Heart Attack | ఏపీలోని మంగళగిరిలో విషాదం నెలకొంది. పీపీటీ ట్రైనింగ్లో భాగంగా నిర్వహించిన రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న ఓ హెడ్ కానిస్టేబుల్.. కాసేపటికే గుండెపోటుతో మృతిచెందాడు. మంగళగిరి ఆరో బెటాలియన్లో జరిగిన ఈ �
Viral Video | ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహించాల్సిన సమయంలో, పేషెంట్లను గాలికొదిలేసి ఇద్దరు నర్సులు ఐటెం సాంగ్లపై డ్యాన్సులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్
Transfer | తెలంగాణకు బదిలీ చేయలేదనే ఆవేదనతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడంటూ సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ఫ�
Vijaya Dairy | విజయ డెయిరీ బ్రాండ్ దుర్వినియోగంపై తెలంగాణ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ల మధ్య వివాదం ముదురుతున్నది. తెలంగాణలో ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుబంధంగా ఎలాంటి సహకార సంఘాలు లే�
YS Sharmila | దేశంలో మహిళలకు భద్రత లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గంటకు 50 మంది మహిళల మీద దాడులు జరుగుతుంటే ఎక్కడుంది నారిశక్తి వందన్ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నారీ చట్టాలన్నీ �
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు ట్రయల్ రన్ కాన్వాయ్ ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని అదే గ్రామానికి చెందిన యువకుడు
Viral News | జీలకర్ర బెల్లం పెట్టిన కొద్ది క్షణాలకే పెళ్లి మండపంలో ఊహించని మలుపు తిరిగింది. పెళ్లి పీటలపై కూర్చున్న వధువు ఒక్కసారిగా లేచి, మండపానికి వచ్చిన ఓ యువకుడిని చూసి ఆనందంతో వచ్చావా అంటూ అతని వద్దకు వెళ్�
Vijayawada | పోలీసులు కార్డన్సెర్చ్ చేస్తుండగా దుండగుడు పోలీసులపైకి కాల్పులకు యత్నించిన ఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది. బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస
Vijayawada | విజయవాడలో ఓ దుండగుడు ఏకంగా పోలీసులపైనే కాల్పులకు యత్నించాడు. బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Social Media Ban | పిల్లలు సోషల్మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ప్రకటించాయి. తమ రాష్ట్రంలో 13 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్టు ఏపీ సీఎం చం�
KRMB | నీటి నిర్వహణపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చేతులు ఎత్తేసింది. నీటి లెక్కల బాధ్యత రాష్ర్టాలదేనని స్పష్టంచేసింది. రాష్ర్టాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే బోర్డు పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్క�