Mohan Babu | మోహన్బాబు శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీకి భారీగా జరిమానా పడింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించింది.
Srisailam | ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఐజీపీ ఆర్కే రవికృష్ణ సమీక్ష నిర్వహించారు. శ్రీశైలంలో�
Swarnandhra 2047 | పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన పాఠశాలలో కలుషిత నీటిని తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Srisailam | ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. తన ఆహ్వానం మేరకు ఈ నెల 16న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రధాని మోదీ వస్తున్�
Vizianagaram | వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. విజయనగరంలో సిరిమానోత్సవం చూస్తుండగా వేదిక కూలింది. ఆ సమయంలో బొత్స కుటుంబం వేదికపైనే ఉంది. అయితే
Heart Attack | మితిమీరిన డీజే సౌండ్కు మరో గుండె ఆగింది. దుర్గాదేవి నిమజ్జన ఉత్సవం సందర్భంగా భార్యతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ.. అక్కడికక్కడే ఓ వ్యక్తి కుప్పకూలాడు. గుండెనొప్పితో ప్రాణాలు విడిచాడు.
Tragedy | కొత్త బైక్ కొనివ్వకపోతే కొడుకు ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనని భయపడి కొత్త బైక్ కొనిస్తే.. ఆ తల్లిదండ్రులకు కడుపు కోతనే మిగిల్చాడు. ఏపీలోని విశాఖపట్నంలో ఈ విషాద ఘటన జరిగింది.
Srisailam | పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీశైల దేవస్థానంలో శుక్రవారం నాడు ఊయల సేవ ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి శుక్రవారం నాడు, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో శ్రీస్వామి అమ్మవార్లకు ఊయలసేవ నిర్వహించబడుతుంది.
Srisailam | శ్రీశైలం అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడ్డాయి. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన పవిత్రమైన శ్రీశైలాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణను ప్రారంభించింది.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే అన్ని జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ షెడ్యూల్ను రూపొందిస్తున్న�
AP Weather | ఏపీలో పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ,గుంటూరు, పల్నాడు జిల్లాల్లో
TTD | వయోవృద్ధుల దర్శనంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ సూచించింది. వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనానికి సంబంధించి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదని �
Paritala Sunitha | మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఏ విషయంలో అయినా ఓ ఎమ్మెల్యేగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని అన్�