మా ఊరి రాంరెడ్డి రోజు లాగానే మొన్న రాత్రి కూడా టీవీ చూస్తున్నడు. తనకు ఇష్టమైన ఆంధ్ర దీపం చానల్ పెట్టిండు. ‘తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుంట చేస్తా’నని తన ప్రియతమ నాయకుడు శపథం చేయడాన్ని రాంరెడ్డి చూసి�
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరు తాము పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అలా చెప్పుకోవడం సిగ్గు చేటు అని, ప్రజలను వంచించడమే �
AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని విమర్శించారు. అందుకే ప్రెస్�
Ambati Rambabu | సోషల్మీడియా కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆనాడు ఎమ్మెల్యేలను లాగేసుకుని వైఎస్ జగన్ను ఒంటరి చేయాలనే ప్రయత్నం చేసి చంద్రబాబు భంగపడ్డారని అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సమావేశాలను బు�
Lakshmi Parvathi | సోషల్మీడియా యాక్టివిస్ట్ల అక్రమ అరెస్టులపై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏపీలో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తుందని విమర్శించారు. తాడేపల్లిలోని �
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరిస్తున్నామని ప్రకటించడంపై మండిపడ్డారు. ఎన్నికల్లో పా�
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉండవల్లిలో జరిగిన మరియమ్మ హత్య కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. కాగా, ఇదే కేసులో సోమవారంతో ఆయన రిమాండ్ ముగి
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపిస్తున్న వైసీపీ మరింత అప్రమత్తమైంది. అక్రమ కేసుల బారిన పడుతున్న తమ సోషల్మీడియా కార్యకర్తలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుంద�
YS Sharmila | ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల �
AP News | కారు ప్రమాదంపై వివరణ ఇస్తూ వైఎస్ విజయమ్మ రాసినట్లుగా ఒక లేఖను ఇటీవల వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. రాజకీయ లబ్ధి కోసం తన కుమారుడు జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ లేఖలో ఉంది.
Kakani Govardhan Reddy | ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తొక్కిపెట్టి నార తీస్తా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా�
‘నాకు వ్యక్తిగతంగా కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయనను కలిసింది రెండు, మూడుసార్లు మాత్రమే. ఆయన పాలన బాగుండేది. కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ విలువను పది రెట్లు పెంచి చూపించారు’ అని టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని �