కడియం శ్రీహరి అవకాశవాది అని, ఆయన కూతురు కావ్యను చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడా�
Perni Nani | ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల వ్యవహారంతో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని మీడియా సమావేశం నిర్వ�
TDP Final List | ఏపీలో తెలుగుదేశం (TDP ) పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. పెండింగ్లో పెట్టిన నలుగురు ఎంపీ, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తుదిజాబితాను విడుదల చేసింది.
ఊసరవెల్లి.. ప్రాణ రక్షణ కోసం రంగులు మారుస్తుంటుంది. కానీ.. కొందరు నాయకులు అధికారం కోసం జెండాలు మారుస్తారు. ఊసరవెల్లి రంగులు మార్చేందుకైనా కొంత సమయం పడుతుందేమోగానీ! సదరు నాయకుడు ఓట్లేసిన జనం వేలికి సిరా గు�
Vijayasai Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం ముగుస్తుందని విమర్శించారు. నారా లోకేశ్ రాజకీయాలకు పనికిరాడన�
Vizag Drugs Case | విశాఖ సీపోర్టులో భారీగా డ్రగ్స్ బయటపడటం రాజకీయంగా పెను దుమారం లేపింది. వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ రాజధానిగా చేసిందని.. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంతో వైసీపీకి సంబంధం ఉందని టీడీపీ అధి�
TDP | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ(TDP) మూడో జాబితాను విడుదల చేసింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం 11 శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
TDP Candidate | ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ(TDP) ఖరారు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం 13 మంది ఎంపీ, 11 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
Bode Prasad | పెనమలూరు టికెట్ తనకు కేటాయించకపోవడంపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనపై కొందరు కావాలనే అధిష్ఠానానికి అవాస్తవాలు చెబుతున్నారని బాధపడ్డారు. ప్రజల్లో ఉ�
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ, జనసేన పార్టీలకు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ప్రధాని సభ ఫెయిల్యూర్పై టీడీపీ, జనసేన చేసిన ఫిర్యాదును ఏపీ సీఈవో ముఖేశ్కుమార్ మీనా తోసిపుచ్చారు.
Keshineni Nani | విజయవాడ ఎంపీ, వైసీపీ నాయకుడు కేశినేని నాని (Keshineni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగనున్న ఎన్నికల అనంతరం టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీలో విలీనం ఖాయమని ఆరోపించారు.
Pithapuram | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం హాట్ టాపిక్గా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో టీడీపీలో అసమ్మతి చెలరేగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర�
TDP | టీడీపీ ఎంపీ అభ్యర్థులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇవాళ, రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా బాబు చర్యలు తీసుకుంటున్నారు.