AP News | ఏపీలోని చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని.. అతి వేగంగా వచ్చిన ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐద�
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగివున్న కంటైనర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమవ్వగా.. 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Road Accident | అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం గుబనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ
Bhumana Karunakar Reddy | తనపై డీప్ ఫేక్ వీడియోతో సోషల్మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అది డీప్ ఫేక్ వీడియో
BR Naidu | డీప్ ఫేక్ వీడియోలతో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మహిళతో బీఆర్ నాయుడు రాసలీలలు అంటూ సోషల్మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఆయన స్పందించారు.
Heart Attack | ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని దుర్మరణం చెందింది. పొద్దుట్నుంచి గ్యాస్ట్రిక్ సమస్యతో ట్రీట్మెంట్ తీసుకున్న బాలిక.. ఫ్రెష్ అయిదామని ఇంటికి వెళ
Botsa Satyanarayana | ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున సిటీ న్యూరో సెంటర్
Justice Lisa Gill | ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ త్వరలోనే రిటైర్ అవ్వనున్నారు.
Honour Killing | చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీలో కలకలం రేపింది. ఉదయం అన్నవరంలో పెళ్లి చేసుకుందని తెలుసుకున్న ఆమె సోదరులు.. రాత్రికల్లా దంపతులను వెంబడించి పట్ట�
Chandrababu | అప్పుడూ, ఇప్పుడు తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు ‘అబ్బే.. అలాంటి పనులు మేం ఏం చేయడం లేద’ంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుక�
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మొదటి ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన మలుపుల్లో ఒకటైన 30వ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది.