Simhachalam | ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో అపచారం జరిగింది. పులిహోర ప్రసాదంలో నత్త అవశేషాలు కనిపించాయి. ఈ నెల 29వ తేదీన సింహాచలంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం తాము కొనుగోలు చేసి పులిహోర ప్రసాదంలో నత్�
వైకుంఠ ఏకాదశి వేళ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆభరణాల అపహరణ కలకలం సృష్టించింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వేంకటేశ్వర స్వామికి అలంకరించేందుకు తీసిన ఆభరణాలు నకిలీవిగా గమనించిన భక్తు�
Sankranti | సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ వెళ్లొచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం �
Nallamala Sagar | ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్ (పీఎన్)లింక్ ప్రాజెక్టుకు తెలంగాణలోని రేవంత్రెడ్డి సర్కార్ సై అంటున్నది. ప్రాజెక్టుపై చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు తాజాగా అధికారుల పేర్లను కేంద్రాన�
Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు �
Ernakulam Express | అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైల్వే స్టేషన్లలో హెల్ప్లైన్ నంబర్లను అధికారులు
AP News | ప్రకాశం జిల్లాలో ఓ మహిళ మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. ఆర్టీసీ బస్సుకు అడ్డంగా రహదారిపై కూర్చుని నానాయాగీ చేసింది. తనకు క్వాటర్ మందు ఇప్పించాలని.. మద్యం ఇచ్చే దాకా అక్కడి నుంచి కదలేది లేదని భీష్మి
Tragedy | నిరుపేద వృద్ధ మహిళ చనిపోతే మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం అంబులెన్స్ సదుపాయం కూడా లేదు. దీంతో చెత్త తరలించే రిక్షాపై వృద్ధురాలి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించాల్సిన దుస్థ�
Sankranti Holidays | ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
Accident | ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న కారును ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి�
Road Accident | ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను ఆత్మీయంగా పలకరించారు.
YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఇవాళ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
కన్నతండ్రే కాలయముడయ్యాడు. బయటకు తీసుకెళ్తానని చెప్పి, ఇద్దరు కుమార్తెలను కెనాల్లో తోసేసి చంపేశాడు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.