TDP | టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్లో శనివారం టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పల పూర్ణచంద్ర రావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో తెలుగుదేశం (TDP) పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఇందూర్ సాయిలు పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యంత సంపన్నులని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ఏపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి 65 కోట్లు అని, ఇది దేశంలోనే అత్యధికమన�
‘కేసీఆర్పై సీఎం చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆయనను దూషించిన తీరు పత్రికల్లో చూసి చాలా బాధ పడ్డా.. నా పార్టీ ఏదైనా సీఎం వాడిన పదజాలం విని సిగ్గుతో తలదించుకుంటున్నా’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మహిళా నేత కా�
Katragadda Prasuna | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన పేర్కొన్నారు.
కరువు నిధుల కోసమే హస్తం పాలకులు కరువును అరువు తెచ్చా రు. రాష్ట్రంలో జలాశయాలు నిండుకున్నాయని, భూగర్భ జలా లు అడుగంటిపోయాయని, నీళ్లుంటేనే సాగు చేయాలని స్వయంగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరె�
తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్క నర్సింహులు, టీటీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్ కుమార్ గౌడ్ (Aravind Kumar Goud) సూచించ
Vallabhaneni Vamsi | గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో హైదరాబాద్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు పోలీసుల
Tirupati | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు అనీశ్రాయల్, అమర్నాథ్ రెడ్డి, మోహన్ కృష్ణ యాదవ్.. మాజీ మంత్రి భూ�
AP High Court | తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. సోమవారం జరి�
Bhumana Karunakar Reddy | తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ నేతలు సృష్టించిన విధ్వంసంపై టీడీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మెజారిటీ కార
Tirupati | తిరుపతి మున్సిపల్ ఎన్నిక వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటింగ్ కోసం వైసీపీ కార్యకర్తలు ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. అంతకుముందు చిత్తూరు భ
AP News | ఏపీలో పలు మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ఉత్కంఠగా సాగింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్గా టీడీపీకి చెందిన రమేశ్ ఎన్నికయ్యారు. ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్ స్థానాలను అలాగే బుచ్చిరెడ్డిపాల�
Peddireddy Ramachandra Reddy | మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జా వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. భూ ఆక్రమణలపై విచారణకు ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ �
AP News | ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదని.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు టీడీపీ నేతలు.. వాళ్ల కార్యకర్తలను కాపా