PM Modi Tour | ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తు ఏర్పాట్లను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మంగళవారం పరిశీలించారు.
Chandrababu | ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కంపెనీ విశాఖపట్నంలో అడుగుపెడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో హైదరాబాద్ హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని.. ప్రస్తుతం వైజాగ్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్న�
Google Data Center | గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.
Tirumala Parakamani Case | తిరుమల పరకామణి చోరీ కేసుకి సంబంధించి సీఐడీ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయన్నార్ బృందం మంగళవారం తిరుమలలో పర�
Srikalahasti | భక్తులకు ముఖ్య గమనిక. కార్తిక మాసంలో శ్రీకాళహస్తి ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కొత్త వేళలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
YS Sharmila | సామాన్యుడి ధైర్యం సమాచార హక్కు చట్టం.. పాలనలో పారదర్శతకు నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దేశ చట్టాల్లో ఇదొక మైలురాయి అని కొనియాడారు.
AP Excise Suraksha | ఈ రోజుల్లో మద్యాన్ని విచ్చలవిడిగా కల్తీ చేసేస్తున్నారు. ఆ కల్తీ మద్యం తాగడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కొత్త యాప్న�
Nara Lokesh | హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టిందని.. కానీ విశాఖ అభివృద్ధికి పదేళ్లు చాలు అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. హైదరాబాద్ స్థాయిలో విశాఖను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Tirupati | భార్య వదిలేసి వెళ్లిపోవడంతో అందరూ తనను చూసి నవ్వుతున్నారనే అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన దగ్గర ఉన్న కత్తితో బాలుడిని నరికి చంపాడు. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
AI Video Calls | తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఉండటంతో జడ్పీటీసీ టికెట్ ఇస్తామని చెప్పి కొత్త మోసానికి తెరతీశారు. ఇందుకోసం ఏకంగా ఏఐ టెక్నాలజీని వాడుకుని మాజీ మంత్రి దేవినేని ఉమ పేరుతో, చంద్రబాబు వాయిస్త
Pawan Kalyan | మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. తనపై పుస్తకాలు చాలా ప్రభావం చూపాయని తెలిపారు. లెఫ్టిస్ట్.. రైటిస్ట్ అనేది కాకుండా జీవితంలో బ్యాలెన్స్ ముఖ్�
Mohan Babu | మోహన్బాబు శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీకి భారీగా జరిమానా పడింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించింది.