పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ భర్త ఇద్దరు పిల్లలకు కూల్డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగించి, తానూ ఆత్మహత్య�
Vijayasai Reddy | ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. అమరావతి నిర్మాణానికి పలు సూచనలు చేస్తూనే వైసీపీ ప్రతిపాదించిన మావిగన్ నమూనాపై విమర్శలు గుప్పించారు.
AP News | మతిస్థిమితం సరిగ్గా లేని ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. కన్న బిడ్డలనే హతమార్చి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ పండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Road accident | ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బొలెరో, లారీ ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
YS Jagan | ఏపీలోని కూటమి ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అన్యాయంగా సాగుతోందని విమర్శించారు
AP Inter Results | ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.in/ ను సంప్రదించాలని సూచించారు.
AP News | తండ్రి తిట్టాడన్న కోపంలో ఓ బాలుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. తన సైకిల్ తీసుకుని దాదాపు 100 కి.మీ. దూరం ఏకధాటిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. గొడవ తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిన కొడుకు తిరిగిరాకపోవడంతో తం
Viral Video | ఓవైపు ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ.. ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. దీనికి మార్కాపురంలో జరిగిన ఘటననే ఉదాహరణగా చెప్పొచ్చు. అద్దం లేకుండా బస్సును ఎలా నడుపుతావని ప్రయ�
AP News | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిది ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదమని, ఆయన ఉన్మాదంతో రాజకీయాలు చేస్తున్నారని ఆ రాష్ట్ర మంత్రి నిమ్మల రా�