Tirupati | తిరుపతి నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీలో దారుణం జరిగింది. ఫస్టియర్ విద్యార్థినిని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించి లోబరచుకున్నాడు. ఆమెను గర్భవతిని కూడా చేశాడు. ఈ విషయం తెలిసిన మరో ప్రొఫ�
AP News | ఐదో తరగతి బాలుడు తన తల్లికి పునర్జన్మను ప్రసాదించాడు. కరెంటు షాక్తో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తల్లిని సమయస్ఫూర్తితో కాపాడాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పదవికి పవన్ కళ్యాణ్ అనర్హుడని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆలస్యంగా మేల్కొన్నారు. పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని లేదా ఆయన సినిమాలను తెలంగా
Fact Check | కిలో అరటి పండ్లు కేవలం 50 పైసలు మాత్రమేనని.. ఏపీలో అరటి రైతుల కష్టాలను వివరిస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్పై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ వార్తలను ఖండించింది. ఈ మేరకు ఏపీ ప్రభు
YS Jagan | ఏపీలో అరటి రైతుల కష్టాల గురించి చెబుతూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. 'హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి! ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే! అవున�
Nellore Mayor | నెల్లూరు మేయర్ స్రవంతిపై ఈ నెల 18వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు ఇచ్చారు.
Amaravati | ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్కు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాల్లోని 16,666.57 ఎకరాల ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AP News | ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీ బాయి (27) ఆత్మహత్య చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న 8 నెలల్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్
AR Constable Prakash | వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నాడు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
Cyclone Ditwah | నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాను ఉత్తర వాయవ్య దిశగా వేగంగా కదులుతోంది. రేపు తెల్లవారుజామున తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేర�
Accident | కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు సమీపంలోని కోటేకల్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ యాక్సిడెంట్లో ఐదుగురు మృతిచెందారు.
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ కుమారుడు, భార్య అనుమానాస్పదంగా మరణించారు. కుటుంబ కలహాల కారణంగా కుమారుడిని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.