Polavaram Project | పోలవరం - బనకచర్ల ( పోలవరం - నల్లమలసాగర్) ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్త�
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లోని షాపింగ్ కాంప్లెక్స్లో (Shopping Complex) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Heart Attack | ఏపీలో దారుణం జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని సిరి గుండెపోటుతో మృతిచెందింది. క్లాస్రూమ్లో పాఠాలు వింట�
Tirupati | తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేశారు. లైంగిక దాడికి పాల్పడ్డ డాక్టర్ లక్ష్మణ్ కుమార్తో పాటు అతనికి సహకరించిన ఎ.శ�
Pawan Kalyan | న్యాయవ్యవస్థను భయపెట్టేలా, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ సెక్యులరిజం పేరుతో న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan | రెండు దశాబ్దాల రోడ్డు వెతకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిష్కారం చూపించారు. ఐఎస్ జగన్నాథపురం పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో బాంగా రెండు రోడ్ల నిర్మాణానికి రూ.7.60 కోట్లు మంజూరు
Nagababu | మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి అందని ద్రాక్షలాగే మారిపోయింది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించి.. ఇవాల్టికి ఏడాది పూర్తయ్యింది. కానీ దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీ�
YS Sharmila | ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. నెహ్రూ ఈ దేశానికి అసలైన విశ్వాస పాత్రుడైతే, సిసలైన విశ్వాస ఘాతకుడు నరేంద్ర మోదీ అని విమర్శించారు. దేశ మొదటి ప్రధానిపై మ�
Tirupati | తిరుపతిలో దారుణం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థినితో పరిచయం పెంచుకున్న ర్యాపిడో డ్రైవర్.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు కూడా దిగాడు.
Scrub Typhus | ఏపీలో స్క్రబ్టైఫస్పై జరుగుతున్న ప్రచారంపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ స్పందించింది. స్క్రబ్టైఫస్ కొత్త వ్యాధి కాదని ఏపీ ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఇది కూడా డెంగీ, మలేరియాలాంటిదే అని ప
దేశవ్యాప్తంగా కుదిపేసిన ఇండిగో సంక్షోభంపై వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దయ�
Vijayasai Reddy | హిందూ మతంపై కుట్రలు సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దామని పిలుపునిచ్చారు.