AP News | ఏపీలోని విశాఖలో రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో అపశ్రుతి నెలకొంది. గాజువాక సమీపంలో ఆటో నగర్ నుంచి దువ్వాడ వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి డకింగ్ కుప్పకూలింది.
AP Governor | ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి రావడంతో ఇవాళ తెల్లవారుజామున ఆయన్ను తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచ�
AP News | ఎన్నికల కోడ్ను ఉల్లంఘిచినందుకు జగన్ ప్రభుత్వం హయాంలోనే వెంకట్రామిరెడ్డి సస్పెండ్ అయ్యారని ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర క�
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. రాంబాబు నివాసంపై దాడి ఘటనలో దోషులను శిక్షించాలని గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆయన దీక్ష విషయం తెలిసిందే.
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఓ భర్త ఇద్దరు పిల్లలకు కూల్డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగించి, తానూ ఆత్మహత్య�
Vijayasai Reddy | ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. అమరావతి నిర్మాణానికి పలు సూచనలు చేస్తూనే వైసీపీ ప్రతిపాదించిన మావిగన్ నమూనాపై విమర్శలు గుప్పించారు.
AP News | మతిస్థిమితం సరిగ్గా లేని ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. కన్న బిడ్డలనే హతమార్చి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ పండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Road accident | ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బొలెరో, లారీ ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.