AP News | వైసీపీ అధ్యక్షుడు జగన్ అడుగుపెడితే అరాచకం, నోరు తెరిస్తే అబద్ధమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్స�
హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంపై ఎట్టకేలకు జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ స్పందించారు. భారతిముఖి మృతి పట్ల సంజుష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Vijayasai Reddy | రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ పునరాగమనంపై స్పష్టతనిచ్చారు.
Husband killing wife | ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను హతమార్చి అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
Bhogapuram Airport | భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో విమానం సోమవారం ఉదయం భోగాపురం చేరుకుంది.
AP News | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) లోని రాజమహేంద్రవరం (Rajamahendravaram) లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంజినీర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య (Suicide) కు పాల్ప
RK Roja | రాజకీయాల్లో ‘ఓటుకు నోటు’ సంస్కృతికి పితామహుడు చంద్రబాబు నాయుడే అని మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా విమర్శించారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు మహిళలు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారంటూ వారికి
AP News | తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే అలిపిరి నడకమార్గంలో ఓ భక్తుడు ధూమపానం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రంగా పరిగణించింది.
AP News | ఏపీలోని విజయవాడ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం కృష్ణలంక మెట్ల బజారు సమీపంలోని పద్మావతి ఘాట్ దగ్గ