AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్లో అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం జమ చేసే వాటాను భారీగా పెంచింది. ఎన్పీఎస్లో ప్రభుత్వం జమ చేసే వాటాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది.
గత వైసీపీ పాలనలో ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కూడా విధ్వంసం జరిగిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. గత పాలకులు చెప్పుకోలేని విధంగా దేవాలయాల్లో తప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Current Charges | ఏపీవాసులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభవార్త తెలిపారు. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీల తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి యూనిట్కు 13పైసలు తగ్గిస్తామని ప్రకటించారు.
Tirumala | తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న గరుడ వాహనసేవను తిలకించేందుకు వచ్చిన భక్తులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగ�
YCP Digital Book | వైసీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. జగన్ సీఎం కాగానే మొదట తెరిచేది డిజిటల్బుక్నే అని స్పష్టం చేశారు.
Chandrababu | జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్�
Gudivada Amarnath | అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. చిరంజీవి అంటే బాలకృష్ణకు ఈర్ష్య అని, గతంలో చిరంజీవిని
Viral Video | ఏపీలో ర్యాగింగ్ భూతం మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటికే హాస్టళ్లలో ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను చితకబాదిన సంఘటనలు వెలుగుచూడగా.. తాజాగా మరో వీడియో ఒకటి బయటకొచ్చింది. ఒక విద్యార్థిని తోటి �
R Naranayamurthy | ఏపీ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై చిరంజీవి కూడా ఘాటుగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
Chandrababu | ఏపీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆటోడ్రైవర్లకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఒక ప్ర�