Kasibugga | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇవాళ ఆలయానికి 15 వేల మంది భక్తులు వచ్చారని తెలిపింది. ఈ సమయంలో రెయిలింగ్ ఊడిపడటంతో తొక్కిసలాట జరిగిందని �
Kasibugga | కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఆలయ నిర్వహకుడు, ధర్మకర్త హరికుముంద్ పండా స్పందించారు. ఆలయానికి సాధారణంగా రోజుకు వెయ్యి నుంచి 2 వేల మంది వరక
Kasibugga | కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యగా వ్యహరిస్తోందని అన్నారు. ఈ తొక్కిసలాటలో అమాయకులపై
Kasibugga | కాశీబుగ్గ తొక్కిసలాట చాలా బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తొక్కిసలాటలో అమాయకులు చనిపోయారని పేర్కొన్నారు. ప్రైవేటు ఆలయ నిర్వాహకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనకు బాధ్యుల
Kasibugga | ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. కార్తీక మాసం ఏకాదశి రోజున జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించడం కలకలం రేపింది.
AP News | ఏలూరు జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. భర్తతోనే కాకుండా బావతో కూడా కాపురం చేసి పిల్లలను కనాలని చిన్న కోడలిని అత్తామామలు వేధింపులకు గురిచేశారు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో 10 రోజులుగా గదిలో నిర్బంధ�
Chittoor Mayor | చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది. మేయర్ కటారి హేమలత దంపతులను హత్య చేసిన ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. హత్య జరిగిన దాదాపు పదేళ్ల తర్వాత నిందితులు చంద్రశేఖర్ అలియాస్
Sathya Sai Jayanti | పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్పై ఏపీ హైకోర్టు మండిపడింది.
AP News |మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది.
Cyclone Montha |మొంథా తుపాన్ ఏపీలో బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే తుపాన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తుపాన్ తీవ్రత తగ్గిందని అధికారికంగా సమాచారం వచ్చే వరకు బయటకు వె�
Cyclone Montha | మొంథా తుపాన్ దృష్ట్యా రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు
Cyclone Montha | తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ మొంథా తుపాన్ భద్రాచలం పట్టణానికి సమీపంలో కేంద్రీకృతమైందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాబోయే ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.
Cyclone Montha | మొంథా తుపాన్ వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాథమికంగా 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుపాన్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.