కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా.. అ
AP News | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని తిరుపతి (Thirupati) లో కరోనా (Corona Virus) కలకలం రేపింది. తిరుపతి అర్బన్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ పాజిటివ్గా తేలడంతో తిరుపతిలో మొదటి కేసు నమోదైంది. గత కొన్ని రోజులుగ�
AP News | పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ప్రతిపాదిత రామాలయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నిర్మాణానికి మార్గం �
Vangalapudi Anitha | ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్ హ్యాక్ అయ్యింది. శుక్రవారం నాడు ఆమె ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అన్ని ట్వీట్లను తొలగించారు. డీపీ కూడా కనిపించడం లేదు.
AP News | ఏపీలోని నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి అనారోగ్యంతో మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తాను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో డాడీకి ట్రీట్మెంట్ చేయించండి అని ఓ �
AP News | తిరుపతిలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అత్యంత షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద భక్తులు నిత్య పూజలందుకునే ప్రాచీన ఆంజనేయస్వామి విగ్రహం మాయమైంది. నిత్యం వందలాది మంద�
AP News | తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని, కానీ వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనవల్ల ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు �
అమెరికాలో గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి చెందాడు. పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రవితేజ (34) 2019లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం సాధించాడు.
Tirupati | తిరుపతి జిల్లాలో నకిలీ పోలీసు వ్యవహారం సంచలనం రేపింది. అర్ధరాత్రి వేళ ఓ హోం స్టే వద్దకు అమ్మాయితో వచ్చిన ఓ వ్యక్తి.. రూం కావాలని బెదిరింపులకు దిగాడు.
Visakhapatnam | ఏపీలోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్ద ఓ కారు అదుపుతప్పి వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు.
Guntur | ఏపీలోని గుంటూరులో టీడీపీ నేత, అతని కుటుంబసభ్యులు దాష్టీకంగా వ్యవహరించారు. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. ఈ నెల 15వ తేదీన జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.