Tirumala | మార్చి 3న సంభవించబోయే చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని దాదాపు పదిన్నర గంటలపాటు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఖగోళశాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప
CWC | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, చనాక కొరాట, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులేవీ తాము అంగీకరించబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఇదే విషయాన్ని ఇప్పటికే అనేకసార్ల�
TTD | తిరుమల కొండపై ముద్దులు పెట్టుకుంటూ ఫొటోలు దిగిన కొత్త జంట తమ తప్పును తెలుసుకున్నారు. శ్రీవారి ఆలయం ముందు ఫొటోషూట్ చేసినందుకు క్షమాపణలు చెప్పారు. శ్రీవారి సేవ ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుంటామని తెలిపా
AP News | చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరంగరాజపురం మండలంలోని బీసీ కాలనీ సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఓ విద్
AP News | అనంతపురం జిల్లా గంజాయి మత్తులో రౌడీషీటర్ అజయ్ హల్చల్ చేశాడు. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్కిక్కర్తో ఉన్న వాహనంతో నానా హంగామా సృష్టించాడు.
Tirumala |తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో అపచారం జరిగింది. వేంకటేశ్వర ఆలయానికి వచ్చిన ఓ కొత్త జంట వెడ్డింగ్ ఫొటోషూట్ కలకలం రేపింది. బుధవారం ఉదయం పెళ్లి దుస్తుల్లో ఉన్న జంట గొల్లమండపానికి అతి సమీపంలో ఫొటోషూట్ల
Kakinada Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కత్తిపూడి హైవేపై రెండు కంటైనర్ లారీలు ఢీకొన్నాయి. దీంతో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి రెండు లారీల ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహమవ్వ�
Republic Day | ఏపీలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో ఈ వేడుకలు చేపట్టారు.
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఐదుగురిని పద్మ విభూషణ్, 13 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
Bus Accidnet | ఏపీలోని రాజమహేంద్రవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రావెల్ బస్సులను విద్యార్థులతో వెళ్తున్న మరో రెండు బస్సులు ఢీకొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో 26 మంది విద్