Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ఈ విషయాన్ని టీటీడ�
Viral News | కాసేపట్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ జంట.. చిన్న వివాదం కారణంగా విడిపోయింది. ఊరేగింపులో డ్యాన్స్ చేయడానికి సిద్ధపడిన పెళ్లి కూతురిని పెళ్లి కొడుకు అడ్డుకుని మందలించాడు. వరుడి తీరు నచ్చకపోవడంతో వధువు
School Bus Accident | కడప జిల్లా పులివెందులలో సోమవారం ఓ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకుని పాఠశాలకు వెళ్తున్న సమయంలో బస్సు వెనుక టైర్లు రెండు ఒక్కసారిగా ఊడిపోయాయి.
AP News | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదన 'మావిగన్' పై ఆ రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మాటలు నిలకడలేకుండా ఉన్నాయని, వాటిని పిచ్చె
AP News | ఏలూరు జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి రైలు ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు. వీరిలో ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు ఉన్నారు.
Eluru | చర్లపల్లి-షాలీమార్ రైలు(Charlapalli-Shalimar train) ఢీ నలుగురు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని ఏలూరు జిల్లా(Eluru district) ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
Prakash Raj | డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బచ్చలకూరి జోసెఫ్) పై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. బెయిల్పై అతడు బయటకు వస్తున్నప్పటికీ.. ఇప్పటికే నమోదైన ఇతర కేసుల్లో మళ�
Black Money Scam | ‘ఒకటికి నాలుగు రెట్లు డబ్బులు ఇస్తాం.. బ్లాక్ మనీని వైట్గా మారుస్తాం’ అంటూ అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న 12 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సత్తుపల్లి �
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్లో పాముల సంచారం కలకలం రేపింది. టికెట్ కౌంటర్, పార్సిల్ కార్యాలయం, ప్లాట్ఫామ్పై ప్రయాణికులు వేచి ఉండే గదిలో పాములు సంచరిస్తున్నాయి. దాంత�
AP News | శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లే తన ఇద్దరు బిడ్డలను చంపేసి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషాద ఘటన ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో జరిగింది. ప్రస్తుతం ఆ మహిళ పర�
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమేదారిపుట్టుగ వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు �