Roja Selvamani | ఇన్నాళ్లూ జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడ్డారు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కటౌట్ చూసినా కూడా కూటమి నాయకులకు భయం పట్టుకుంటుందని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. అధికారులను అడ్డం పెట్టుక
AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో అన్నమయ్య జిల్లా ఆవులపల్లి గ్రామంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్త ముద�
RS Praveen Kumar | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తాజాగా నిర్వహించిన గ్రూప్-2 పేపర్లో ప్రశ్నలు అన్నీ తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ తదితర తెలంగాణ ద్రోహుల మీదనే ఇచ్చారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార�
One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు తెలుగుదేశం పార్టీ, షిండే శివసేన పార్టీ మద్దతు పలికాయి. జమిలి ఎన్నికల ద్వారా ఖర్చు తగ్గుందని మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని తెలిపారు.
AP News | ఎట్టకేలకు తెలుగు తమ్ముళ్లకు టీడీపీ మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగ�
Ambati Rambabu | వైసీపీ ప్రభుత్వం అసమర్థతతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన �
YS Sharmila | కూటమి ప్రభుత్వ సారథ్యంలో చంద్రబాబు నాయుడు అర్ధ సంవత్సర పాలన పూర్తిగా "అర్థ రహితం"గా ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మొదటి 5 ఏళ్లలో అరచేతిలో వైకుంఠం చూపిస్తే.. ఇప్పుడు మళ�
ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీ (YCP) నుంచి నేతలు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు జగన్కు హాండిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజసభ సభ్యులు, నలుగురు �
YS Jagan | అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై కనిపిస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు, మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని త
Buddha Venkanna | వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సూచించారు. సిగ్గు శరం ఏ మాత్రం ఉన్నా.. మనిషిగా మాట్లాడాలని హితవు పలికారు. వైసీపీ అధికారంలోకి వచ్చ�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రాణహాని ఉందని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలను వెలికితీస్తున్నందుకు ఆయనకు వైసీపీ నేతల నుంచి ప్రాణ హాన�
Chandrababu | ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు అంటూ వ్యాఖ్యానించిన దళిత ద్వేషి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని వైసీపీ మండిపడింది. దళితుల దగ్గర కంపు కొడుతుందంటూ ఈసడించుకున్న వ్యక్తి నాటి మంత్రి ఆదినారాయ�
ఓ నేరస్థుడు రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్లు పాలించారని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అధికారంలో ఉండి రాష్ట్రంలో ఏ తప్పు చేయని నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని మండిపడ్డారు. రాజ్
పీఏసీ ఎన్నికను బాయ్కాట్ చేశామంటున్నారని.. బలం లేకుండా నామినేషన్ వేసి బాయ్కాట్ చేయడమేంటని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. గడిచిన ఐదేళ్లు మాకు అసెంబ్లీలో మైక్ ఇచ్చారా అని ప్రశ్నించా�