YCP | వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివాదంపై తన అన్న జగన్, వదిన భారతిని తీవ్ర విమర్శలు చేస్తూ వైఎస్ అభిమానులకు షర్మిల నిన్న ఒక లేఖను రాశారు. అయితే జగ�
Shyamala | ఏపీలో మహిళలపై అకృత్యాలు పెరిగాయని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. ఈ అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి సర్కార్ విఫలమైందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్యామల మంగళ
ఏపీలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్
Nandigam Suresh | బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మరోసారి షాక్ తగిలింది. ఆయనకు మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరియమ్మ హత్య కేసులో రెండు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం నాడు నందిగం సురేశ్ను ప
YS Jagan | లా అండ్ ఆర్డర్ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు అని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యమని మండిపడ్డారు. ప్రతిరోజూ ఏదో చ�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే అవమానం జరిగింది. కుప్పంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో కనీస ప్రొటోకాల్ పాటించలేదు. ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరును ముద్రించలేదు
Free Bus | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. దీపావళి పండుగకు ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత రోజే మహిళలకు ఉచిత బస్సు పథకాన్న
YS Jagan | ఏపీలో ఉచిత ఇసుక పాలసీ పేరుతో అవినీతి జరుగుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ మండిపడింది. ఇసుక గురించి, మద్యం గురించి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే నీకే మంచిది సైకో జగన్ అంటూ వార్ని�
Pawan Kalyan | సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు బాధ్యతలు ఆ తర్వాతే సినిమాలు అని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో సోమవారం 'పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు' నిర్వహించా�
Pawan Kalyan | పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా బలమని కొనియాడారు. నాయకుడి అనుభవం ఉపయోగించుకోకపోతే తప్పుచేసిన వాళ్లమవుతామని అభిప�
Kadambari Jethwani | ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉండటంతో లోతైన దర్యాప్తు అవసరమని భావించిన ప్రభుత్వం.. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసి�
Minister Kolusu Parthasarathy | గత వైసీపీ ప్రభుత్వం అవినీతిలో విప్లవం సృష్టించిందని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. అత్తారింటికి దారేది తరహాలో రాష్ట్రంలోని సంపద అంతా తన ఇంటికి వచ్చేలా గత పాలకులు ప్రణాళికలు రచి�