Macherla | మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఉద్యోగినిని రేప్ చేసిన వ్యక్తి ఆమె ప్రియుడే అని.. వాళ్లిద్దరికీ స్నాప్చాట్ ద్వారా పరిచయమైందని పోలీసుల విచారణలో �
Viral Video | జనసేన నాయకుల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఘటన మరువకముందే తనను మోసం చేశాడంటూ మరో జనసేన నాయకుడి బాగోతాన్ని ఓ మహిళ బయటపెట్టింది.
Vizag Murder Case | విశాఖపట్నం మౌనిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రవీంద్రను మూడు రోజుల కస్టడీకి తీసుకుని గాజువాక పోలీసులు విచారించడంంతో కొత్త విషయాలు బయటకొచ్చాయి.
AP News | ఏపీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కిరాణ షాపునకు వచ్చిన బాలికపై అత్యాచారం చేశాడు.
RK Roja | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తను ఎదుర్కొన్న ఆరోగ్య సవాళ్లు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల పదవీకాలం �
Visakhapatnam | సరదాగా సాగాల్సిన క్రికెట్ మ్యాచ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆటోలో తలెత్తిన వివాదం కారణంగా ఓ డిగ్రీ విద్యార్థిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఏపీలోని విశాఖపట్నంలో ఈ ఘోరం జరిగింది.
AP News | ఏసీబీ అధికారిగా నటించి తహశీల్దార్ను బురిడీ కొట్టించి రూ.50 లక్షలు కాజేసిన ఓ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మోసగాడినికి చివరకు సత్యసాయి జిల్లాలో అరెస్టు చేశా
RTC Bus Fire Accidet | కడప జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద పల్లె వెలుగు బస్సుకు విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులోని 21 మంది ప
Earthquake | ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూకంపం (Earthquake) వచ్చింది. శనివారం రాత్రి 11:30 గంటలకు అరకు వ్యాలీ, పాడేరు, పెదబయలు, హుకుంపేట , ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.
Badam Milk | శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో బాదంపాలు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపులో నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధప�
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిపై ఓ బైక్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు.
Perni Nani | వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నంలో కొబ్బరితోట ప్రాంతంలో చేపట్టిన అక్రమ ఇంటి నిర్మాణాన్ని నిన్న అధికారులు కూల్చివేశారు.