AP News | ఏలూరు జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి రైలు ఢీకొని నలుగురు దుర్మరణం చెందారు. వీరిలో ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు ఉన్నారు.
Eluru | చర్లపల్లి-షాలీమార్ రైలు(Charlapalli-Shalimar train) ఢీ నలుగురు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని ఏలూరు జిల్లా(Eluru district) ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
Prakash Raj | డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బచ్చలకూరి జోసెఫ్) పై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. బెయిల్పై అతడు బయటకు వస్తున్నప్పటికీ.. ఇప్పటికే నమోదైన ఇతర కేసుల్లో మళ�
Black Money Scam | ‘ఒకటికి నాలుగు రెట్లు డబ్బులు ఇస్తాం.. బ్లాక్ మనీని వైట్గా మారుస్తాం’ అంటూ అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న 12 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సత్తుపల్లి �
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్లో పాముల సంచారం కలకలం రేపింది. టికెట్ కౌంటర్, పార్సిల్ కార్యాలయం, ప్లాట్ఫామ్పై ప్రయాణికులు వేచి ఉండే గదిలో పాములు సంచరిస్తున్నాయి. దాంత�
AP News | శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లే తన ఇద్దరు బిడ్డలను చంపేసి అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషాద ఘటన ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో జరిగింది. ప్రస్తుతం ఆ మహిళ పర�
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమేదారిపుట్టుగ వద్ద ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు �
AP News | రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారా.. లేదంటే గూండాల రాజ్యాన్ని నడుపుతున్నారా..? అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు సెల్ఫ్డబ్బా కొట్టుకొని మరోసారి నెటిజన్ల ట్రోలింగ్కు గురయ్యారు. ఈసారి ఆయన మరో అడుగు ముందుకేసి ‘తానే అందరికంటే పెద్ద జెన్జీ’ అంటూ వ్యాఖ్యానించారు.
AP News | విజయవాడలో జరిగిన ఘటనకు కులం రంగు పులిమి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై విమర్శలు చేయడం, హోంమంత్రి వంగలపూడి అనిత మేకప్పై అవమానకరంగా మాట్లాడటం లాంటి చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ సీఎం చంద్�
AP News | ఉండవల్లిలో వైసీపీ నేతల పర్యటన సందర్భంగా జరిగిన రాళ్లదాడిపై ఏపీ హోంమంత్రి (AP Home Minister) వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తీవ్రంగా స్పందించారు. అమరావతిలో అడుగుపెట్టే కనీస అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. వారు రైతులను పర�
AP news | ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆమె ఏకంగా ఐదుగురిని ఒకరికి తెలియకుండా మరొకరిని పెండ్లి చేసుకొని మోసాలకు పాల్పడిన నిత్య పెళ్లి కూతురిని పెద్దవడుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు.