AP News | రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారా.. లేదంటే గూండాల రాజ్యాన్ని నడుపుతున్నారా..? అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు సెల్ఫ్డబ్బా కొట్టుకొని మరోసారి నెటిజన్ల ట్రోలింగ్కు గురయ్యారు. ఈసారి ఆయన మరో అడుగు ముందుకేసి ‘తానే అందరికంటే పెద్ద జెన్జీ’ అంటూ వ్యాఖ్యానించారు.
AP News | విజయవాడలో జరిగిన ఘటనకు కులం రంగు పులిమి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై విమర్శలు చేయడం, హోంమంత్రి వంగలపూడి అనిత మేకప్పై అవమానకరంగా మాట్లాడటం లాంటి చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ సీఎం చంద్�
AP News | ఉండవల్లిలో వైసీపీ నేతల పర్యటన సందర్భంగా జరిగిన రాళ్లదాడిపై ఏపీ హోంమంత్రి (AP Home Minister) వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తీవ్రంగా స్పందించారు. అమరావతిలో అడుగుపెట్టే కనీస అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. వారు రైతులను పర�
AP news | ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆమె ఏకంగా ఐదుగురిని ఒకరికి తెలియకుండా మరొకరిని పెండ్లి చేసుకొని మోసాలకు పాల్పడిన నిత్య పెళ్లి కూతురిని పెద్దవడుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
AP EAPCET | సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అలర్ట్. ఏపీ ఎప్సెట్ పరీక్షలకు హాజరైన సీబీఎస్ఈ విద్యార్థులకు కన్వీనర్ కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
AP News | వైసీపీ అధినేత జగన్ మనస్తత్వంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ ఇద్దరు నేతలు కలిసి ప్రశాంతంగా ఉండటం జగన్కు అస్సలు ఇష్టం ఉండదని విమర్శించారు. జగన్ ప్రవర్తన చూస్తుంటే మ
AP News | ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా భూమయ్యగారిపల్లెలో నూతనంగా నిర్మించిన లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
AP News | ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తీపి కబురు అందించింది. వారి పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివ�
Paravada Pharmacity | ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ (Dakshin Energy) కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
AP News | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లా�