Chittoor Mayor | చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది. మేయర్ కటారి హేమలత దంపతులను హత్య చేసిన ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. హత్య జరిగిన దాదాపు పదేళ్ల తర్వాత నిందితులు చంద్రశేఖర్ అలియాస్
Sathya Sai Jayanti | పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్పై ఏపీ హైకోర్టు మండిపడింది.
AP News |మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది.
Cyclone Montha |మొంథా తుపాన్ ఏపీలో బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే తుపాన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తుపాన్ తీవ్రత తగ్గిందని అధికారికంగా సమాచారం వచ్చే వరకు బయటకు వె�
Cyclone Montha | మొంథా తుపాన్ దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు
Cyclone Montha | తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ మొంథా తుపాన్ భద్రాచలం పట్టణానికి సమీపంలో కేంద్రీకృతమైందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాబోయే ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.
Cyclone Montha | మొంథా తుపాన్ వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాథమికంగా 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుపాన్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.
Bhumana Karunakar Reddy | టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ చైర్మన్, వైసీపీ అధినేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన చైర్మన్ పదవి స్వీకరించినప్పటి నుంచి గోశాలలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
Cyclone Montha | మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యవసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించా
Cyclone Montha | మొంథా తుపాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Trains Cancelled | మొంథా తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొంది.
Cyclone Montha | మొంథా తుపాన్ క్రమంగా బలహీనపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ భూభాగంపై కొనసాగుతోంది. దీని ప్రభావంతో తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వ�
Chandrababu | తుపాన్ను నివారించలేం.. ముందు జాగ్రత్తలతో చాలా నష్టాన్ని నివారించగలమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సమర్థంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
Pawan Kalyan | acమొంథా తుపాను ప్రభావం పిఠాపురం నియోజకవర్గంపై తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, సర్వ సన్నద్ధతతో ఏర్పాట్లు చేశారు.