YS Jagan | ఏపీలో చంద్రబాబు పాలన చూస్తుంటే కలియుగం అంటే ఎలా ఉంటుందో కనిపిస్తుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏ తప్పు చే
Free Bus | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదివరకటిలా ఇంట్లో భర్త విసుక్కున్నా, కసురుకున్నా పడాల్సిన అవసరం లేదని.. ఫ్రీ బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్�
Ambati Rambabu | జగన్ను ఆపడం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు.. ఇంకా జగన్ నామ జపం చేస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు.
బీజేపీ, టీడీపీ, టీ కాంగ్రెస్ పార్టీలది ఒకే సమైక్య రాగం. తెరముందు వేరుగా కనిపిస్తున్నా తెర వెనుక కడుతున్నది ఒకటే వేషం. బీఆర్ఎస్పై విషం చిమ్మడమే వాటి ఉమ్మడి లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక వివక్షలు,
తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు సోమవారం గోవా గవర్నర్గా నియమితులయ్యారు. అలాగే జమ్ము కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తాను లద్దాఖ్ లెఫ్ట్నెంట్ గవర్నర్గా న�
గవర్నర్ల నియామకాల్లోనూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నది. ఏపీ నుంచి ఇప్పటికే గవర్నర్గా కంభంపాటి హరిబాబు ఉండగా.. ఆ రాష్ర్టానికే చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించ
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగా రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఖమ్మం రూరల్ మండలం పార్టీ అధ్యక్షుడు సానబోయిన శ్రీనివాస్ మరణించారు.
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ హైకోర్టు జడ్జి కే శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారన్నారు.
Chandrababu | తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోషల్మీడియాలో మరోసారి హాట్టాపిక్గా మారారు. ప్రముఖ ట్యాక్సీ యాప్ ర్యాపిడో ఆవిష్కరణకు తానే స్ఫూర్తిగా నిలిచానంటూ స్వీయకితాబు ఇచ్చ�
వరంగల్ ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ నేతల మధ్య వైరం రచ్చకెక్కుతున్నది. తొలినుంచీ కాంగ్రెస్ భావజాలంతో పనిచేస్తున్న నేతలకు, టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నేతలకు మధ్య అస్సలు �
తోటల పేరు చెప్పుకొని పచ్చని పొల్లాల్లోకి తోడేళ్లు చొరబడ్డాయి. స్థానిక రైతులను అణగదొక్కుతూ పంటలు పండే పొలాల నడుమ ప్రాణాలను హరించే కాలుష్య పరిశ్రమను పెడుతున్నాయి. బంగారు భూముల మధ్య కాలుష్య కారక ఫ్యాక్టర�
ఏపీ టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, అతని అనుచరులు తన ఆస్తిని కబ్జా చేశారని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ సభ్యుడు రావి మురళీ మోహన్ ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన మీడియా
టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబును తెలంగాణకు శాశ్వత శత్రువుగా ప్రకటించవలసిన సమయం వచ్చింది. తెలంగాణకు సంబంధించి గత పాతికేండ్లలో ఇంతింత జరిగినప్పటికీ ఈ పరిణామాల పరంపర నుంచి ఆయన ఎటువం