Free Bus | ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కడప జిల్లాకు వ
YS Jagan | గత ఎన్నికలతో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ పది శాతం మంది కూడా వైసీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడాను గమనిస్తారని పేర్కొన్నారు. అప�
Gorantla | టీడీపీ సీనియర్లలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. 1983 నుంచి వరుస ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయనకు మంత్రి పదవి అందని ద్రాక్షగానే మారింది. తెలుగు దేశం పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయ�
Lok Sabha speaker : లోక్సభ స్పీకర్ పదవిపై జేడీ(యూ) ప్రతినిధి కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జేడీయూ ఎన్డీయేతోనే ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రతిపాదించిన స్పీకర్ నియామకానికి తాము మద్దతు ఇస్తామని చెప�
తెలంగాణలోని ఏడు మండలాలను ఇస్తేనే, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం వల్లనే.. 2014లో మోదీ ప్రభుత్వం వాటిని ఏపీలో విలీనం చేసిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. అమరావతిలో టీడీపీ, బీజ
కేంద్రంలో 72 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇక కీలకమైన లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగాల్సి ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి సొంతంగా మెజార్టీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం�
Rammohan Naidu | ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు చేరారు.
Pithapuram | ఆంధ్రపదేశ్లో ఎన్నికల ముగిసినా పార్టీల మధ్య గొడవలు మాత్రం తగ్గడం లేదు. కూటమి గెలిచి నాలుగు రోజులు కూడా గడవక ముందే టీడీపీ( TDP), జనసేన కార్యకర్తల మధ్య పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి.
Perni Nani | ఏపీలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు అధికార మదంతో రెచ్చిపోతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నా�