AMRUT 2.0 | ఏపీ ప్రజలకు శుభవార్త. అమృత్ ( AMRUT ) 2.0 పథకం కింద రూ.10,319 కోట్ల విలువైన 281 పనులను చేసేందుకు పరిపాలన విభాగం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
CPI | సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ ఉన్నారు. ఆయన ఇప్పటికే మూడు పర్యాయాలు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. దీంతో పార్టీ నిబం
YS Jagan | చంద్రబాబు సర్కార్పై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు గారూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా అని ప్రశ్ని
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్�
AP News | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చూస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ అలవెన్స్ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది.
Diwali | ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.
Google Data Center | ప్రజలందరూ ఇప్పుడు గూగుల్ గురించే మాట్లాడుతున్నారని సీదిరి అప్పలరాజు అన్నారు. నిజానికి గూగుల్ డేటా సెంటర్ కోసం వైసీపీ హయాంలోనే ఎంవోయూ కుదిరిందని తేల్చిచెప్పారు.
AP Weather | ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ( APSDMA ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
Free Bus | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్త్రీ శక్తి పథకంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళల డామినేషన్ ఎక్కువైందని
Mithun Reddy | ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. మిథున్ రెడ్డి అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Free Bus | ఆర్టీసీ బస్సులో ఓ మహిళ వీరంగం సృష్టించింది. ఫుట్బోర్డు మీద నిల్చోవద్దని చెప్పినందుకు ఇది ఫ్రీ బస్సు అంటూ డ్రైవర్తో గొడవకు దిగింది. అడ్డొచ్చిన కండక్టర్తోనూ వాగ్వాదానికి దిగింది. నా ఫొటో తీసుకో.. వి
Gudivada Amarnath | వైజాగ్లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్తో రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని కూటమి ప్రభుత్వం ప్రకటనపై ఏపీ మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
Srisailam | శ్రీశైలం పాతాళగంగ మెట్ల వద్ద చిరుత పులి మృతి చెందింది. బుధవారం ఉదయం స్థానికులు తెలిపిన సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం చిరుత మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు.