Tragedy | దసరా సెలవు విషయంలో ఇద్దరు ఆయాల మధ్య జరిగిన గొడవకు రెండు నెలల పసికందు బలైంది. సెలవు దొరక్క విధుల్లోకి వచ్చిన ఆయా.. చిన్నారికి పాలుపట్టకపోవడంతో ఆకలితో ఏడ్చి ఏడ్చి మరణించింది.
Srisailam | శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం విజయవాడకు చెందిన సూర్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ మినీ బస్సును విరాళంగా అందజేసింది. రూ.23లక్షల విలువైన ఈ బస్సులో 25 సీట్ల సామర్థ్యం కలదు.
AP Weather | ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచ
Pawan Kalyan | జగన్ హయాంలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పడిన ఇబ్బందులను ఆటో డ్రైవర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
Nara Lokesh | ఆటోల వెనుక ఉండే కొటేషన్లపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ఆటోల వెనుక ఉండే కొటేషన్లను చదువుతుంటానని చెప్పారు. అవి చదువుతుంటే వారి మనసు ఏంటో అర్థమవుతుందని అన్నారు.
Chandrababu | దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ ఘనంగా జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు ప్రజలు ఓజీ సినిమా చూశారని.. దసరా పండుగను చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా పొదిలి మండలం కుంచేపల్లిలో వింత దూడ (Two Headed Calf ) జన్మించింది. కుంచేపల్లి పంచాయతి పరిధిలోని గురువాయపాలెం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి వెంటకరెడ్డి అనే రైతుకు చెందిన బర్రె ఓ �
AP Inter Exams Schedule | ఏపీలోని 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గ
Chittoor | చిత్తూరు జిల్లా మూరకంబట్టులో ప్రియుడి ముందే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులు కిశోర్, మహేశ్, హేమంత్ను శుక్రవారం నాడు పోలీసులు కోర్టు ఎ�
Vijayawada | దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. లాడ్జిలో స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియోలు తీశాడు.
Chandrababu | ఏపీలో పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు హెచ్చరికలు కలకలం సృష్టించాయి. తిరుపతిలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసాలలో బాంబులు పెట్టినట్లుగా బుధవారం న�