Hyderabad High Way | సంక్రాంతి సంబురం ఇవాల్టితో ముగుస్తుంది. ఇక ఏపీలోని సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు మళ్లీ పట్నం బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - విజయవాడ హైవేపై రద్దీని తగ్గించేందుకు నల్గొండ పోలీసులు కీలక నిర్�
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 30వ తేదీన ఢిల్లీలోని సేవా భవన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజ�
Goda Kalyanam | తిరుపతిలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. టీటీడీ పరిపాలన భవన ప్రాంగణంలో గల మైదానంలో గురువారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకను వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.
Kodi Pandem | సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కోడి పందేలు హోరాహోరీగా సాగుతుంటాయి. ఈసారి కూడా ప్రజలు ఏమాత్రం తగ్గట్లేదు.. లక్షలు కాదు.. కోట్లలో డబ్బులు పెట్టి ఈ పందేలు ఆడుతున్నారు.
Chandrababu | సంక్రాంతి పండుగ వేళ దారుణం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నివాసం ముందు ఓ వృద్ధుడు ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Sarlankapalle | కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్నిప్రమాద బాధితులకు అన్ని విధాలుగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలనాన్నారు.
Liquor Rates | సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం ధరలను భారీగా పెంచేసింది. అన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10.. రిటైలర్ల మార్జిన్లో 1 శాతం పెంచింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై రద్దీ కొనసాగుతోంది. ఏపీ వైపునకు వెళ్తున్న వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి.
Kakinada | సంక్రాంతి వేళ తీవ్ర విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లెలో ఊరుఊరంతా భస్మమైంది. ఈ తండాలోని మూడు పక్కా ఇళ్లు మినహా 38 పూరిళ్లు కాలి బూడిదయ్యాయి.
Nallamala Sagar | పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ వాదనలన్నీ వీగిపోయాయి. సర్కార్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన
Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గుడిలోని బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. దేవాలయం వెనుక ద్వారం నుంచి వచ్చిన దుండగులు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు
Vijayawada Durga Gudi | విజయవాడ దుర్గ గుడిలో జరిగే శ్రీచక్ర నవావరణాచర్చన పూజకు వినియోగించే పాలల్లో పురుగులు రావడం కలకలం రేపింది. ఇంద్రకీలాద్రిపై చోటుచేసుకున్న ఈ అపచారంపై ఆలయ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బ�
Sankranthi | సంక్రాంతి పండుగ సందర్భంగా నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. ధరలు అమాంతంగా పెరిగా యి. ఏపీలో కిలో ధర 2వేల నుంచి 2500 వరకు పలుకుతుండగా, తెలంగాణలో 1000 వరకు ఉన్నది.
Sankranthi | సంక్రాంతి పండుగ వేళ కోడిపందేలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పేకాట, కోడిపందేలను అడ్డుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెకర్లను ఆదేశిస్తూ హైకోర్టు న్�