AP News | గొడ్డలి పార్టీ మళ్లీ పుంజుకుంటే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో �
YS Jagan | ఆక్వాఫీడ్ ధరలు(Aquafeed prices) తగ్గించాల్సిందేనని లేదంటే ఆక్వా రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఏపీలోని కూటమి ప్రభుత్వానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు.
Tuni Missing Case | కాకినాడ జిల్లా తుని మండలంలో అడవిలోకి వెళ్లి అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) కేసు రోజురోజుకీ మరింత మిస్టరీగా మారుతోంది. ఎవరైనా చిన్నారిని కిడ్నాప్ చేశారా? లేక అటవీ ప్రాంతంలో క్రూర జ�
CM Ramesh | తనకు రెండు గంటల సమయం ఇస్తే చాలు.. ఎవరినైనా సరే బీజేపీలో చేరేందుకు ఒప్పిస్తానని ఏపీకి చెందిన బీజేపీ నేత సీఎం రమేశ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీలు కాషాయ గూటికి చేరడం వెనుక సీఎం రమేశ్ పాత్ర ఉ�
AP News | కలియుగ వైకుంఠం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం తీవ్ర వివాదాస్పదంగా మారింది. �
AP News | ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన జగన్ను మించిన వెన్నుపోటుదారుడు మరొకరు లేరని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. '�
AP News | పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందనే కారణంతో గిరిజన యువతిని ప్రియుడే దారుణంగా హత్య చేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం చెరువులో మృతదేహం కనిపించడంతో విచారణ
Tuni Missing Case | కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి(జాను) అదృశ్యం కేసు రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. పాప కనిపించకుండా పోయి ఏడు రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించక
కడప సెంట్రల్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీ రాజశేఖర్ పరారయ్యాడు అనారోగ్య కారణాల వల్ల ఏప్రిల్ నెలలో విశాఖ మానసిక ఆస్పత్రికి తరలించి, తిరిగి జైలుకు తరలిస్తుండగా గూడూరు రైల్వే స్టేషన్లో తప్పించుకు�
AP News | మాజీ ముఖ్యమంత్రి జగన్ నిజంగానే ఒక బొద్దింక లాంటి వారని, అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే 'హిట్' తో గట్టిగా కొట్టి తరిమేశారని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్
AP News | 'ఏపీ లిక్కర్ స్కామ్' కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. ఈ అరెస్టుకు ముందు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ ఏకకాల�
AP News | ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆ రాష్ట్ర హోంమంత్రి (AP Home Minister) వంగలపూడి అనిత (Vangalapudi Anita) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పాయకరావుపేట నియోజకవర్�
AP News | ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. చిత్తూరు �