BR Naidu | కల్తీ నెయ్యి కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైసీపీ, హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. హెరిటేజ్ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని తెలిపారు.
Earthqauke | ఏపీలో భూప్రకంపనలు భయాందోళనలు సృష్టించాయి. పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది.
RTC Bus Accident | గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున అదుపుతప్పిన బస్సు గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు కేసీఆర్ అని పవన్ కల్యాణ్ అన్నారు.
Bill Gates | గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ల్యాండింగ్కు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్పోర్టులో విమానం దిగడానికి ఇబ్బంది ఎదురైంది. దీంతో కాస�
AP News | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ చాలాకాలంగా హాజరుకావడం లేదు. ఈ క్రమంలో ఇవాళ (బుధవారం) బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజు గవర్నర్ ప్రసంగం సం
Kandula Durgesh | ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు బెదిరింపు లేఖ వచ్చింది. మంత్రితో పాటు ఆయన కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామని మావోయిస్టుల పేరిట ఓ లేఖ వచ్చింది.
YS Jagan | ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా �
Vanpic | వాన్పిక్ కంపెనీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలని వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు పనితీరుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ప్రచారం ఎక్కువ.. పని తక్కువ అన్నట్లుగా చంద్రబాబు విజన్ ఉందని ఎద్దేవా చేశారు.
TTD | తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు సులభంగా లడ్డూలు పొందేలా వెసులుబాటు కల్పించింది.
Bird Flu| ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని మూడు గ్రామాల్లో భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. పుట్టవాండ్లపల్లె, కంభంవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లోని కోళ్ల
పాపిరెడ్డిపాళెం వాస్తవ్యులు కీ.శే. కోడూరు వెంకటరమణారెడ్డి – శాంతమ్మల స్మృత్యర్థం గా సామాన్యుల కంటి వెలుగు కోసం మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాత శంకర నేత్రాలయ సంస్థ, శాంతా–వ