AP News | తిరుపతిలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో అత్యంత షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద భక్తులు నిత్య పూజలందుకునే ప్రాచీన ఆంజనేయస్వామి విగ్రహం మాయమైంది. నిత్యం వందలాది మంద�
AP News | తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని, కానీ వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనవల్ల ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు �
అమెరికాలో గుండెపోటుతో ఏపీ యువకుడు మృతి చెందాడు. పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రవితేజ (34) 2019లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం సాధించాడు.
Tirupati | తిరుపతి జిల్లాలో నకిలీ పోలీసు వ్యవహారం సంచలనం రేపింది. అర్ధరాత్రి వేళ ఓ హోం స్టే వద్దకు అమ్మాయితో వచ్చిన ఓ వ్యక్తి.. రూం కావాలని బెదిరింపులకు దిగాడు.
Visakhapatnam | ఏపీలోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్ద ఓ కారు అదుపుతప్పి వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు.
Guntur | ఏపీలోని గుంటూరులో టీడీపీ నేత, అతని కుటుంబసభ్యులు దాష్టీకంగా వ్యవహరించారు. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. ఈ నెల 15వ తేదీన జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
AP News | ఎనిమిదేళ్లుగా ప్రేమించిన యవకుడు మోసం చేయడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తట్టుకోలేకపోయింది. తనను కాదని వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.
AP News | కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటుచేసుకున్న పరిణామాలు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రవర్తనపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విర�
ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నా డని భర్తను భార్య హత్య చేసి కట్టుకున్న వాడి బైకుపైనే నిందితులతో కలిసి పారిపోయింది.
YS Jagan | ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే సిండికేట్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారని �
AP News | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ది రాక్షస మనస్తత్వమని ధ్వజమెత్తారు. కరవు కాటకాలతో రాష్ట్రం అల్లాడిపోవాలనే