Nandyala | నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుంచి కర్నూలుకు వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు బర్రెలను ఢీకొట్టి బోల్తా కొట్టింది. పాన్యం మండలం కమ్మరాజుపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ యాక్సిడెంట్లో ఫరూక్ తీవ్రంగా గాయపడటంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆయన్ను స్థానిక ఆస్పత్రికి