YS Jagan | పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో రిగ్గింగ్ చేసి టీడీపీ గెలిచిందని వైసీపీ ఆరోపిస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా.. అది తాత్కాలికం మాత్రమేనని తెల
Audio Viral | టీడీపీ నేతల వేధింపులకు గర్భిణీ బలైంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో టీడీపీ కార్యకర్త భార్య శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త వేరే వాళ్లతో పడుకోబెట్టాలని చూస్తున్నాడని, పోలీసుల దగ్గర�
తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన పులివెందుల (Pulivendula) జడ్పీటీఎసీ ఉపఎన్నికలో (ZPTC By Election) విపక్ష వైసీపీకి (YCP) ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తున్న పులివెందులలో 30 ఏండ్ల తర్వాత అధికార టీడీ�
AP News | ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న 31 నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. కుల సమీకరణలో భాగంగా బీసీలకు 17, ఓసీలకు 6, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మైనార్టీలకు రెండు పోస్టులు కేటాయించి
Pulivendula Elections|జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఖండించారు.
Pulivendula| ఏపీలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ గూండాలు ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Pulivendula | పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఓటర్ల ఇంటికి వెళ్తున్న టీడీపీ నేతలు.. ఓటర్ స్లిప్లు లాక్కు�
YS Jagan | ఏపీలో చంద్రబాబు పాలన చూస్తుంటే కలియుగం అంటే ఎలా ఉంటుందో కనిపిస్తుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఏ తప్పు చే
Free Bus | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదివరకటిలా ఇంట్లో భర్త విసుక్కున్నా, కసురుకున్నా పడాల్సిన అవసరం లేదని.. ఫ్రీ బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్�
Ambati Rambabu | జగన్ను ఆపడం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు.. ఇంకా జగన్ నామ జపం చేస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు.
బీజేపీ, టీడీపీ, టీ కాంగ్రెస్ పార్టీలది ఒకే సమైక్య రాగం. తెరముందు వేరుగా కనిపిస్తున్నా తెర వెనుక కడుతున్నది ఒకటే వేషం. బీఆర్ఎస్పై విషం చిమ్మడమే వాటి ఉమ్మడి లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక వివక్షలు,
తెలుగుదేశం పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు సోమవారం గోవా గవర్నర్గా నియమితులయ్యారు. అలాగే జమ్ము కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తాను లద్దాఖ్ లెఫ్ట్నెంట్ గవర్నర్గా న�