ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు (Ravela Kishore Babu) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ అధినేత జగన్కు రాజీనామా లేఖ పంపి�
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో 93శాతం మంది కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్' (ఏడీఆర్) తెలిపింది. గత ఎంపీల్లో 475 మంది మిలియనీర్లు ఉండగా, వీరి సంఖ్య ఈసారి 504కు పెరిగిందని వ
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్డీయేలో కాక మొదలైంది. ఇప్పటిదాకా ఎన్డీయేలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకొన్నా ఎదురులేకుండా పోయేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసర
ప్రస్తుతం జాతీయస్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ‘బీఆర్ఎస్ పా
ఉత్తరాదిలో ఇకముందు ‘అబ్ కీ బార్' అనే మాటలను ఏ రాజకీయ పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని అనుకోకపోవచ్చు. దీన్ని అంతగా అరగదీసి మూలకు పడేసింది బీజేపీ. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అనే నినాదం వశీక
కేంద్ర క్యాబినెట్ కూర్పునకు సంబంధించి ఓ ‘ఫార్ములా’ను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆరెస్సెస్, పార్టీ ముఖ్య నేతలు ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ‘ఫార్ముల’ను ఎన్డీయేలోని టీడీపీ, జేడీయూ, ఎల్జేప�
Nagababu | టీటీడీ చైర్మన్గా మెగా బ్రదర్ నాగబాబును నియమించబోతున్నారని సోషల్మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందించారు. ఆ వార�
TTD Chariman | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవి హాట్ టాపిక్గా మారింది. అధికారిక వైసీపీని చిత్తుగా ఓడించి.. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటంతో నామినేటెడ్ పదవులను ఎవరికి ఇస్తారనే చర్చ
Lakshmi Narayana | ఏపీలో ప్రభుత్వ మార్పుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాలని తెలిపారు. వాళ
Buddha Venkanna | సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దూషణలు చేసిన ఎవరిని వదిలిపెట్టమని తెలిపారు. విజయవాడలో బుద్ధా వెంకన్�
Revanth Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఏపీలో అఖండ విజయం సాధించిన చంద్రబాబుకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.
YS Jagan | తెలుగుదేశం పార్టీ (TDP) దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) అన్నారు.
కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 272 సీట్లు బీజేపీకి ఒంటరిగా దక్కకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన జేడీయూ, టీడీపీ మద్దతుపై బీజేపీ ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. 16 సీట్లు సాధించిన టీడీపీ, 12 సీట్లు ఉన