Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదానికి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీలు, లిక్కర్ షాపులే కారణమని సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్�
Cyclone Montha | బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మొంథా తుపాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఆదేశించింది.
Cyclone Montha | ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వేగంగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ. వేగంతో కదిలిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే 12 గంటల్లో తుపాన్గా బలపడే అవకాశం ఉంద
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో బైకర్ శివశంకర్పై కేసు నమోదైంది. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు శివశంకర్పై సెక్షన్ 281, 125A, 106 (1) సెక్షన్ల కింద ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు �
Pawan Kalyan | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా మారి, కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్
Cyclone Alert | ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 510 కి.మీ, చెన్నైకి 890 కి.మీ, విశాఖపట్నంకి 920 కి.మీ, కాకినాడకి 920 కి.మీ, గోపాల్పూర్ కి 1000 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ స
Cyclone Alert | మొంథా తుపాన్ ముప్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల కలెక్టర్లతో ఏపీ సీఎస్ విజయానంద్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని �
Indigo Flight | ఏపీలోని గన్నవరం ఎయిర్పోర్టులో రెండు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. అసోం నుంచి హైదరాబాద్, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
Kurnool Bus Accident | కర్నూలు బస్సు దుర్ఘటనను మరువకముందే ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఎక్స్ప్రెస్ ప్రైవేటు ట్రావెల్స్ బస�
Cyclone Montha Alert | ఏపీకి మొంథా తుపాను ముప్పు పొంచి ఉంది. ఇది రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం ఉదయానికి తీవ్ర �
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడానికి ముందే శివశంకర్ నడుపుతున్న బైక్కు యాక్సిడెంట్ అయ్యిందని అతని స్నేహితుడు ఎర్రి స్వామి పో�
Pawan Kalyan | అడవులు జాతీయ ఆస్తి, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అడవుల రక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.
Swarnamukhi River | తిరుపతి జిల్లా వేదాంతపురంలో విషాదం నెలకొంది. స్వర్ణముఖి నదిలో ఈతకు దిగిన ఏడుగురు యువకులు నీటి ప్రవాహానికి గురయ్యారు. ఇసుక దిబ్బలపై ఆడుకుంటూ నీటిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
AP Liquor Case | ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం వాటిని కొట్టివేసింది.