Jogi Ramesh | ఏపీ లిక్కర్ స్కాంలో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టుపై ఆయన సతీమణి శకుంతల స్పందించారు. నకిలీ మద్యం వ్యవహారంలో తన భర్త పాత్ర ఏమీ లేదని తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే జోగి రమేశ్ను అరెస�
Chandrababu | గత సార్వత్రిక ఎన్నికల్లో కాస్త పోరాడి ఉంటే పులివెందులలోనూ గెలిచేవాళ్లమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందని �
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ (YCP) నేతల అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒక్కొక్కరిని వివిధ కేసుల్లో కూటమి ప్రభుత్వం కటకటాల్లోకి (TDP Govt) పంపిస్తున్నది. తాజాగా వైసీపీ సీనియర�
వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) ఇంటివద్ద తీవ్ర ఉద్రక్తత కొనసాగుతున్నది. నకిలీ మద్యం కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని మంత్రి నారా ల�
Kasibugga Stampede | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్�
Kasibugga | కార్తీక మాస ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంల�
Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇవాళ ఆలయానికి 15 వేల మంది భక్తులు వచ్చారని తెలిపింది. ఈ సమయంలో రెయిలింగ్ ఊడిపడటంతో తొక్కిసలాట జరిగిందని �
Kasibugga | కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఆలయ నిర్వహకుడు, ధర్మకర్త హరికుముంద్ పండా స్పందించారు. ఆలయానికి సాధారణంగా రోజుకు వెయ్యి నుంచి 2 వేల మంది వరక
Kasibugga | కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యగా వ్యహరిస్తోందని అన్నారు. ఈ తొక్కిసలాటలో అమాయకులపై
Kasibugga | కాశీబుగ్గ తొక్కిసలాట చాలా బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తొక్కిసలాటలో అమాయకులు చనిపోయారని పేర్కొన్నారు. ప్రైవేటు ఆలయ నిర్వాహకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనకు బాధ్యుల
Kasibugga | ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. కార్తీక మాసం ఏకాదశి రోజున జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించడం కలకలం రేపింది.
AP News | ఏలూరు జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. భర్తతోనే కాకుండా బావతో కూడా కాపురం చేసి పిల్లలను కనాలని చిన్న కోడలిని అత్తామామలు వేధింపులకు గురిచేశారు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో 10 రోజులుగా గదిలో నిర్బంధ�