Lakshmi Parvathi | చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని మోసం చేయడమే కాకుండా కుప్పం ప్రజలను గత 35 ఏండ్లుగా మోసం చే�
AP News | ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా నామినేషన్ల సమయంలోనూ తమ బలాన్ని చూపించుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల టీడీపీ అభ్యర్థి బండార
తాగునీటి సమస్యను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని మహాఅద్భుతమైన మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించినట్టు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. మంగళవారం టీవీ9 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో
ఏపీలో టీడీపీ ఐదుస్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజుకు అవకాశం దక్కింది.
YS Sharmila | ఏపీలో పదేండ్ల పాటు పరిపాలన చేసిన టీడీపీ, వైసీపీతో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులు 39 శాతం పెరిగాయి. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని నామినేషన్ సమయంలో ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్ల�
Perni Nani | టీడీపీ అధినేత బందరులో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట అసత్యమేనని ఖండించారు. చంద్రబాబును తిట్టడానికే తనకు మంత్రి పదవి ఇచ్చారని.. తనను బూతుల నాని అని చంద్రబ
Chandrababu | ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద దాడి కేసుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రాయి దాడి ఘటనతో అధికార వైసీపీ పార్టీ అభాసుపాలైందని విమర్శించారు. నిందితులకు టీడీపీ నేతలతో సంబంధం ఉన్నట్లు ప్రభుత్వ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్పడింది. రాళ్ల దాడి నేపథ్యంలో సీఎం జగన్ కంటికి గాయమవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆదివారం గుడివాడలో జరగాల్సిన
YS Jagan | ఏపీ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఆగంతకుడు జగన్పై రాయితో దాడికి పాల్పడ్డాడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్నగర్కు చేరుకున్న జగన్.. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ �