చంద్రబాబు ఎన్నికల ప్రచారం | ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం నిమిత్తం నెల్లూర్ జిల్లా పొదలకూరు మండల కేంద్రానికి చేరుకున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలంటూ మరికాసేపట్లో పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
రేపు పరిషత్ ఎన్నికల పోలింగ్ | ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపటి పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 513 జడ్పీటీసీ, 7, 230 ఎంపీటీసీ స్థానాలకు రేపు ఎన్నికలు జరుగనున్నాయి.
గుండు భూపేష్ | రాష్ర్ట టీడీపీ అధికార ప్రతినిధి గుండు భూపేష్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎల్. రమణకు
టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు | పరిషత్ ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు.