Tirupathi | ఏపీలోని తిరుపతిలో ఓ ఏఎస్సై హల్చల్ సృష్టించాడు. ఫ్రీగా బిర్యానీ ఇవ్వాలంటూ మద్యం మత్తులో హోటల్ యజమానిని చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
Telangana | ప్రస్తుతం తెలంగాణ సమాజంలో జరుగుతున్న కొన్ని సామాజిక, రాజకీయ పరిణామాలు పైపైన చూస్తే అత్యంత సాధారణంగా, విడివిడిగా, యాదృచ్ఛికంగా కనిపిస్తున్నప్పటికీ... వాటిని లోతుగా విశ్లేషిస్తే ఒక ప్రమాదకరమైన ఉమ్మడ�
AP News | ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే ప్రసక్తే లేదని, ఒకవేళ గెలిస్తే 'నేను ఆయన బూట్లు తుడుస్తా' అ
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్పైన, ఆ పార్టీ నేతలపైన పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కులాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ అండ్ కో పనిగా పెట్టుకుందని, వారి ప్రజావ్యతిరేక
AP News | జగన్ ప్రభుత్వం కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను వేధించి, రాష్ట్ర అభివృద్ధిని పాతాళానికి తొక్కేసిందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం చీపుర్లపాడులో రూ.10.51
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగిన రాజకీయ హత్యలపై ఇటీవల వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీడీపీ హయాంలోనే తన తాత వైఎస్ రాజారెడ్డి, బాబాయ్ వివేకానందారెడ్డి హత్యకు గురయ్యారని
AP News | ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిందని, దాని నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు �
AP News | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ లక్ష్యంగా మంత్రి పీ నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రక్తచరిత్ర ఎవరిదో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బాగా తెలుసని, జగన్ అండ్ కో ఎన్ని అసత్యాలు మ�
వైసీపీ నేత పరసా కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడ నగరంలో నడిరోడ్డుపై వెంకటరత్నం చౌదరి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.
విజయవాడలో ఇద్దరు యువకులు జీపులతో బీభత్సం సృష్టించారు. సినిమా క్లైమాక్స్ను తలిపంచేలా యువకులు నడిరోడ్డుపై జీపులతో ఢీకొట్టి దాడికి పాల్పడం స్థానికంగా కలకలం రేపింది.
Gudiwada Temple | కృష్ణా జిల్లా గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయమైంది. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కిరీటాన�
Viral Video | మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. మీ కాళ్లు పట్టుకుంటా.. నాకు గంజాయి ప్యాకెట్ ఇప్పించండి సార్ అంటూ సెల్టవర్ ఎక్కి నానా రభసా చేశాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో �