Bhumana Karunakar Reddy | టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ చైర్మన్, వైసీపీ అధినేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆయన చైర్మన్ పదవి స్వీకరించినప్పటి నుంచి గోశాలలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.
Cyclone Montha | మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యవసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించా
Cyclone Montha | మొంథా తుపాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Trains Cancelled | మొంథా తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొంది.
Cyclone Montha | మొంథా తుపాన్ క్రమంగా బలహీనపడుతోంది. తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ భూభాగంపై కొనసాగుతోంది. దీని ప్రభావంతో తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వ�
Chandrababu | తుపాన్ను నివారించలేం.. ముందు జాగ్రత్తలతో చాలా నష్టాన్ని నివారించగలమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సమర్థంగా వ్యవహరించి నష్ట నివారణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
Pawan Kalyan | acమొంథా తుపాను ప్రభావం పిఠాపురం నియోజకవర్గంపై తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, సర్వ సన్నద్ధతతో ఏర్పాట్లు చేశారు.
అనంతపురంలో దారుణం జరిగింది. తన భార్య తనకు దూరం కావడానికి పక్కింటి మహిళనే కారణమని ఓ ఆటో డ్రైవర్ భావించాడు. ఆమెపై పగ పెంచుకుని ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు.
మొంథా తుఫాను (Cyclone Montha) కాకినాడ వైపు దూసుకొస్తున్నది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను, మరికొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది
Trains Cancelled | బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. వందకు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. తొలుత 43 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను దక్షి�