Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల నుంచి ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు.
Chandrababu | ప్రజల ఆరోగ్యం విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏమీ తెలియకుండా మాట్లాడుతూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండ
Heart Attack | విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఆర్టీసీ డిపోనకు చెందిన కండక్టర్ ఈశ్వరరావు గుండెపోటుతో మరణించాడు. విధి నిర్వహణలో భాగంగా వైజాగ్ నుంచి తిరిగొస్తున్న సమయంలో మార్గమధ్యలోనే విపరీతమైన ఛాతీనొప్పితో పడిప�
TTD | తిరుమల శ్రీవారి సేవలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గుడ్న్యూస్ చెప్పారు. సేవకులకు స్వామివారిని మరింత దగ్గర నుంచి దర్శించుకునే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
Heavy Rains | రాగల మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్�
Vangalapudi Anitha | చీకటి జీవోలు తెచ్చే సంస్కృతి తమది కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అని తెలిపారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి అనిత ఈ మేరకు సమాధానమిచ్చా
Nara Lokesh | ఏపీ శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. కూటమి నాయకులు మహిళలను అవమానిస్తున్నారంటూ బొత్స వ్యాఖ్యానించడంపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP News | జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్పై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీ రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగానూ ఆయన్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జార
భార్య చికెన్ (Chicken) వండలేదని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్ల యర్రగొండపాలెం మండలంలో గోళ్లవిడిసిలో చోటుచేసుకున్నది.
AP Weather | ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికితోడు గురువారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండింటి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ �
Parakamani Contraversy | తిరుమల పరకామణి వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. పరకామణి కేసు రాజకీయంగా ప్రేరేపించినట్లు ఉందని �
Srisailam | శ్రీశైలంలో దసరా మమోత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. నవదుర్గ అలంకారంలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని శైలపుత్రి స్వరూపంలో అలంక�
Nara Lokesh | శాసనసభకు రావాల్సిన బాధ్యత జగన్కు లేదా అని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. పులివెందుల సమస్యలైనా సభ దృష్టికి తీసుకురావాలి కదా అని ప్రశ్నించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే పార్�