Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో టీటీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు రెండు గంటల పాటు సమావేశం నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలో అమానుషం జరిగింది. ప్రియుడిని బెదిరించి.. అతని కళ్లెదుటే ప్రియురాలిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. గత నెల 25వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Chandrababu | జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్�
Joinings | ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ , బీజేపీ కి చెందిన కీలక నాయకులు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు.
Perni Nani | వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా �
Nara Lokesh | పాఠశాల విద్యపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన బడి-మన భవిష్యత్తు కార్యక్రమం కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన గొప్పులు చెప్పుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నాడు నీటిపారుదల, ప్రాజెక్టులపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
Kakani Govardhan Reddy | జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ద్వారా పదవులు వస్తాయని పలువురు నేతలు పోటీ పడి మరీ నోరు పారేసుకుంటున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. జగన్ కాలిగోటికి సరిపోని వారు కూడ�
‘తెలుగుదేశం ఒక అద్భుతమైన పార్టీ. అలాంటి పార్టీని తెలంగాణలో లేకుండా చేశారు’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించింది.
Niranjan Reddy | తెలుగుదేశం లాంటి అద్భుతమైన పార్టీ మీద కొందరు కుట్ర చేసి తెలంగాణలో మనుగడ లేకుండా చేశారు.. టీడీపీ మీద కుట్ర చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో మనుగడ సాధించదు అని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు సభలో తన అక్కసు
YS Sharmila | అన్నమయ్య ప్రాజెక్టును అనాథ ప్రాజెక్టు కింద మార్చారని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రాజెక్ట్ కొట్టుకు పోయి ఐదేండ్లు దాటినా పునర్నిర్మాణానికి దిక్కుల�
టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్కు 30 ఏండ్ల కిందట వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని చంద్రబాబు నాయుడు లాక్కున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత సాకె శైలజానాథ్ మండిపడ్డారు. రాజకీయాల్లోనే అత్యంత నికృష్టమైన