Gummadi Sanhyarani | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. ప్రజల తరఫున నిలబడి మాట్లాడని జగన్కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ఆమె ప్రశ్నించారు.
Payyavula Keshav | రాయలసీమలో వైసీపీ పూర్తిగా పట్టుకోల్పోయిందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమలో వైసీపీకి ఉనికి కూడా లేదని విమర్శించారు. అరాచకం, విధ్వంసానికి జగన్.. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు కే
Rayalaseema | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. రాయలసీమలో జగన్కు ఒక్క ఓటు కూడా రాదని వ్యాఖ్యానించారు. రైతుల ముసుగుతో అ
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. అఫిడవిట్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
IAS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 11 మంది సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Nuzvidu IIIT | ఏపీలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం జరిగింది. ల్యాబ్ ఎగ్జామ్కు అనుమతించలేదని ఓ విద్యార్థి రెచ్చిపోయాడు. ప్రొఫెసర్పై కత్తితో దాడి చేశాడు.
AP New | విశాఖపట్నంలోని ఈస్టిండియా పెట్రోలియం కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కంపెనీలోని పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్పై పిడుగుపడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరే�
Srisailam | చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత శ్రీశైలం ఆలయాన్ని మూసివేశారు. చంద్ర గ్రహణం ఇవాళ రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై రాత్రి 1.26 గంటలకు ముగుస్తుంది.
Kethireddy Pedda Reddy | సుప్రీంకోర్టు పర్మిషన్తో తాడిపత్రిలోకి అడుగుపెట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు మరోసారి షాకిచ్చారు. వెంటనే తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశా�
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదల అయ్యారు. వీరి రిలీజ్ సందర్భంగా విజయవాడ సబ్ జైలు వద్ద దాదాపు మూడు గంటల పాటు హైడ్
Srisailam | శ్రీశైలం దేవస్థానానికి ఏపీ గ్రామీణ బ్యాంకు మహేంద్ర బొలోరో వాహనాన్ని విరాళంగా సమర్పించారు. గంగాధర మండపం వద్ద ఈ మహేంద్ర బొలోరో వాహనాన్ని, సంబంధిత పత్రాలను ఈవో ఎం.శ్రీనివాసరావుకు ఏపీ గ్రామీణ బ్యాంకు, శ
Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. చంద్ర గ్రహణం సందర్భంగా రేపు ( సెప్టెంబర్ 7వ తేదీన) అన్నపూర్ణ భవన్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు.
Srisailam | చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు పేర్కొ�
Ganesh Immersion | ప్రకాశం జిల్లాలో నిర్వహించిన వినాయకుడి నిమజ్జనంలో అపశృతి నెలకొంది. కొత్తపట్నం మండలం మోటుమాల వద్ద గణేశుల నిమజ్జనానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.