Chandrababu | ఏపీలో కూటమి గెలుపుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస�
BJP | ‘అబ్కీ బార్ చార్సౌ పార్' నినాదం ఫలించలేదు. రామమందిర నిర్మాణం ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువుపట్టు లాంటి హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది
King makers | సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఆ ఇద్దరు నేతలను ఎవరూ పట్టించుకోలేదు. భవిష్యత్తులో వారు దేశ రాజకీయాలను శాసిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఏకంగా దేశాన్ని ఏలే ప్రధానిని నిర్ణయించే కింగ్మేకర్లుగా అవతరిస్తార�
వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామని ప్రధాని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రధా�
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి చరిత్ర సృష్టించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 165 సీట్లు గెలిచింది.
KCR | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన టీడీపీ - జనసేన కూటమికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యా
CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు.
Somireddy | నలభై ఏండ్ల రాజకీయ జీవితం.. కానీ గెలుపు రుచి చూసి 20 ఏళ్లయ్యింది. దాదాపు ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమినే చవిచూశారు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు ఆరోసారి ఘనవిజయం సాధించారు. సర్వేపల్లి నియోజకవర్�
Ap Assembly | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రెండో విజయం నమోదైంది. రాజమహేంద్రవరం (పట్టణం) తెదేపా అభ్యర్థి ఆదిరెడ్డి వాసు (Adireddy Vasu) గెలుపొందారు.
Ap Elections | ఏపీ అసెంబ్లీ (Ap Elections) ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం నమోదైంది. రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) గెలుపొందారు.
రేవంత్రెడ్డి చరిత్రను వక్రీకరించే చా తుర్యం ఉన్న నాయకుడు అనుకోలేదని టీడీ పీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఎద్దేవా చేశారు. రేవంత్ అంటే గౌరవం ఉండేదని, కా నీ చిహ్నం మార్చివేసి రాబోయే తరాలకి వి షం నింపుత�
Buddha Venkanna | ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న తప్పుబట్టారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాకపోతే నాలుక కోసుకుంటానని తెలిపా