Lakshmi Narayana | ఏపీలో ప్రభుత్వ మార్పుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాలని తెలిపారు. వాళ
Buddha Venkanna | సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేసిన ఎవరిని వదిలిపెట్టమని తెలిపారు. విజయవాడలో బుద్ధా వెంకన్�
Revanth Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఏపీలో అఖండ విజయం సాధించిన చంద్రబాబుకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.
YS Jagan | తెలుగుదేశం పార్టీ (TDP) దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అన్నారు.
కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 272 సీట్లు బీజేపీకి ఒంటరిగా దక్కకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన జేడీయూ, టీడీపీ మద్దతుపై బీజేపీ ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. 16 సీట్లు సాధించిన టీడీపీ, 12 సీట్లు ఉన
ఏపీలో టీడీపీ విజయం సాధించిన సందర్భంగా కొంద రు కార్యకర్తలు మంగళవారం సాయంత్రం కారులో వచ్చి హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. టీడీపీ జెండాలతో న్యూసెన�
తాము ఎన్డీఏ కూటమి తోనే ఉన్నామని టీడీపీ అధినేత చంద్ర బాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మీడి యాతో మాట్లాడారు. కూటమి ఘన విజయంపై రాష్ట్ర ప్రజలకు ధన్యవా దాలు తెలిపారు.
AP Elections | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి సంచలన విజయాన్ని అందుకుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 164 సెగ్మెంట్లలో గెలిచింది. ప్రతిపక్షం అనేది లేకుండా విజయభేరి మోగించింది. ఈ కూటమిలో ఒక్క టీడీపీనే 135 �
Chandrababu | ఏపీలో కూటమి గెలుపుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస�
BJP | ‘అబ్కీ బార్ చార్సౌ పార్' నినాదం ఫలించలేదు. రామమందిర నిర్మాణం ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువుపట్టు లాంటి హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది
King makers | సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఆ ఇద్దరు నేతలను ఎవరూ పట్టించుకోలేదు. భవిష్యత్తులో వారు దేశ రాజకీయాలను శాసిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. ఏకంగా దేశాన్ని ఏలే ప్రధానిని నిర్ణయించే కింగ్మేకర్లుగా అవతరిస్తార�
వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామని ప్రధాని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రధా�
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి చరిత్ర సృష్టించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 165 సీట్లు గెలిచింది.