Niranjan Reddy | తెలుగుదేశం లాంటి అద్భుతమైన పార్టీ మీద కొందరు కుట్ర చేసి తెలంగాణలో మనుగడ లేకుండా చేశారు.. టీడీపీ మీద కుట్ర చేసిన బీఆర్ఎస్ తెలంగాణలో మనుగడ సాధించదు అని సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు సభలో తన అక్కసు
YS Sharmila | అన్నమయ్య ప్రాజెక్టును అనాథ ప్రాజెక్టు కింద మార్చారని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రాజెక్ట్ కొట్టుకు పోయి ఐదేండ్లు దాటినా పునర్నిర్మాణానికి దిక్కుల�
టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్కు 30 ఏండ్ల కిందట వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని చంద్రబాబు నాయుడు లాక్కున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత సాకె శైలజానాథ్ మండిపడ్డారు. రాజకీయాల్లోనే అత్యంత నికృష్టమైన
Perni Nani | జనసేన కచ్చితంగా ఏదో ఒక రోజు జాతీయ పార్టీ అవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సెటైర్లు వేశారు. జనసేన జాతీయ పార్టీ, టీడీపీ అంతర్జాతీయ పార్టీ అ�
మార్పు మార్పు అంటే ఏమో అనుకున్నం. పాతికేండ్ల కిందటి రోజుల్ని మళ్లీ తెస్తరనుకోలేదు. నాడు కరెంటు చార్జీల పెంపు మీద తిరగబడిన రైతులపై నాటి టీడీపీ సర్కారు ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా జరుపుతున్న నిరసనపై బష
Peddireddy Ramachandra Reddy | వైసీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమా
Chandrababu | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన తెలుగు అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కాకుండా ఎన్డీయే ప్రకటించిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వడంపై ఏపీ సీఎం చంద్రబాబు వివరణ ఇచ్చా�
ఎన్టీఆర్-చంద్రబాబు మ ధ్య పార్టీ గుర్తు కోసం కేసు నడిచిన సమయంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ సుదర్శన్రెడ్డి పట్ల ఇప్పుడు చంద్రబాబునాయుడు కృతజ్ఞత చూపాల్సిన సమయం వచ్చిందని తెలంగ
AP Lands | ఏపీలో ఎక్కడైనా సరే భూమి కావాలంటే 99 పైసలకే దొరుకుతుందని వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి తెలిపారు. ఎకరం భూమి అయినా.. పదెకరాలు అయినా.. వందెకరాలు అయినా సరే 99 పైసలకే ఇస్తారని చెప్పారు. అయితే దానికి ఒకే ఒక్క క�
YS Sharmila | సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అయ్యిందని ఏపీ సీఎం చంద్రబాబును ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. 20 లక్షల ఉద్యోగాల్లో ఒక్కరికైనా ఇచ్చారా? నెలకు రూ.3వేల భృతి ఏ ఒక్క నిరుద్యోగికైనా అందింద
YS Jagan | పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో రిగ్గింగ్ చేసి టీడీపీ గెలిచిందని వైసీపీ ఆరోపిస్తున్న వేళ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా.. అది తాత్కాలికం మాత్రమేనని తెల
Audio Viral | టీడీపీ నేతల వేధింపులకు గర్భిణీ బలైంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో టీడీపీ కార్యకర్త భార్య శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త వేరే వాళ్లతో పడుకోబెట్టాలని చూస్తున్నాడని, పోలీసుల దగ్గర�
తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన పులివెందుల (Pulivendula) జడ్పీటీఎసీ ఉపఎన్నికలో (ZPTC By Election) విపక్ష వైసీపీకి (YCP) ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తున్న పులివెందులలో 30 ఏండ్ల తర్వాత అధికార టీడీ�
AP News | ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న 31 నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. కుల సమీకరణలో భాగంగా బీసీలకు 17, ఓసీలకు 6, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మైనార్టీలకు రెండు పోస్టులు కేటాయించి