కేంద్రంలో 72 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇక కీలకమైన లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగాల్సి ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి సొంతంగా మెజార్టీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం�
Rammohan Naidu | ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు చేరారు.
Pithapuram | ఆంధ్రపదేశ్లో ఎన్నికల ముగిసినా పార్టీల మధ్య గొడవలు మాత్రం తగ్గడం లేదు. కూటమి గెలిచి నాలుగు రోజులు కూడా గడవక ముందే టీడీపీ( TDP), జనసేన కార్యకర్తల మధ్య పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి.
Perni Nani | ఏపీలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు అధికార మదంతో రెచ్చిపోతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నా�
టీడీపీ, జేడీయూ పార్టీలకు వినయపూర్వకంగా నేను ఒక విషయాన్ని సూచిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మీరే కీలకంగా ఉన్నారు. కాబట్టి, స్పీకర్ పదవి కావాలని గట్టిగా
పట్టుబట్టండి.
ఎన్డీయే అంటే ‘నితీశ్-నాయుడు డిపెండెంట్ అలయన్స్' (‘నితీశ్-నాయుడుపై ఆధారపడ్డ కూటమి) అంటూ కాంగ్రెస్ కొత్త నిర్వచనం ఇచ్చింది. తాజా లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ రాని బీజేపీ ఎన్డీయే పక్షాలైన టీడీప
YS Jagan | టీడీపీ నేతల దాడులపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింద�
Nagababu | ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రభంజనంలా మారారు. పొత్తు కోసం మధ్యవర్తిత్వం వహించి ఎన్డీయే కూటమికి ఎవరూ ఊహించని విజయాన్ని అందించారు. పవన్ కల్యాణ్ అంటే పవనం కాదు.. ఓ తుఫాను అని ఏకంగా ప్రధాని మోదీతోనే �
Anchor Shyamala | ఏపీ ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల హాట్ టాపిక్గా మారింది. వైఎస్ జగన్ కోసం.. వైసీపీ గెలుపు కోసం ఆమె చాలానే ప్రచారం చేశారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్పై శ్యామల చేసిన విమ�
ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు (Ravela Kishore Babu) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ అధినేత జగన్కు రాజీనామా లేఖ పంపి�
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో 93శాతం మంది కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్' (ఏడీఆర్) తెలిపింది. గత ఎంపీల్లో 475 మంది మిలియనీర్లు ఉండగా, వీరి సంఖ్య ఈసారి 504కు పెరిగిందని వ