చిత్తూరు జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భార్య అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. భార్య, ఇద్దరు పిల్లలకు విషం తాగించి, ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
AP news | ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులను వంచిస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద అరకొర నిధుల�
AP News | గొడ్డలి పార్టీ మళ్లీ పుంజుకుంటే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో �
YS Jagan | ఆక్వాఫీడ్ ధరలు(Aquafeed prices) తగ్గించాల్సిందేనని లేదంటే ఆక్వా రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఏపీలోని కూటమి ప్రభుత్వానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు.
Tuni Missing Case | కాకినాడ జిల్లా తుని మండలంలో అడవిలోకి వెళ్లి అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) కేసు రోజురోజుకీ మరింత మిస్టరీగా మారుతోంది. ఎవరైనా చిన్నారిని కిడ్నాప్ చేశారా? లేక అటవీ ప్రాంతంలో క్రూర జ�
CM Ramesh | తనకు రెండు గంటల సమయం ఇస్తే చాలు.. ఎవరినైనా సరే బీజేపీలో చేరేందుకు ఒప్పిస్తానని ఏపీకి చెందిన బీజేపీ నేత సీఎం రమేశ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీలు కాషాయ గూటికి చేరడం వెనుక సీఎం రమేశ్ పాత్ర ఉ�
AP News | కలియుగ వైకుంఠం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో కొందరు జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ప్రదర్శించిన అత్యుత్సాహం తీవ్ర వివాదాస్పదంగా మారింది. �