దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే నల్లమోత భాస్కర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం పట్టణంలో�
హైదరాబాద్ జీవన రుచికి అలవాటుపడ్డవారు హైదరాబాద్ను వదులుకోరు. దీని మహత్తు అది. పదేండ్ల ఉమ్మడి రాజధాని అయినా రేవంత్ ఓటుకు నోటు వ్యవహారంతో బాబు రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చారు.
Peddireddy Ramachandra Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుట్రలు పన్ని లక్షల, కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీ భూముల్ని వంద రూపాయలకే విక్రయిస్తున�
Nara Lokesh | తెలుగుదేశం పార్టీలో పెండింగ్లో ఉన్న అన్ని పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తామని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Chandrababu | టీడీపీకి చెందిన 48 మంది ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పెన్షన్లు, చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu | గత సార్వత్రిక ఎన్నికల్లో కాస్త పోరాడి ఉంటే పులివెందులలోనూ గెలిచేవాళ్లమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందని �
Botsa Satyanarayana | ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒకమాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట్లాడటం టీడీపీకి అలవాటేనని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో టీటీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలో అమానుషం జరిగింది. ప్రియుడిని బెదిరించి.. అతని కళ్లెదుటే ప్రియురాలిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. గత నెల 25వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Chandrababu | జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్�
Joinings | ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ , బీజేపీ కి చెందిన కీలక నాయకులు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు.