అర్ధరాత్రి ఆటో ఎక్కిన ఓ యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి యత్నించాడు. కానీ అతని బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన వ
నంద్యాల జిల్లా మహానందిలో చిన్నారికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం నాడు మహానందీశ్వరుడి దర్శనానికి వచ్చిన దంపతులు తమ చిన్నారిని కారులోనే వదిలేసి దర్శనానికి వెళ్లారు. దీంతో కారులో ఊపిరాడక చిన్నారి తీవ్ర
Srisailam | శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నిర్ధారణ కావడంతో సీ ప్లెయిన్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు.
Nandyal | నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకుడు సుబ్బరాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల వైఫల్యం కారణంగానే దారుణం జరిగిపోయిందని తెలుస్తోంది. సుబ్బరాయుడిపై దాడి జరుగుతున్న సమయంలోనే పోలీసు�
AP News | బ్యాంకాక్లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్నకు గురవ్వడం కలకలం రేపింది. ఉద్యోగరీత్యా బ్యాంకాక్కు వెళ్లిన మధుకుమార్ను కొంతమంది దుండగులు అపహరించారు. అనంతరం అతని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి రూ.8లక్షలు �
Muchumarri | నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న ఓ వ్యక్తి మిడుతూరు పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద�
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం విషయంలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. వారం రోజులైనా ఇంకా బాలిక మృతదేహం ఆచూకీ లభించలేదు. నిందితులు రోజుకోరకంగా సమాధానాలు చెబుతుండటంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారిం�
AP News | నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక హత్యాచార ఘటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ ఇంకా తెలియడం లేదు. బాలికను చంపిన తర్వాత కాల్వలో పడేశామని మైనర్ బాలురు చెప్పడంతో స
Actor Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపాడు. దేశమంతటా ప్రస్తుతం ఎన్నికల హీట్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్తో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్�
Nandyala | నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుంచి కర్నూలుకు వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు బర్రెలను ఢీకొట్టి బోల్తా కొట్టింది. పాన్యం మండలం కమ్మరాజుపల్లి ద�
Sad News | ఓ తల్లి తీసుకున్న నిర్ణయం మూడు నెలల చిన్నారిని బలితీసుకుంది. ఆత్మహత్య చేసుకుందామని భావించి విషం తాగిన ఓ మహిళ.. ఏడుస్తున్న బిడ్డకు పాలివ్వడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన ఏపీల