మరో ట్రావెల్స్ బస్సు (Travels Bus) రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై లారీని ఓవర్టేక్ చేస్తుండగా అదుపు తప్పిన బస్సు దానిని ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆంధ్ర�
Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో విశ
Giddalur MRO Office | ఓఎల్ఎక్స్లో ఇప్పుడు ఒక పోస్టు వైరల్గా మారింది. ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మేందుకు ఉపయోగించే ఈ ఓఎల్ఎక్స్లో ఒక వ్యక్తి ఒక భవనాన్ని అమ్మకానికి పెట్టాడు.
AP News | ఏపీలోని రైతులకు శుభవార్త! ఈ నెల 19వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం కింద అన్నదాతలకు రెండో విడత పెట్టుబడి సాయం నిధులు విడుదల కానున్నాయి. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడ�
Free Wifi | అలిగి ఇంట్లో నుంచి పారిపోయిన అమ్మాయిని ఫ్రీ వైఫై పట్టించింది. మొబైల్లో సిమ్ కార్డు ఉంటే తన లొకేషన్ ట్రేస్ చేస్తారని భావించిన ఆమె.. సిమ్ తీసేసి తనకు నచ్చినట్లుగా వెళ్లిపోయింది. కానీ రైల్వే స్టేష�
Nandamuri Balakrishna | వైసీపీ నాయకులకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాస్ వార్నింగ్ ఇచ్చారు. బాలయ్య అభిమానిగా చెబుతున్నా.. ఆయన జోలికొస్తే.. చర్మం ఒలిచేస్తామని హెచ్చరించారు.
స్టీల్ ప్లాంట్పై ఏపీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. విశాఖ కార్మికులు పనిలేకుండా జీతాలు తీసుకుంటున్నారని అనడం దారుణమని మండిపడ్డారు.
Gudivada Amarnath | విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్షిస్ సమ్మిట్తో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పిం
Madanapalle Kidney Rocket | అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కిడ్నీ రాకెట్లో కేసులో మరో 8 మంది నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు నాలుగు బృందాలన
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఐడీ విభాగం డీజీ రవిశంకర్ అయ్యనార్ అనంతపురం చేరుకుని ప్రత్యేక పోలీసు బృందాలకు దిశా�
Nandamuri Balakrishna | హిందూపురం ప్రాంతంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతీయువకులను ఆదుకుంటానని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. నియోజకవర్గంలోని మలుగురు గ్రామంలో రూ.26.5లక్షలతో నిర్మించిన పశువ�
Kethireddy Peddareddy | తాడిపత్రికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 12వ తేదీ బుధవారం నాడు పోలీసుల సమక్షంలో టీడీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేతిరెడ్�
Piyush Goyal | ఆంధ్రప్రదేశ్పై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డా అదృష్టవంతుడే అని అన్నారు. వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైనదే అని ప�
KA Paul | వైఎస్ జగన్ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా నా ఆశీస్సులు తీసుకోలేదని వ్యాఖ్యానించారు.
ReNew Power | ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. ఇంధన రంగంలో రెన్యూ పవర్ సంస్థ రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుక�