయినా, తెలంగాణలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ర�
Nandyala | నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుంచి కర్నూలుకు వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు బర్రెలను ఢీకొట్టి బోల్తా కొట్టింది. పాన్యం మండలం కమ్మరాజుపల్లి ద�
Araku | పొత్తులో భాగంగా అరకు టికెట్ను బీజేపీకి కేటాయించడం పట్ల టీడీపీ నేత దొన్ను దొర తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఈ �
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మర్కాపురం, బాపట్లలోని ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్కుమార్ మీ నా కు వైసీపీ ఫిర్
కడియం శ్రీహరి అవకాశవాది అని, ఆయన కూతురు కావ్యను చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడా�
Perni Nani | ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల వ్యవహారంతో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని మీడియా సమావేశం నిర్వ�
TDP Final List | ఏపీలో తెలుగుదేశం (TDP ) పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. పెండింగ్లో పెట్టిన నలుగురు ఎంపీ, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తుదిజాబితాను విడుదల చేసింది.
ఊసరవెల్లి.. ప్రాణ రక్షణ కోసం రంగులు మారుస్తుంటుంది. కానీ.. కొందరు నాయకులు అధికారం కోసం జెండాలు మారుస్తారు. ఊసరవెల్లి రంగులు మార్చేందుకైనా కొంత సమయం పడుతుందేమోగానీ! సదరు నాయకుడు ఓట్లేసిన జనం వేలికి సిరా గు�
Vijayasai Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విమర్శించారు. నారా లోకేశ్ రాజకీయాలకు పనికిరాడన�