South Central Railway | విజయవాడ - దువ్వాడ సెక్షన్ మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
AP News | పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. కన్నతల్లి, తోడబుట్టిన తమ్ముడిని ఓ అన్న అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లనే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్త
AP Cabinet Meeting | ఏపీలో రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో సోమవారం సమావేశ�
Indian Student | అమెరికాలో విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ ఆంధ్రా యువతి టెక్సాస్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆమె.. నిద్రలోనే కన్నుమూసింది.
Heart Attack | బస్సు నడుపుతుండగా ఓ డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ ముందు తన పరిస్థితి గురించి కాకుండా.. బస్సులో ఉన్న 50 మంది విద్యార్థుల గురించి ఆలోచించాడు. సమయస్ఫూర్తితో బస్సు వేగాన్ని తగ్గించి, ఓ పక్కన
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీడియాలో ప్రచారం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Bus Accident | పల్నాడు జిల్లాలో సోమవారం ఉదయం ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి.. రోడ్డు పక్కన ఉన్న భారీ వాటర్ పైప్లైన్ను
AP News | ఏపీలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు దర్శనం సులువుగా అయ్యేందుకు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనం టికెట్లను సులువుగా జారీ చేసేందుకు ముఖ్య ఆలయాల్లో కియోస్క్ మెషిన్లను ఏర్పాటు చేయాలని �
Bus Tickets on Google Maps | ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఇకపై ఆర్టీసీ యాప్ లేదా వెబ్సైట్లోనే కాకుండా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ కొత్త సదుపాయం �
Pithapuram | ఓ భక్తురాలి అత్యుత్సాహం పెను ప్రమాదానికి కారణమయ్యేది. కార్తీక మాసంలో పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్లిన ఓ మహిళ అతి భక్తితో కర్పూరాన్ని వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో ఉన్న కరెన్సీ నోట్లకు ని
AP News | మిరప మొక్కకు మిరప కాయలు మాత్రమే కాకుండా.. టమాటాలు, వంకాయలు కూడా కాస్తే ఎలా ఉంటుంది. మన పొరుగు రాష్ట్రమైన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఈ అద్భుతం జరిగింది. మిరప చెట్టుకు టమాటాలు, వంకాయలు కూడా కాస్తున్నాయి.
AP News | విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో దారుణం జరిగింది. దొంగ పోలీసు ఆట ఆడుదామని చెప్పి అత్తను కుర్చీకి కట్టేసి ఓ కోడలు నిప్పంటించింది. అత్త మరణించిన తర్వాత దీపం అంటుకుని చనిపోయిందని కుటుంబసభ్యులతో పాటు �
Pawan Kalyan | తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. అడవిలో రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించిన ప్రతి చెట్టు వివరాలను అడిగి తెలు
Vidadala Rajini | తనపై దుష్ప్రచారం చేస్తూ.. తప్పుడు కేసులు పెడుతున్నారని ఏపీ మాజీ మంత్రి విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై, నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించారు.
Chandrababu | టీడీపీకి చెందిన 48 మంది ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పెన్షన్లు, చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.