Chandrababu | ఏపీలో పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు హెచ్చరికలు కలకలం సృష్టించాయి. తిరుపతిలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసాలలో బాంబులు పెట్టినట్లుగా బుధవారం న�
Vijayawada | దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైకి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు ఎలాంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రొటోకాల్ దర్శనాలు ఉండవని ఈవో శీనా నాయక్ ప్రకటించారు.
YS Sharmila | దళితవాడల్లో ఐదు వేల ఆలయాలు కట్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించడం తీవ్ర దుమారం రేపింది.
Child Marriage | పల్నాడు జిల్లాలో పెద్దల సమక్షంలో ఓ బాల్యవివాహం జరిగింది. దీనిపై పల్నాడు పోలీసులు, చైల్ వెల్ఫేర్ అధికారులు కన్నెర్ర జేశారు. పెళ్లి కొడుకుతో పాటు తల్లిదండ్రులు, పురోహితుడు, మండపం నిర్వాహకుడు, ఫొటోగ్�
Tirupati | తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను బుధవారం నాడు వర్చువల్గా ప్రారంభించా�
చిత్తూరు జిల్లాలో అమానుషం జరిగింది. ప్రియుడిని బెదిరించి.. అతని కళ్లెదుటే ప్రియురాలిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. గత నెల 25వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Chandrababu | ఒకప్పుడు పండుగ చేసుకోవడం అంటే భయంగా ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకటో తారీఖునే పెన్షన్ వస్తోందని.. ఇది కూటమి ప్రభుత్వం సత్తా అని తెలిపారు.
Mithun Reddy| రాజమండ్రి సెంట్రల్ జైలులో తనను ఒక టెర్రరిస్ట్ మాదిరిగా ట్రీట్ చేశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరితో మాట్లాడనివ్వలేదని.. సీసీ కెమెరాలతో నిఘా పెట్టి.. విజయవాడ నుంచి మానిటరి
Tragedy | తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ముందురోజు అబ్బాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసిన అమ్మాయి మరుసటి రోజు అదే రైల్వే ట్రాక్పై పడుకుని తనువు చాలించ
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను ఇస్తూ ఆదేశాలిచ్చింది.
Vidadala Rajini | కూటమి నాయకుల వేధింపులను ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తల రక్షణ కోసం వైఎస్ జగన్ తీసుకొచ్చిన డిజిటల్ బుక్లో మాజీ మంత్రి విడదల రజినీపై తాజాగా ఫిర్యాదు అందింది.
Yamini Sharma | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బీజీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ విమర్శలు గుప్పించారు. ప్రజలపై అంత ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం సమాజానికి ఇవ్వాలని షర్మిలకు యామినీ సూచించార�
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలో పనిచేసే అధికారులకు హెచ్ఆర్ఏ పెంపును కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.