AR Constable Prakash | వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నాడు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
Cyclone Ditwah | నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాను ఉత్తర వాయవ్య దిశగా వేగంగా కదులుతోంది. రేపు తెల్లవారుజామున తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేర�
Accident | కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మిగనూరు సమీపంలోని కోటేకల్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ యాక్సిడెంట్లో ఐదుగురు మృతిచెందారు.
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ కుమారుడు, భార్య అనుమానాస్పదంగా మరణించారు. కుటుంబ కలహాల కారణంగా కుమారుడిని చంపి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.
Heavy Rains | బంగాళాఖాతంలో ఒకేసారి రెండు వాయుగుండాలు కొనసాగుతున్నాయి. మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఇవాళ తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత�
AP News | గౌరవమైన పోలీసు వృత్తిలో ఉన్న ఓ హోంగార్డు అనుచితంగా ప్రవర్తించాడు. చిన్న పిల్లల ముందే ఓ మహిళతో కలిసి అసభ్యకరంగా డ్యాన్సు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీంత
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్
Tirumala | తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులోని భక్తులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
Tomato Price | సామాన్యులకు షాకింగ్ న్యూస్.. టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. పది రోజుల కిందటి వరకు కిలో 10 రూపాయలే పలికి టమాటా ధర ఇప్పుడు 80 రూపాయల వరకు చేరింది.
Vijayasai Reddy | అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. గతంలో తనపై అనే ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. అయినా ఎలాంటి ఒత్తిడికి లొంగలేదనిపేర్కొన్నారు.
US Visa | అమెరికా వీసా రాలేదని గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని నివాసంలో నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడింది.
Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారికంగా ధ్రువీకరించే గెజిట్ బిల్లును త్వరలోనే పార్లమెంట్లో పెట్టనున్నారు. ఈ గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ �
Janasena | జనసేన బలోపేతంపై ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టిసారించారు. ఈ క్రమంలోనే పార్టీ కమిటీల్లో పలు మార్పులు చేర్పుల ప్రక్రియపై ఫోకస్ చేశారు. ఈ మేరకు కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై పా�
AP News | ఏపీలో 11 కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.