SRM University | ఏపీ రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్లను యూనివర్సిటీ పెండింగ్లో పెట్టింది. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదులు వచ్చా�
Chevireddy Bhaskar Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో తన ఆస్తులను జప్తు చేయడం పట్ల వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. మద్యం కుంభకోణంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు.
Maoists | ఏపీలోని విజయవాడ శివారులో అరెస్టయిన మావోయిస్టుల్లో నలుగురిని బుధవారం నాడు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారికి విజయవాడ కోర్టు డిసెంబర్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో వారికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. కృష్ణమోహన్, ధనుంజయ, గోవిందప్పను ఈ నెల 26వ తేదీలోగా జడ్జి ఎ
TataNagar Express | వైజాగ్ సమీపంలో టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. పెందుర్తి రైల్వే స్టేషన్ దగ్గరలో విద్యుత్ లైన్ పనులు జరుగుతుండటంతో కరెంట్ పోల్ పక్కకు ఒరిగి.. రైల్వే ఓవర్హెడ్ ఎక్విప�
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
Sasikala Narra | అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం ఏపీకి చెందిన తల్లీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అసలు నిందితుడు ఎవరో తెలుసుకున్నారు. అది కూడా అతను వాడిన ల్యాప్టాప్ నుంచి సేకరించిన డీఎన్�
Nellore | నెల్లూరు జిల్లా సంగం వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు కింద భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Nellore | నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం డేగలపూడి వద్ద కల్వర్టు కూలిపోయింది. మొంథా తుపాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు ఈ కల్వర్టు కూలిపోయింది. అది కాస్త ఇవాళ కూలిపోయింది. దీంతో నెల్లూరు - రాజంపేట మధ్య రాకపోక
Maoists | మావోయిస్టుల కదలికలతో ఏపీలో హై అలర్ట్ కొనసాగుతోంది. అడవిలో నుంచి ఏపీకి వచ్చిన మావోయిస్టుల కోసం భద్రతాబలగాల గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే విజయవాడలో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు.. ఎ
AP News | రోజురోజుకీ మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం! రోడ్డు ప్రమాదానికి గురై కళ్ల ముందే మనిషి ప్రాణం పోతున్నా జనాలు పట్టించుకోలేదు. మాకేం సంబంధమంటూ చూసి చూడనట్టుగా పక్క నుం�
Maoists | అల్లూరి జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్పై ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా, అతని సతీమణి మృతిచెందినట్లుగా నిర్ధారించారు.
Vijayawada | విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. నగర శివారులో ఛత్తీస్గఢ్కు చెందిన 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు
Tirumala Vaikunta Dwara Darshanam | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30వ తేదీ నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు �