French Students | ఉడిపి, ఆగస్టు 15: ఫ్రెంచ్ విద్యార్థులు భారతదేశం పట్ల తమ ఇష్టాన్ని చాటుకున్నారు. రెండు నెలల ఇంటర్న్షిప్ కోసం వచ్చిన వారు.. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమవ్వడమే కాకుండా.. ఇండియా పట్ల మమకారాన్ని
Free Bus Scheme | ఎట్టకేలకు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.
Pawan Kalyan | గత పాలకుల సమయాన్ని డార్క్ సమయంగా చెప్పవచ్చని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 2019 నుంచి 2024 వరకు బ్రిటీష్ పాలన మాదిరిగా సాగిందని విమర్శించారు.
Madhavi Reddy | స్వాతంత్య్ర దినోత్సవంలో కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. కడప పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో స్టేజిపైన, మంత్రి పక్కన తనకు కుర్చీ వేయలేదని ఆమె �
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన పులివెందుల (Pulivendula) జడ్పీటీఎసీ ఉపఎన్నికలో (ZPTC By Election) విపక్ష వైసీపీకి (YCP) ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తున్న పులివెందులలో 30 ఏండ్ల తర్వాత అధికార టీడీ�
Chevireddy Bhaskar Reddy | లిక్కర్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఏ తప్పూ చేయని తనను అన్యాయంగా ఈ కేసులో ఇరిగించారని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్ త�
Heavy Rains | ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. గుంటూరు జిల్లాలో వరద నీరు రైలు పట్టాలపైకి వస్తుండటంతో.. ఆయా మార్గాల్లో రైళ్ల వేగం తగ్గించి నడపాలని ఆదేశించింది.
Viral Video | ఏపీలో ఓ కీచక ఎస్సై బాగోతం బయటకొచ్చింది. న్యాయం కోసం ఓ గిరిజన మహిళ పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే.. ఆమె అవసరాన్ని అవకాశంగా చేసుకుని ఓ ఎస్సై లైంగికంగా సుఖపెట్టాలని వేధింపులకు దిగాడు. ఆమెకు రోజూ రాత్రి వ�
YS Jagan | పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేయడంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పులివెందుల ప్రజలకు భయం పోయిందని.
Pulivendula | పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్టZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని
AP News | ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న 31 నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. కుల సమీకరణలో భాగంగా బీసీలకు 17, ఓసీలకు 6, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మైనార్టీలకు రెండు పోస్టులు కేటాయించి
Tirumala | టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్టాగ్ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ కొత్త విధానాన్ని విధిగా అమలు చేస్తామని ప్రకటించింది.
Free Bus Scheme | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారభించబోతుంది. అయితే, ఈ పథకంపై ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం