AP News | స్త్రీ శక్తి పథకానికి ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ400 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Srikakulam | శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో విద్యార్థి పత్తిపాటి సృజన్ ఆత్మహత్య ఉద్రిక్తతకు దారితీసింది. సీనియర్ విద్యార్థుల దాడి వల్లే సృజన్ ప్రాణాలు తీసుకున్నాడని అతని తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆందో�
Sathya Sai | శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ ఇప్పుడు సోషల్మీడియాలో నెటిజన్లకు టార్గెట్గా మారారు. వాళ్లు చేసిన ఓ పనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్పై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేశానని పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో ఉన్న ముస్లింలంతా కోటీశ్వరులు, లక్షాధికారులు
Chandrababu | ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు
Pawan Kalyan | అటవీ భూములు ప్రకృతి సంపద.. జాతి ఆస్తి అని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. వాటిని ఆక్రమించిన వారు, చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు కచ్చితంగా శిక్షార్
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయ�
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన కీలక దృశ్యాలు బయటకొచ్చాయి. బస్సు ప్రమాదం జరగడానికి ముందు ఆ మార్గంలో వెళ్లిన ప్రైవేటు బస్సు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
అనారోగ్యం బారినపడి దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగులను (Patients) కూడా దొంగలు వదలడం లేదు. అంతా నిద్రపోతుండగా హాస్పిటల్లోని ఓ వార్డులోకి ప్రవేశించిన దుండగుడు చేసిన పనిచూసి అంతా విస్తుపోయారు.
Peddireddy Ramachandra Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కుట్రలు పన్ని లక్షల, కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీ భూముల్ని వంద రూపాయలకే విక్రయిస్తున�
Kidney Rocket | ఏపీలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టయ్యింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి రాకెట్ బయటకొచ్చింది. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతిచెందడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి�
Nara Lokesh | తెలుగుదేశం పార్టీలో పెండింగ్లో ఉన్న అన్ని పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తామని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Shivraj singh Chouhan | ఏపీలోని గుంటూరు జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లో ప్రజలు నన్ను మామ అని పిలుస్తారు.. ఇకపై ఏపీ వారికి కూడా నేను మామనే అని వ్యాఖ్యానించ�
Chandrababu | ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఛీఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారని అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గూగుల్ వంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయని.. చదువుకున్న పిల్లలు ఒకప్పుడు అమెరికా వె�